epaper
Thursday, January 15, 2026
epaper

బీజేపీ పగ్గాలు నితిన్ నబిన్‌కే!

బీజేపీ పగ్గాలు నితిన్ నబిన్‌కే!
జనవరి 20న అధికారిక ప్రకటనకు ముహూర్తం
యువ నేతకు అధిష్ఠానం పెద్దపీట
అగ్రనేతల సంపూర్ణ మద్దతుతో ఏకగ్రీవం

కాకతీయ, నేష‌న‌ల్ డెస్క్ : భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్ష పదవిపై ఉత్కంఠకు తెరపడనుంది. పార్టీ నూతన సారథిగా యువనేత నితిన్ నబిన్ ఎంపిక దాదాపు ఖరారైనట్లు బీజేపీ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. జనవరి 20న కొత్త అధ్యక్షుడి పేరును అధికారికంగా ప్రకటించేందుకు అధిష్ఠానం సిద్ధమైంది. పార్టీ భవిష్యత్ అవసరాలు, యువతలో పట్టు పెంచుకునే వ్యూహంలో భాగంగా నితిన్ నబిన్‌కు కీలక బాధ్యతలు అప్పగించనున్నట్లు సమాచారం. జాతీయ అధ్యక్షుడి ఎన్నికకు ముందు జరగాల్సిన సంస్థాగత ఎన్నికలు తుది దశకు చేరుకున్నాయి. దేశవ్యాప్తంగా ఉన్న రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఇప్పటికే మెజారిటీ చోట్ల అంతర్గత ఎన్నికలు పూర్తయ్యాయి. నిబంధనల ప్రకారం అవసరమైన సంఖ్యకు మించి రాష్ట్రాల్లో ప్రక్రియ ముగియడంతో జాతీయ అధ్యక్ష ఎన్నికకు మార్గం సుగమమైంది. జనవరి 15 తర్వాత రాష్ట్ర అధ్యక్షులను ఢిల్లీకి పిలవనుండగా, 18 నుంచి 20 మధ్య ఎన్నికల తంతు పూర్తికానుంది.

మోదీ–షా ఆశీస్సులు

నితిన్ నబిన్ అభ్యర్థిత్వానికి పార్టీ అగ్రనేతల సంపూర్ణ మద్దతు లభించినట్లు విశ్వసనీయ సమాచారం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వయంగా నామినేషన్‌పై సంతకం చేసే అవకాశం ఉందని, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రతిపాదకుడిగా వ్యవహరించనున్నారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. దేశవ్యాప్తంగా ఉన్న రాష్ట్ర అధ్యక్షులు, జాతీయ కౌన్సిల్ సభ్యులు నామినేషన్ల ద్వారా మద్దతు తెలపనున్నారు. బీజేపీ సంప్రదాయం ప్రకారం ఈసారి కూడా జాతీయ అధ్యక్ష ఎన్నిక ఏకగ్రీవంగానే జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. నితిన్ నబిన్ ఒక్కరే నామినేషన్ వేయనున్నారని, పోటీ ఉండే పరిస్థితి లేదని పార్టీ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. నామినేషన్ల పరిశీలన అనంతరం ఆయన ఎన్నికను అధికారికంగా ప్రకటించనున్నారు. ఈ కీలక ఘట్టానికి బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు, రాష్ట్ర అధ్యక్షులు హాజరుకానున్నారు.

కొత్త అధ్యాయానికి ఆరంభం

యువ నాయకత్వంతో పార్టీని మరింత బలోపేతం చేయడం, రానున్న ఎన్నికలకు దూకుడు వ్యూహం రూపొందించడం నితిన్ నబిన్ ముందున్న ప్రధాన సవాలుగా మారనుంది. జనవరి 20తో బీజేపీలో కొత్త అధ్యాయం ప్రారంభం కానుందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

భారత్​లో స్థిరత్వం

భారత్​లో స్థిరత్వం ప్రపంచమంతా అనిశ్చితి ఉన్నా మ‌నం సేఫ్‌ ప్రధాని న‌రేంద్ర మోదీ కాక‌తీయ‌, నేష‌న‌ల్...

మాతృభాషను ప్రోత్సహించాలి

మాతృభాషను ప్రోత్సహించాలి భారత్​ అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలవాలి స్వదేశీ వస్తువులను తయారు చేయడానికి...

కనకదుర్గ ఆలయంలో అవాంఛనీయ ఘటనలు

కనకదుర్గ ఆలయంలో అవాంఛనీయ ఘటనలు 15 రోజుల్లో మూడు ఘటనలతో భక్తుల్లో ఆందోళన అభిషేకం...

సోనియాగాంధీకి అస్వస్థత!

సోనియాగాంధీకి అస్వస్థత! దీర్ఘకాలిక దగ్గుతో బాధపడుతున్న కాంగ్రెస్ అగ్రనేత ఢిల్లీలోని సర్ గంగారామ్ ఆస్పత్రిలో...

దేశంలోనే ధనవంతమైన బల్దియా !

దేశంలోనే ధనవంతమైన బల్దియా ! ఆదాయంలో బీఎంసీ రికార్డు..! మేయర్ ఎన్నికల వేళ ప్రత్యేక...

ఉమర్ ఖాలిద్‌కు న్యూయార్క్ మేయర్ లేఖ

ఉమర్ ఖాలిద్‌కు న్యూయార్క్ మేయర్ లేఖ జైలు డైరీ చదివానంటూ మద్దతు వివాదంగా మారిన...

సుక్మాలో భారీ ఎన్‌కౌంటర్

సుక్మాలో భారీ ఎన్‌కౌంటర్ 12 మందికిపైగా మావోయిస్టులు హతం మృతులంతా కొంటా ఏరియా కమిటీ...

2026కు స్వాగతం పలికిన న్యూజిలాండ్‌

2026కు స్వాగతం పలికిన న్యూజిలాండ్‌ అందరికంటే ముందే కొత్త ఏడాదికి ఆహ్వానం ఆక్లాండ్‌లో ఘనంగా...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...

రేవంత్ కు కొత్త సవాల్!

* సర్కార్ కు పరీక్షగా సీఎస్ ఎంపిక? * ఈ నెలాఖరున రామకృష్ణారావు...

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం కాక‌తీయ‌, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారంలో...

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన ప్రతిపాదించిన ప్రాజెక్టుపై...

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా న్యూ డిల్లీ జూలై...

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు మొన్న యూనివర్సిటీల్లో ఆందోళనలు నిషేధిస్తూ మెమో నేడు...

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌ కాంగ్రెస్‌ దూత ఫోన్‌ ట్యాపింగ్‌..! గాంధీ...
spot_img

Popular Categories

spot_imgspot_img