.
ఏసీబీకి చిక్కిన మణుగూరు ఎస్ఐ…
ఓ కేసులో 40వేల రూపాయలు డిమాండ్..?
పోలీస్ స్టేషన్లో విచారిస్తున్న ఏసీబీ అధికారులు…
కాకతీయ,మణుగూరు :
ఓ కేసులో సుమారు 40వేల రూపాయలు పైన డిమాండ్ చేసినట్లు మణుగూరు ఎస్ఐ ఏసీబీ అధికారులకు దొరికినట్లు సమాచారం.
శుక్రవారం ఈసీబీ అధికారులు విషయం తెలుసుకుని మణుగూరు పోలీస్ స్టేషన్ పై మెరుపు దాడి చేశారు.అయితే ఈ విషయంపై ఏసీబీ అధికారులు లోతుగా విచారిస్తున్నారు.ఈలోగా మణుగూరుకి ప్లాష్ న్యూస్ అందింది.ఒక పక్క ఏసీబీ అధికారులు విచారిస్తుంటే మరో పక్క నూతనంగా ఓ ఎస్సై పదవి బాధ్యతలు చేపట్టారు.అసలు మణుగూరు పోలీస్ స్టేషన్లో ఏం జరుగుతుందని మణుగూరు ప్రజానీకం గుసగుసలాడుతున్నారు.



