epaper
Sunday, March 1, 2026
epaper

మూడేళ్ల తర్వాత బీమా సొమ్ము

  • రాష్ట్ర వినియోగదారుల ఫోరం కీలక తీర్పు
  • బాధిత రైతు కుటుంబానికి ఊర‌ట‌

కాకతీయ, వరంగల్ బ్యూరో : జనగామ జిల్లా చిల్పూర్ మండలం లింగంపల్లి గ్రామానికి చెందిన రైతు కొలిపాక యాదమ్మకు మూడు సంవత్సరాల అనంతరం న్యాయం లభించింది. 2022 నవంబర్ 5న ఆమె మరణించగా, రైతు బీమా పథకం కింద రూ.5 లక్షల బీమా సొమ్ము కోసం కుటుంబ సభ్యులు దరఖాస్తు చేశారు. అయితే బీమా పాలసీ బాండ్‌లో యాదమ్మ పుట్టిన తేదీ తప్పుగా నమోదు కావడంతో, ఆమె వయస్సు 60 సంవత్సరాలు దాటిందని పేర్కొంటూ బీమా సొమ్ము చెల్లింపును అధికారులు తిరస్కరించారు. ఈ నేపథ్యంలో బాధిత కుటుంబం హన్మకొండకు చెందిన యువ న్యాయవాది రాచకొండ ప్రవీణ్‌కుమార్‌ను సంప్రదించింది.

కేసు పూర్వాపరాలను పరిశీలించిన ప్రవీణ్‌కుమార్ 2023 ఫిబ్రవరిలో వరంగల్ జిల్లా వినియోగదారుల ఫోరంలో ఫిర్యాదు దాఖలు చేశారు. 2023 ఆగస్టులో ఫోరం తీర్పు ఇచ్చి, ఆధార్ కార్డు పుట్టిన తేదీని సరైనదిగా పరిగణిస్తూ రెండు లక్షల రూపాయల పరిహారం చెల్లించాలని ఆదేశించింది. అయితే ఆ తీర్పుతో అసంతృప్తి చెందిన న్యాయవాది ప్రవీణ్‌కుమార్, రాష్ట్ర వినియోగదారుల ఫోరంలో అప్పీల్ దాఖలు చేశారు. రాష్ట్ర ఫోరం అన్ని ఆధారాలను పరిశీలించి, 29 సెప్టెంబర్ 2025న కీలక తీర్పు ఇచ్చింది. రైతు కుటుంబానికి మొత్తం రూ.5 లక్షల బీమా సొమ్మును ఆరు వారాల్లోగా చెల్లించాలని, తెలంగాణ ప్రభుత్వం, ఎల్‌ఐసీ, లింగంపల్లి గ్రామ ఏఈవోలను ప్రతి వాదులుగా పేర్కొంటూ ఆదేశాలు జారీ చేసింది.

ఈ విజయంపై న్యాయవాది రాచకొండ ప్రవీణ్‌ కుమార్ స్పందిస్తూ.. కొంత ఆలస్యమైనా రైతు కుటుంబానికి పూర్తి స్థాయిలో న్యాయం జరిగింది. ఈ తీర్పు రాష్ట్రవ్యాప్తంగా బీమా సొమ్ము కోల్పోయిన రైతాంగానికి న్యాయబాట చూపుతుంది. ఇలాంటి కేసుల్లో ప్రతి రైతు కోర్టును ఆశ్రయించవచ్చు అన్నారు. ఈ తీర్పుతో తెలంగాణ అంతటా రైతులలో ఆనందం వెల్లివిరిసింది. రైతు బీమా సొమ్ము కోల్పోయిన అనేక కుటుంబాలకు ఇది శుభవార్తగా మారింది.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఉద్యోగం ఉన్న‌ట్టా..?లేన‌ట్టా..?

ఉద్యోగం ఉన్న‌ట్టా..?లేన‌ట్టా..? ప‌నిచేస్తున్న‌ట్టా..? చేయ‌డం లేద‌న్న‌ట్టా..?! త్రిశంకు స్వ‌ర్గంలో భూ భార‌తి స‌ర్వేయ‌ర్లు వ‌ర్క ఆర్డ‌ర్...

భూ భారతి కాదు…భూ దోపిడీ!

భూ భారతి కాదు…భూ దోపిడీ! కాంగ్రెస్ నేతలు, అధికారుల జేబులు నింపడానికే కొత్త...

నియో పోలీస్‌కు నీటి భరోసా!

నియో పోలీస్‌కు నీటి భరోసా! జలమండలికి 3.95 ఎకరాల భూమి కేటాయింపు గ్రావిటీ విధానంలో...

కానిస్టేబుల్ సౌమ్య కుటుంబానికి ఎక్సైజ్ విశ్రాంత ఉద్యోగుల ఆసరా

కానిస్టేబుల్ సౌమ్య కుటుంబానికి ఎక్సైజ్ విశ్రాంత ఉద్యోగుల ఆసరా ఒక రోజు పెన్షన్‌తో...

పేదల ఇండ్లు కూల్చడం అమానుషం

పేదల ఇండ్లు కూల్చడం అమానుషం కాంగ్రెస్ పాలనలో క‌క్షపూరిత విధానాలు కొనసాగుతున్నాయి మాజీ మంత్రి...

జీపీలకు రూ.389 కోట్లు.. ఉద్యోగులకు రూ.745 కోట్లు విడుదల

జీపీలకు రూ.389 కోట్లు.. ఉద్యోగులకు రూ.745 కోట్లు విడుదల పెండింగ్ బిల్లుల చెల్లింపుకు...

విద్యా కమిషన్‌లో విద్యావేత్తలే లేరా?

విద్యా కమిషన్‌లో విద్యావేత్తలే లేరా? పీహెచ్‌డీలు లేకుండా విద్యా విధానం ఎలా? అర్హతలేని కమిటీతో...

“విద్యార్థుల నుంచి అధికారుల వరకూ… ఇది మీ త్యాగాల ఫలితం”

“విద్యార్థుల నుంచి అధికారుల వరకూ… ఇది మీ త్యాగాల ఫలితం” ప్రజలు ఆకలిని...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img