epaper
Monday, March 2, 2026
epaper

కారు ఇంజన్లో గంజాయి

  • దందాను కొత్త పుంత‌లు తొక్కిస్తున్న స్మ‌గ్ల‌ర్లు

కాకతీయ, కొత్తగూడెం రూరల్ : గంజాయిని ఇతర ప్రాంతాలకు సరఫరా చేసేందుకు మాఫియా ముఠా ఎంతకైనా తెగిస్తున్న పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. వివిధ రకాల పద్ధతుల్లో గంజాయిని సరఫరా చేసేందుకు ముఠా విశ్వ ప్రయత్నాలు చేస్తూ కొందరు దొరికి కొందరు దొరకక పోవడం వల్ల గంజాయి దందా విస్తరిస్తుంది తప్ప పూర్తిస్థాయిలో అడ్డుకట్ట పడని పరిస్థితులు నెలకొన్నాయని పలువురు చర్చించుకోవడం విమర్శలకు తావిస్తుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగర్ మండలం వేపలగడ్డ ప్రాంతంలో కంటైనర్ లారీలో సుమారు రెండు కోట్ల 50 లక్షల రూపాయల విలువచేసే రవాణా జరుగుతున్న గంజాయిని సోమవారం సుజాతనగర్ పోలీసులు పట్టుకున్న విషయం పాఠకులకు విధితమే.

ఇది జరిగి ఒక్కరోజు కూడా గడవకముందే పాల్వంచ ప్రాంతంలో గంజాయి ప్యాకెట్లు దొరకడం చర్చనీయంశంగా మారింది. కారు ఇంజన్లో గంజాయి ప్యాకెట్లు రవాణా జరుగుతున్న సమయంలో
ఇంజన్ వేడికి గంజాయి ప్యాకెట్లు దగ్దమయ్యాయి. మంటలను అదుపు చేయించేందుకు కారును మాఫియా ముఠా మంగళవారం పాల్వంచలోని ఒక సర్వీసింగ్ సెంటర్ కు తరలించి మంటలు అదుపు చేసే క్రమంలో ఇంజన్ డోర్ ఓపెన్ చేయగా కాలుతున్న గంజాయి ప్యాకెట్లు చూసి అక్కడున్న స్థానికులు కంగుతున్నారు. విషయాన్ని పోలీసులకు సమాచారం చేరవేయడంతో అప్రమత్తమైన గంజాయి స్మగ్లర్లు అక్కడే కారును వదిలి పరారయ్యారు. పోలీసులు గంజాయితో ఉన్న కారును పోలీస్ స్టేషన్కు తరలించారు. నిషేధిత గంజాయిని రవాణా చేస్తున్న పరారైన ముఠాలో ఒక మహిళ ఉన్నట్లుగా ప్రచారం జరుగుతుంది. గంజాయి ముఠా కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టి సమాచారం కోసం ఆరా తీసే పనిలో నిమగ్నమయ్యారు. ఏది ఏమైనా భద్రాద్రి జిల్లా కేంద్రంలోని భారీ గంజాయి పట్టు పడడం చూస్తే కలవరపెడుతున్న పరిస్థితి నెలకొంది.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఎస్సీ వర్గీకరణ పోరులో అమరవీరులకు జోహార్లు

ఎస్సీ వర్గీకరణ పోరులో అమరవీరులకు జోహార్లు సింగరేణిలో ఎమ్మార్పీఎస్ గద్దె వద్ద నివాళులు త్యాగాలు...

బొగ్గు–ఇసుక లారీల బీభత్సం..!

బొగ్గు–ఇసుక లారీల బీభత్సం..! మణుగూరు–బయ్యారం రహదారి ధ్వంసం దుమ్ము ధూళితో గిరిజన బిడ్డల అనారోగ్యం ప్రజల...

అదుపుతప్పిన ఇసుక ట్రాక్టర్ – డ్రైవర్ దుర్మరణం

అదుపుతప్పిన ఇసుక ట్రాక్టర్ – డ్రైవర్ దుర్మరణం నాగులవంచ వద్ద తెల్లవారుజామున ప్రమాదం ఓవర్‌టేక్...

వెలుగుమట్ల బాధితులపై ముమ్మర సర్వే

వెలుగుమట్ల బాధితులపై ముమ్మర సర్వే 21 మంది తహశీల్దార్లతో యుద్ధప్రాతిపదికన సర్వే ఖమ్మం జిల్లాకు...

వెలుగుమట్ల బాధితులకు బీఆర్ఎస్ అండ

వెలుగుమట్ల బాధితులకు బీఆర్ఎస్ అండ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర ఆధ్వర్యంలో భోజనాల పంపిణీ కాకతీయ,...

సీఎం రేవంత్ రెడ్డికి సన్మానసభ పోస్టర్ ఆవిష్కరణ

సీఎం రేవంత్ రెడ్డికి సన్మానసభ పోస్టర్ ఆవిష్కరణ కాకతీయ, ఖమ్మం : ఎస్సీ...

భూదాన్ వ్యవహారంలో విపక్షాలే అభాసు

భూదాన్ వ్యవహారంలో విపక్షాలే అభాసు పేదల పేరుతో రాద్ధాంతం చేశారు ఏజెంట్ల మోసాలపై బాధితులకు...

మోదీ పాలనలో దేశానికి ప్రమాదం

మోదీ పాలనలో దేశానికి ప్రమాదం కార్పొరేట్ల కోసమే కేంద్రం విధానాలు సీపీఐ (ఎం) పొలిట్...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img