epaper
Saturday, November 15, 2025
epaper

తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల ఫుల్ షెడ్యూల్ ఇదే..ఏ రోజు ఏ సేవ.. పూర్తి వివరాలివే..!!

కాకతీయ, టీటీడీ: తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల షెడ్యూల్ తిరుమల తిరుపతి దేవాస్తానం ప్రకటించింది. సెప్టెంబర్ 24వ తేదీ నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు ఉత్సవాలు జరుగుతాయని తెలిపింది. సెప్టెంబర్ 23న అంకురార్పణతో వేడకలు ప్రారంభం అవుతాయని తెలిపింది. సీఎం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం తరపున శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పిస్తారు. ఈ ఉత్సవాల్లో ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం వేళల్లో వాహన సేవలు ఉంటాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా గరుడ వాహనం, రథోత్సవం, చక్రస్నానం వంటి ప్రధాన కార్యక్రమాలు నిర్వహిస్తారు. బ్రహ్మోత్సవాల ముందు భాగంగా, ఆలయంలో సెప్టెంబర్ 16న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం ప్రత్యేకంగా నిర్వహించనున్నారు.

బ్రహ్మోత్సవాల సందర్భంగా ప్రతి రోజూ ఉదయం 8 నుండి 10 గంటల వరకు, సాయంత్రం 7 నుండి 9 గంటల వరకు వాహనసేవలు నిర్వహిస్తారు.

ప్రధాన కార్యక్రమాలు:

24 సెప్టెంబర్ 2025: సాయంత్రం 5.43 నుంచి 6.15 వరకు మీన లగ్నంలో ధ్వజారోహణం జరుగుతుంది. రాత్రి 9 గంటలకు పెద్ద శేష వాహనం.

25 సెప్టెంబర్ 2025: ఉదయం చిన్న శేష వాహనం, మధ్యాహ్నం 1 నుండి 3 గంటల వరకు స్నపన తిరుమంజనం, రాత్రి హంస వాహనం.

26 సెప్టెంబర్ 2025: ఉదయం సింహ వాహనం, మధ్యాహ్నం స్నపనం, రాత్రి ముత్యపు పందిరి వాహనం.

27 సెప్టెంబర్ 2025: ఉదయం కల్పవృక్ష వాహనం, మధ్యాహ్నం స్నపనం, రాత్రి సర్వభూపాల వాహనం.

28 సెప్టెంబర్ 2025: ఉదయం మోహినీ అవతారం, సాయంత్రం 6.30 నుంచి అద్భుతమైన గరుడ వాహనం.

29 సెప్టెంబర్ 2025: ఉదయం హనుమంత వాహనం, సాయంత్రం 4 గంటలకు స్వర్ణ రథం, రాత్రి గజ వాహనం.

30 సెప్టెంబర్ 2025: ఉదయం సూర్యప్రభ వాహనం, రాత్రి చంద్రప్రభ వాహనం.

1 అక్టోబర్ 2025: ఉదయం 7 గంటలకు రథోత్సవం, రాత్రి అశ్వ వాహనం ఊరేగింపు ఉంటుంది.

2 అక్టోబర్ 2025: ఉదయం 6 నుంచి 9 గంటల వరకు చక్రస్నానం, రాత్రి 8.30 నుంచి 10 గంటల వరకు ధ్వజావరోహణంతో ఈ ఉత్సవాలు ముగుస్తాయి.

ఈ తొమ్మిది రోజుల ఉత్సవాల్లో శ్రీవారిని భక్తులు నిత్యం వివిధ వాహనాలపై దర్శించుకోవచ్చు. తిరుమల బ్రహ్మోత్సవాలు ఎప్పటిలాగే ఈసారి కూడా భక్తులకు ఆధ్యాత్మిక ఆనందాన్ని పంచే అద్భుత వేడుకలుగా నిలిచే అవకాశం ఉంది.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

కళ్యాణదుర్గంలో లోకేష్ ప్రజాదర్బార్

కళ్యాణదుర్గంలో లోకేష్ ప్రజాదర్బార్ ప్రజల‌ నుంచి వినతులు స్వీకరించిన మంత్రి అన్ని విధాల అండగా...

గుంత‌లు లేని దారులే మా ప్ర‌భుత్వ ల‌క్ష్యం

ప్రజల చేతిలో పల్లె రహదారుల సమాచారం త్వరలో అందుబాటులోకి ‘జియో...

శ్రీ చరణికి రూ.2.5 కోట్ల నజరానా

ఇంటి నిర్మాణానికి 1000 చ.గ. స్థలం గ్రూప్ 1 ఉద్యోగం...

జ‌గ‌న్ ప్ర‌భుత్వంలోనే ఎస్సీ, ఎస్టీల‌కు న్యాయం

కోట మండ‌ల వైసీపీ అధ్య‌క్షులు రాయంకుల‌ కాక‌తీయ. ఏలూరు ప్ర‌తినిధి :...

గిరిజన ‘గూడెం’లో తొలిసారి విద్యుత్ కాంతులు

ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చొరవతో గూడెంకు వెలుగులు కేంద్ర...

కృష్ణా నదిపై హై లెవెల్ వంతెన

దీవుల్లోని గ్రామాలకు అనుసంధానం రాష్ట్ర నిధులతోపాటు, సాస్కీ పథకం నిధులు...

దైవ‌ద‌ర్శ‌నంలో మృత్యుఘోష‌

దైవ‌ద‌ర్శ‌నంలో మృత్యుఘోష‌ శ్రీకాకుళం జిల్లా కాశిబుగ్గ ఆలయంలో తొక్కిసలాట 9 మంది భ‌క్తులు మృతి మృతుల్లో...

ఆలయంలో తొక్కిసలాట

9 మంది భ‌క్తులు మృతి మృతుల్లో బాలుడు.. ఎనిమిది మంది...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...

రేవంత్ కు కొత్త సవాల్!

* సర్కార్ కు పరీక్షగా సీఎస్ ఎంపిక? * ఈ నెలాఖరున రామకృష్ణారావు...

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం కాక‌తీయ‌, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారంలో...

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన ప్రతిపాదించిన ప్రాజెక్టుపై...

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా న్యూ డిల్లీ జూలై...

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు మొన్న యూనివర్సిటీల్లో ఆందోళనలు నిషేధిస్తూ మెమో నేడు...

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌ కాంగ్రెస్‌ దూత ఫోన్‌ ట్యాపింగ్‌..! గాంధీ...
spot_img

Popular Categories

spot_imgspot_img