epaper
Thursday, January 15, 2026
epaper

ఎర్రకోటలో భారీ చోరీ.. రూ. కోటి విలువైన బంగారు కలశాలు మాయం..!!

కాకతీయ, నేషనల్ డెస్క్: ఢిల్లీలోని ఎర్రకోటలో భారీ దొంగతనం కలకలం రేపింది. ఇటీవల ఎర్రకోటలో ఓ మతపరమైన కార్యక్రమంలో రూ. కోటివిలవ చేసే రెండు కలశాలు చోరీకి గురైనట్లు అధికారులు తెలిపారు. సెప్టెంబర్ 3వ తేదీ ఉదయం ఎర్రకోటలో ఓ ఆధ్యాత్మిక కార్యక్రమం జరిగింది. కొద్ది రోజుల క్రితం ఎర్రకోటలో జరుగుతున్న రక్షణ పనులు (Renovation works) సందర్భంగా అధికారులు గోపురాలపై అమర్చిన కలశాలు కనిపించలేదని గమనించారు. వెంటనే ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ASI) అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కలశాలు చాలా పాతవి, చారిత్రాత్మక ప్రాధాన్యత కలిగినవని అధికారులు తెలిపారు.

ఫిర్యాదు అందుకున్న వెంటనే ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఎర్రకోటలో సీసీ కెమెరాలు ఉన్నప్పటికీ, కొన్ని కోణాల్లో ఫుటేజ్ స్పష్టంగా రాలేదని సమాచారం. దీంతో పోలీసులు దొంగలు ఎప్పుడెప్పుడు లోపలికి వచ్చి కలశాలను దొంగిలించారో గుర్తించడానికి ప్రత్యేక బృందాలను నియమించారు.ఈ బంగారు కలశాలు కేవలం మొత్తం విలువ పరంగా కాకుండా, చారిత్రాత్మకంగా కూడా అమూల్యమైనవిగా చెప్పుతున్నారు. మొఘల్ కాలంలో ఎర్రకోటను నిర్మించినప్పుడు ఈ అలంకరణలు గోపురాలపై అమర్చారు. తరువాత కాలంలో పలు మార్లు పునరుద్ధరణ పనులు జరిగినప్పటికీ, ఈ కలశాలు ప్రత్యేక రక్షణలో ఉండేవి. ఇప్పుడు అవి మాయం కావడం పెద్ద ఆందోళన కలిగిస్తోంది.

ఈ ఘటనపై కేంద్ర సాంస్కృతిక శాఖ కూడా సీరియస్ అయింది. ఎర్రకోట వంటి UNESCO ప్రపంచ వారసత్వ కట్టడంలో భద్రతా లోపాలు ఎలా జరిగాయన్నదానిపై సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. కలశాల మాయం విషయం బయటకు రావడంతో సోషల్ మీడియాలో ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంతటి ప్రాముఖ్యమైన కట్టడంలో దొంగతనం జరగడం సిగ్గుచేటని నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు. పోలీసులు దొంగతనంపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. దొంగిలించబడిన బంగారు కలశాలను తిరిగి వెనక్కి తెచ్చే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఎర్రకోట భద్రతను మరింత కఠినతరం చేయాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

భారత్​లో స్థిరత్వం

భారత్​లో స్థిరత్వం ప్రపంచమంతా అనిశ్చితి ఉన్నా మ‌నం సేఫ్‌ ప్రధాని న‌రేంద్ర మోదీ కాక‌తీయ‌, నేష‌న‌ల్...

సత్తుపల్లి కేంద్రంగా రూ.547 కోట్ల సైబర్‌ మోసం

సత్తుపల్లి కేంద్రంగా రూ.547 కోట్ల సైబర్‌ మోసం ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులకు ఎర‌ వారి...

మాతృభాషను ప్రోత్సహించాలి

మాతృభాషను ప్రోత్సహించాలి భారత్​ అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలవాలి స్వదేశీ వస్తువులను తయారు చేయడానికి...

కనకదుర్గ ఆలయంలో అవాంఛనీయ ఘటనలు

కనకదుర్గ ఆలయంలో అవాంఛనీయ ఘటనలు 15 రోజుల్లో మూడు ఘటనలతో భక్తుల్లో ఆందోళన అభిషేకం...

ఏవో.. యూరియా టోకెన్ల దందా

యూరియా టోకెన్ల దందా చెన్నారావుపేట‌లో బ‌య‌ట‌ప‌డిన ఏవో దందా సోషల్ మీడియాలో వైరల్ అయిన...

భూ భారతి పేరిట దోపిడీ!…. మీసేవ–స్లాట్ బుకింగ్ కేంద్రాల మోసం వెలుగులోకి

భూ భారతి పేరిట దోపిడీ! మీసేవ–స్లాట్ బుకింగ్ కేంద్రాల మోసం వెలుగులోకి జనగామలో రూ.78...

సోనియాగాంధీకి అస్వస్థత!

సోనియాగాంధీకి అస్వస్థత! దీర్ఘకాలిక దగ్గుతో బాధపడుతున్న కాంగ్రెస్ అగ్రనేత ఢిల్లీలోని సర్ గంగారామ్ ఆస్పత్రిలో...

నదీజలాల్లో తెలంగాణ‌కు కాంగ్రెస్ ద్రోహం

నదీజలాల్లో తెలంగాణ‌కు కాంగ్రెస్ ద్రోహం ఫజల్‌ అలీ నుంచి విభజన వరకూ మోసాలు పాలమూరుకు...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...

రేవంత్ కు కొత్త సవాల్!

* సర్కార్ కు పరీక్షగా సీఎస్ ఎంపిక? * ఈ నెలాఖరున రామకృష్ణారావు...

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం కాక‌తీయ‌, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారంలో...

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన ప్రతిపాదించిన ప్రాజెక్టుపై...

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా న్యూ డిల్లీ జూలై...

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు మొన్న యూనివర్సిటీల్లో ఆందోళనలు నిషేధిస్తూ మెమో నేడు...

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌ కాంగ్రెస్‌ దూత ఫోన్‌ ట్యాపింగ్‌..! గాంధీ...
spot_img

Popular Categories

spot_imgspot_img