epaper
Saturday, November 15, 2025
epaper

ఎస్టీ జాబితా నుంచి లంబాడిలని తొలగించాలి..!!

కాకతీయ, మణుగూరు: భద్రాద్రి జిల్లాలో ఆదివాసి ఇసుక ర్యాంపుల్లో టిజిఎండిసి పిఓ శంకర్ నాయక్ గుత్తేదారులకు కొమ్ముకాస్తూ అమాయక ఆదివాసీల మధ్య చిచ్చు పెడుతూ ఏజెన్సీ చట్టాలకు తూట్లు పొడుస్తూ రైసింగ్ కాంట్రాక్టర్లు ఖనిజ సంపద దోచుకుపోతున్న చీమకుట్టినట్టు కూడా లేదని అలెం కోటి మండిపడ్డారు. రాయిగూడెం, కోడి ముత్తయ్యగుంపు, అన్నారం పద్మ గూడెం, సాంబాయిగూడెం తదితర రాంపులలో రైసింగ్ కాంట్రాక్టర్లకు కొమ్ముకాస్తూ అమాయక ఆదివాసీల మధ్య చిచ్చు పెడుతూ కేసులు కట్టించుకొని పోలీస్ స్టేషన్ ల చుట్టూ తిరుగుతూ వారి బంగారు భవిష్యత్తును నాశనం చేస్తున్నారని అన్నారు.

టీజీఎండిసి పిఓను మరియు లంబాడీలను ఎస్టి జాబితా నుండి లంబాడీలను తొలగించే వరకు అమాయక ఆదివాసీలపై లంబాడిల ఆగడాలు నశించాలని ఈ విషయంలో నాయకులతో త్వరలో రౌండ్ సమావేశం ఏర్పాటు చేసి పిఓ శంకర్ నాయక్ ను ఇక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేసే వరకు ఆదివాసీలందరిని ఏకం చేసి దశల వారీగా పోరాటాలు చేస్తామని ఈ సందర్భంగా తెలియజేశారు.

అదిలాబాద్ జోడెన్ ఘాట్ నుండి అశ్వరావుపేట వరకు తెలంగాణ రాష్ట్రంలో ఉద్యమాలు ఉధృతం చేస్తా ఉంటే లంబాడి సామాజిక వర్గానికి సంబంధించిన అధికారులు ఆదివాసీలపై పెత్తనం ఏంటని జల్ జంగిల్ జమీన్ అనే నినాదంతో హక్కులు సాధించుకుంటే ప్రక్క రాష్ట్రం నుండి దొడ్డిదారిలో వచ్చి ఆదివాసులకు చెందాల్సిన ప్రభుత్వ సంక్షేమ పథకాలు, రాజకీయ పదవులు ఉద్యోగాలు అన్ని అనుభవిస్తూ ఆదివాసులను అనగదొక్కుతూ ఆర్థికంగా బలపడుతూ కోట్లకు పడగలెత్తి ఆదివాసిల సర్వసంపదను దోచుకొని వెళ్తున్నారని ఘాటుగా విమర్శించారు.

భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ప్రకారం ప్రతి పది సంవత్సరాలకు ఒకసారి ఆర్టికల్ 339(భారత రాజ్యాంగం 1950) ప్రకారం ప్రతి పది సంవత్సరాలకు ఒకసారి జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించాల్సింది పోయి ఇప్పటివరకు ఆర్టికల్ 339 గురించి ప్రస్తావనగాని పరిశీలనగానే లేదన్నారు.16 రాష్ట్రాల్లో 16 రకాల రిజర్వేషన్ అనుభవిస్తూ ఓసి, బీసీ ఎస్టీ ఎస్సీలుగా అన్ని రకాలుగా అనుభవిస్తూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మాత్రం ఎస్టి రిజర్వేషన్లు అనుభవిస్తూ అమాయక ఆదివాసి చట్టాలకు తూట్లు పొడుస్తూ ఏజెన్సీ ప్రాంతాలకు వలస వచ్చి ఆదివాసి హక్కులను కాలరాస్తున్నారన్నారు. ఇట్టి సమస్య పై రౌండ్ టేబుల్ సమావేశం ఈనెల 28 వ తేదీన మణుగూరు వేదికగా నిర్వహించి కేంద్ర ప్రభుత్వానికి ఓటు ద్వారా తగిన బుద్ధి చెప్పే విధంగా, గల్లీ నుండి ఢిల్లీ వరకు పోరాటం ఉంటుందని తెలియజేశారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

కాంగ్రెస్‌లో రేవంత్ జోష్‌

కాంగ్రెస్‌లో రేవంత్ జోష్‌ జూబ్లీహిల్స్ పీఠంపై హ‌స్తం పార్టీ జెండా ఉప ఎన్నిక గెలుపుతో...

సామినేనిని హ‌త్య చేసిందెవ‌రు..??

సామినేనిని హ‌త్య చేసిందెవ‌రు..?? ద‌ర్యాప్తు ఎందుకు ముందుకు సాగ‌డం లేదు..? ర‌క్త‌చ‌రిత్ర‌లో రాజ‌కీయ కోణంపై...

ఎన్ డి ఎ కూటమి విజయం

ఎన్ డి ఎ కూటమి విజయం హర్షం వ్యక్తం చేసిన బీజేపీ మండల...

యువతలో కొత్త జాగృతి ప్రేరణనే చైతన్యం

యువతలో కొత్త జాగృతి ప్రేరణనే చైతన్యం డ్రగ్స్ పై యుద్ధం ముగింపు ర్యాలీ ప్రజల...

భళారే.. యమ

భళారే.. యమ పిల్లల పండుగ రోజున అలరించిన బుడతడు కాకతీయ కొత్తగూడెం రూరల్: బాలల...

ఆయిల్ పామ్ సాగుతో రైతులకు లాభాల పంట…

ఆయిల్ పామ్ సాగుతో రైతులకు లాభాల పంట... రాష్ట్ర వ్యవసాయ,మార్కెటింగ్, సహకార, చేనేత...

కాంగ్రెస్ నాయకుడు మిక్కిలినేని కి మాతృవియోగం

కాంగ్రెస్ నాయకుడు మిక్కిలినేని కి మాతృవియోగం కాకతీయ,ఖమ్మం ప్రతినిధి: జిల్లా కాంగ్రెస్ నాయకుడు,...

టీబీ వ్యాధి పై ప్రతి ఒక్కరికి అవగాహన ఉండాలి

టీబీ వ్యాధి పై ప్రతి ఒక్కరికి అవగాహన ఉండాలి డాక్టర్ దుర్గాభవాని కాకతీయ, పినపాక:...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...

రేవంత్ కు కొత్త సవాల్!

* సర్కార్ కు పరీక్షగా సీఎస్ ఎంపిక? * ఈ నెలాఖరున రామకృష్ణారావు...

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం కాక‌తీయ‌, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారంలో...

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన ప్రతిపాదించిన ప్రాజెక్టుపై...

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా న్యూ డిల్లీ జూలై...

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు మొన్న యూనివర్సిటీల్లో ఆందోళనలు నిషేధిస్తూ మెమో నేడు...

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌ కాంగ్రెస్‌ దూత ఫోన్‌ ట్యాపింగ్‌..! గాంధీ...
spot_img

Popular Categories

spot_imgspot_img