epaper
Thursday, January 15, 2026
epaper

ఆన్లైన్ బెట్టింగ్ చేస్తే కఠిన శిక్షలు తప్పవు.. ప్రధాని మోదీ కీలక నిర్ణయం..!!

కాకతీయ, నేషనల్ డెస్క్: ఆన్ లైన్ బెట్టింగ్ యాప్స్ ను నియంత్రించేందుకు కేంద్రంలోకి మోదీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రధాని మోదీ నాయకత్వంలోని కేంద్ర కేబినెట్ ఆన్ లైన్ గేమింగ్ బిల్లుకు ఆగస్టు 19వ తేదీ మంగళవారం ఆమోదం తెలిపింది. ఈ బిల్లు ఆన్ లైన్ బెట్టింగ్ యాప్స్ ను నియంత్రించేందుకు ఉద్దేశించింది. ఈ బిల్లు బుధవారం లోకసభలో ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్లు సమాచారం. గత కొన్ని నెలలుగా ఆన్ లైన్ మోసాలు పెరుగుతుండటంతో దర్యాప్తు సంస్థలు ఈ యాప్స్ ను ప్రచారం చేసే ప్రముఖులపై కఠినంగా వ్యవహరిస్తున్నాయి. ఆన్ లైన్ బెట్టింగ్ ను నియంత్రించే ఉద్దేశంతో కేంద్రం ఈ బిల్లును ఆమోదించింది. దీనిపై బుధవారం లోకసభలో చర్చకు వచ్చే అవకాశం ఉంది.

ఈ బిల్లు ఆన్ లైన్ బెట్టింగ్ యాప్స్ ను ప్రోత్సహించే చర్యలకు జరిమానా, శిక్షలను కూడా కలిగి ఉందని వార్తలు చెబుతున్నాయి. ఈ దీపావళికి ఆన్ లైన్ గేమింగ్ పై 40శాతం జీఎస్టీ విధించే అవకాశం కూడా ఉందని తెలుస్తోంది. ఆన్ లైన్ గేమింగ్ ను నియంత్రించేందుకు కేంద్రప్రభుత్వం గతంలో చేపట్టిన చర్యలు ఆన్ లైన్ గేమింగ్ ద్వారా డబ్బు ఇస్తామని చెప్పి ఆర్థిక మోసాలకు, కొన్ని సందర్భాల్లో నేరాలకు దారితీస్తున్న యాప్స్ ను నియంత్రించేందుకు భారత ప్రభుత్వం కృషి చేస్తోంది. ఈ ఏడాది మార్చిలో కేంద్రం ఆన్ లైన్ గేమింగ్ ప్లాట్ ఫారమ్ లతో సహా డిజిటల్ ప్లాట్ ఫారమ్ లకు ఆర్థిక లావాదేవీలు, వినియోగదారుల డేటా భద్రతను నియంత్రించేందుకు అనేక చర్యలు తీసుకుంది.

ఆన్ లైన్ గేమింగ్ రంగంలో ఆదాయపు పన్నును కచ్చితంగా విధించే లక్ష్యంతో ఫైనాన్స్ చట్టం 2023 ద్వారా ఆన్ లైన్ ఆటలతో వచ్చిన నికర లాభాలపై 30శాతం టాక్స్ ను అసెస్ మెంట్ ఏడాది 2024-25 నుంచి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. దీంతో పాటు అక్టోబర్ 1, 2023 నుంచి ఆన్ లైన్ గేమింగ్ పై 28శాతం జీఎస్టీని కూడా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

భారత్​లో స్థిరత్వం

భారత్​లో స్థిరత్వం ప్రపంచమంతా అనిశ్చితి ఉన్నా మ‌నం సేఫ్‌ ప్రధాని న‌రేంద్ర మోదీ కాక‌తీయ‌, నేష‌న‌ల్...

సత్తుపల్లి కేంద్రంగా రూ.547 కోట్ల సైబర్‌ మోసం

సత్తుపల్లి కేంద్రంగా రూ.547 కోట్ల సైబర్‌ మోసం ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులకు ఎర‌ వారి...

మాతృభాషను ప్రోత్సహించాలి

మాతృభాషను ప్రోత్సహించాలి భారత్​ అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలవాలి స్వదేశీ వస్తువులను తయారు చేయడానికి...

కనకదుర్గ ఆలయంలో అవాంఛనీయ ఘటనలు

కనకదుర్గ ఆలయంలో అవాంఛనీయ ఘటనలు 15 రోజుల్లో మూడు ఘటనలతో భక్తుల్లో ఆందోళన అభిషేకం...

ఏవో.. యూరియా టోకెన్ల దందా

యూరియా టోకెన్ల దందా చెన్నారావుపేట‌లో బ‌య‌ట‌ప‌డిన ఏవో దందా సోషల్ మీడియాలో వైరల్ అయిన...

భూ భారతి పేరిట దోపిడీ!…. మీసేవ–స్లాట్ బుకింగ్ కేంద్రాల మోసం వెలుగులోకి

భూ భారతి పేరిట దోపిడీ! మీసేవ–స్లాట్ బుకింగ్ కేంద్రాల మోసం వెలుగులోకి జనగామలో రూ.78...

సోనియాగాంధీకి అస్వస్థత!

సోనియాగాంధీకి అస్వస్థత! దీర్ఘకాలిక దగ్గుతో బాధపడుతున్న కాంగ్రెస్ అగ్రనేత ఢిల్లీలోని సర్ గంగారామ్ ఆస్పత్రిలో...

నదీజలాల్లో తెలంగాణ‌కు కాంగ్రెస్ ద్రోహం

నదీజలాల్లో తెలంగాణ‌కు కాంగ్రెస్ ద్రోహం ఫజల్‌ అలీ నుంచి విభజన వరకూ మోసాలు పాలమూరుకు...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...

రేవంత్ కు కొత్త సవాల్!

* సర్కార్ కు పరీక్షగా సీఎస్ ఎంపిక? * ఈ నెలాఖరున రామకృష్ణారావు...

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం కాక‌తీయ‌, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారంలో...

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన ప్రతిపాదించిన ప్రాజెక్టుపై...

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా న్యూ డిల్లీ జూలై...

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు మొన్న యూనివర్సిటీల్లో ఆందోళనలు నిషేధిస్తూ మెమో నేడు...

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌ కాంగ్రెస్‌ దూత ఫోన్‌ ట్యాపింగ్‌..! గాంధీ...
spot_img

Popular Categories

spot_imgspot_img