epaper
Sunday, March 1, 2026
epaper

కాంగ్రెస్ పై మరోసారి విరుచుపడిన మోదీ.. పాక్ పై ఎందుకు దాడి చేయలేదో చెప్పాలని నిలదీత..!!

కాకతీయ, నేషనల్ డెస్క్: కాంగ్రెస్ పార్టీ ప్రధాని మోదీ మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు. 2008లో ఉగ్రదాడికి దీటుగా ఎందుకు ప్రతిస్పందించలేదని ఆరోపిస్తూ తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. విదేశీ ఒత్తిడి వల్లే కాంగ్రెస్ వెనక్కి తగ్గిందన్నారు ప్రధాని. నవీ ముంబై అంతర్జాతీయ ఎయిర్ పోర్టు ప్రారంభోత్సవం తర్వాత మాట్లాడిన ప్రధాని మోదీ.. ఆ సమయంలో ఎవరు నిర్ణయం తీసుకున్నారో కాంగ్రెస్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

ప్రధాని మోదీ మాట్లాడుతూ.. ముంబై ఆర్థిక రాజధాని మాత్రమే కాదు.. దేశంలో అత్యంత శక్తివంతమైన నగరాల్లోనూ ఒకటిగా నిలిచింది. అందుకే ఉగ్రవాదులు ఈ నగరంపై దాడికి పాల్పడ్డారు. అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం బలహీనతను ప్రదర్శించింది. ఉగ్రవాదులకు బలంగా మారింది. 2008 ముంబై దాడుల తర్వాత పాకిస్తాన్ పై దాడి చేసేందుకు మన భద్రతా దళాలు సిద్ధంగా ఉన్నా.. విదేశాల ఒత్తిడితో నాటి కాంగ్రెస్ ప్రభుత్వం సైనిక చర్యను అడ్డుకుంది. ఇదే విషయాన్ని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ హోంమంత్రి ఈ మధ్యే వెల్లడించారు. నాటి నిర్ణయం ఎవరు తీసుకున్నారో కాంగ్రెస్ చెప్పాలి. ఈ తప్పిదానికి దేశం ఎంతో మందిని కోల్పోవల్సి వస్తోంది.పౌరుల రక్షణ, జాతీయ భద్రత కంటే ఏదీ ఎక్కువ కాదని ప్రధాని మోదీ ఈ సందర్భంగా పేర్కొన్నారు.

పాకిస్తాన్ పై ప్రతీకార చర్యలకు దిగకూడదని..అంతర్జాతీయంగా ఒత్తిడి వచ్చిందని ఓ ఇంటర్వ్యూలో మాజీ హోంమంత్రి పి చిదంబరం అంగీకరించడం ఈ మధ్యే చర్చనీయాంశంగా మారింది. యుద్ధం మొదలుపెట్టకూదని అమెరికా కూడా నాటి కాంగ్రెస్ నేత్రుత్వంలోని యూపీఏ ప్రభుత్వానికి సూచించిందన్నారు. చిదంబరం చేసిన వ్యాఖ్యలను ప్రధాని మోదీ పరోక్షంగా ప్రస్తావిస్తూ కాంగ్రెస్ తీరుపై ధ్వజమెత్తారు.

 

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

జగిత్యాలలో ప్రేమ వివాహం వివాదం

జగిత్యాలలో ప్రేమ వివాహం వివాదం యువకుడిపై కత్తులు, రాళ్లతో దాడి సఖి సెంటర్ వద్ద...

మాల్ ప్రాక్టీస్ చేసిన వ్యక్తి పై కేసునమోదు

మాల్ ప్రాక్టీస్ చేసిన వ్యక్తి పై కేసునమోదు కాకతీయ, ఖమ్మం: నగరంలోని కృష్ణవేణి కోపరేటివ్...

ఇంటర్ పరీక్ష కేంద్రాల తనిఖీ.. సెంటర్ల వద్ద 144 సెక్షన్ అమలు

ఇంటర్ పరీక్ష కేంద్రాల తనిఖీసెంటర్ల వద్ద 144 సెక్షన్ అమలుడీఎస్పీ రవీందర్...

పూర్తిస్థాయి కలెక్టర్‌గా గరిమ అగర్వాల్ నియామకం

పూర్తిస్థాయి కలెక్టర్‌గా గరిమ అగర్వాల్ నియామకం కాకతీయ, రాజన్న సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల...

రాష్ట్రంలో 45 మంది ఐఏఎస్ అధికారుల బదిలీలు – కీలక శాఖలు, జిల్లాల్లో మార్పులు

45 మంది ఐఏఎస్ అధికారుల బదిలీలు… కీలక శాఖలు, జిల్లాల్లో మార్పులు కాక‌తీయ‌, తెలంగాణ...

జీవన్ రెడ్డి ఆరోగ్యంపై కీల‌క ప్ర‌క‌ట‌న‌

జీవన్ రెడ్డి ఆరోగ్యంపై కీల‌క ప్ర‌క‌ట‌న‌ కాకతీయ, తెలంగాణ బ్యూరో : కాంగ్రెస్...

మాజీ మంత్రి జీవన్ రెడ్డికి అస్వస్థత – నిమ్స్‌లో చికిత్స

బిగ్ బ్రేకింగ్‌..! మాజీ మంత్రి జీవన్ రెడ్డికి తీవ్ర అస్వస్థత ఇటీవల రాజకీయ పరిణామాలతో...

ఖమ్మం నారాయణ హాస్టల్‌లో డ్రగ్స్ కలకలం – విద్యార్థిపై దాడి

నారాయణ హాస్టల్‌లో డ్రగ్స్ కలకలం మత్తులో ఇద్దరు విద్యార్థుల దాడి… ఇంటర్ విద్యార్థి...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img