epaper
Sunday, November 16, 2025
epaper

సామాజిక ఐక్యతే అభివృద్ధికి మూలం

సామాజిక ఐక్యతే అభివృద్ధికి మూలం
ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు ప్రభుత్వం ఎల్లప్పుడూ సిద్ధం
రెవెన్యూ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి

కాకతీయ, కొత్తగూడెం: సామాజిక ఐక్యతే అభివృద్ధికి మూలమని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఆదివారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రం పలు ప్రాంతాల్లో సామాజిక వర్గాలు నిర్వహించిన కార్తీకమాస వనసమారాధన కార్యక్రమాలకు మంత్రి పొంగులేటి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. కొత్తగూడెం నియోజకవర్గ పరిధిలోని లక్ష్మీదేవిపల్లి మండలం హేమచంద్రపురం గ్రామపంచాయతీ పరిధిలోని పాపారావు మామిడి తోటలో భద్రాద్రి రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో కార్తీక మాస వనమహోత్సవం కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ మహోత్సవానికి ముఖ్యఅతిథిగా హాజరైన మంత్రి పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ కార్తీక వనసమారాధనలు మనసంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకలని, ఇలాంటి కార్యక్రమాలు సామాజిక ఐక్యతను కుటుంబ బంధాల అనురాగాన్ని దృఢపరుస్తాయని అన్నారు. అన్ని వర్గాల ప్రజలు సమిష్టిగా కృషి చేసినప్పుడే ప్రాంతీయ అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు ప్రభుత్వం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని హామీ ఇచ్చారు. భద్రాద్రి రెడ్డి సంఘం సభ్యులు మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డిని ఘనంగా సత్కరించారు. కార్తీక మాస వనమహోత్సవం కార్యక్రమంలో రెడ్డి జాగృతి వ్యవస్థాపక అధ్యక్షుడు బుట్టం మాధవరెడ్డి, బిజెపి జిల్లా అధ్యక్షుడు బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి, రెడ్డి సంఘం గౌరవ అధ్యక్షుడు లెల్ల వెంకట్ రెడ్డి, గౌరవ సలహాదారు మేరెడ్డి జనార్దన్ రెడ్డి, జనరల్ సెక్రెటరీ ఎర్రమల శ్రీనివాస్ రెడ్డి, ట్రెజరర్ కాసాని శ్రీనివాస్ రెడ్డి, సంఘం నాయకులు మన్నెం జవహర్ రెడ్డి, పైడిమల్ల శ్రీనివాస్ రెడ్డి, రెడ్డెం తులసి రెడ్డి, అన్నపురెడ్డి సుందర్ రెడ్డి, ముప్పాని సోమిరెడ్డి, రాంరెడ్డి నరేందర్ రెడ్డి, విప్లవరెడ్డి, సంఘ నాయకులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

కల్వకుంట్ల కవితను కలిసిన నాయకులు

కల్వకుంట్ల కవితను కలిసిన నాయకులు కాకతీయ, ఖమ్మం : తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు...

ఆకర్షణీయ ప్రకటనలతో సైబర్ మోసాలు

ఆకర్షణీయ ప్రకటనలతో సైబర్ మోసాలు పోలీస్ కమిషనర్ సునీల్ దత్ కాకతీయ, ఖమ్మం ప్రతినిధి:...

ప్రజల విశ్వాసాన్ని పొందిన పత్రికా రంగం

ప్రజల విశ్వాసాన్ని పొందిన పత్రికా రంగం అది సమాజానికి మార్గదర్శకం టీయూడబ్ల్యూజే జిల్లా ప్రధాన...

కమ్మవారు ఎక్కడున్నా అక్కడ అభివృద్ధే..

మంత్రి తుమ్మల వ్యవసాయం నుండి ఐటీ వరకు మనం ఉంటాం ఎమ్మెల్సీ తాత మధు కాకతీయ,...

మహిళలు ఆర్థికంగా ఎదగాలి

మహిళలు ఆర్థికంగా ఎదగాలి కొల్లి ఫౌండేషన్ అధ్యక్షురాలు కల్పనా చౌదరి కాకతీయ కొత్తగూడెం రూరల్...

జోరుగా ఇసుక దందా

జోరుగా ఇసుక దందా ప్రభుత్వ ఆదాయానికి గండి కాకతీయ,కారేపల్లి : మండలంలో ఇసుక దందా...

రేవంత్ రెడ్డి ప్రభుత్వంతోనే ప్రజలకు న్యాయం

రేవంత్ రెడ్డి ప్రభుత్వంతోనే ప్రజలకు న్యాయం జూబ్లీహిల్స్ ఎన్నికలే నిదర్శనం : సొసైటీ...

జాబ్ మేళా వేదిక సిద్ధం

జాబ్ మేళా వేదిక సిద్ధం ఏర్పాట్లను పరిశీలించిన సింగరేణి అధికారులు కాకతీయ, కొత్తగూడెం: సింగరేణి...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...

రేవంత్ కు కొత్త సవాల్!

* సర్కార్ కు పరీక్షగా సీఎస్ ఎంపిక? * ఈ నెలాఖరున రామకృష్ణారావు...

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం కాక‌తీయ‌, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారంలో...

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన ప్రతిపాదించిన ప్రాజెక్టుపై...

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా న్యూ డిల్లీ జూలై...

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు మొన్న యూనివర్సిటీల్లో ఆందోళనలు నిషేధిస్తూ మెమో నేడు...

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌ కాంగ్రెస్‌ దూత ఫోన్‌ ట్యాపింగ్‌..! గాంధీ...
spot_img

Popular Categories

spot_imgspot_img