epaper
Monday, March 2, 2026
epaper

విలీన గ్రామాల సమస్యపై ప్రజల్లో పెరుగుతున్న అవగాహన

విలీన గ్రామాల సమస్యపై ప్రజల్లో పెరుగుతున్న అవగాహన

కాకతీయ వరస కథనాలతో చర్చ ముమ్మరం

కాకతీయ,మణుగూరు టౌన్ : మణుగూరు పరిధిలో విలీనం చేసిన రాయిగూడెం,అన్నారం,కమలాపురం తదితర గ్రామాలకు కేంద్ర పథకాలు అందకపోవడంతో కాకతీయ వరస కథనాలతో ప్రజల్లో అవగాహన వేగంగా పెరుగుతోంది.ముఖ్యంగా ఉపాధి హామీ పథకం అమలు కాకపోవడంతో గత రెండు దశాబ్దాలుగా ఎదుర్కొంటున్న ఇబ్బందులపై ఇప్పుడు గ్రామస్తులు బహిరంగంగా మాట్లాడుతున్నారు.ఈ అంశాన్ని వెలుగులోకి తీసుకువచ్చిన కాకతీయ పేపర్ కథనాల తరువాత గ్రామాల్లో చర్చలు మరింత ఉధృతమయ్యాయి.స్థానిక యువత,కార్మిక వర్గాలు,మహిళా సంఘాలు సమస్య తీవ్రతను సామాజిక మాధ్యమాల ద్వారా వెల్లడించడం గమనార్హం.

“మాకు హక్కులు కావాలి” గ్రామస్తుల మాటల్లో..

“పంచాయతీ గా ఉన్నప్పుడు ఉపాధి హామీ పనులు వచ్చేవి.ఇప్పుడు ఏ పథకం లేదు.మేము దేనికి చెందుతామో స్పష్టత లేదు” అని కమలాపురానికి చెందిన ఓ మహిళ పేర్కొన్నారు.
“పట్టణ పరిధిలో ఉన్నామని చెబుతారు,కానీ పట్టణ సదుపాయాలు కూడా రావు” అని రాయిగూడెం యువకులు వాపోతున్నారు.
గ్రామస్తుల మాటల్లో స్పష్టంగా వినిపిస్తున్నది ఒకటే..విలీనంతో అభివృద్ధి రావాల్సింది పోయి, ఉపాధి కూడా కోల్పోయామని మోర పెట్టుకుంటున్నారు.

యువత ముందుకు…

కాకతీయ పేపర్ వరస కథనాల ప్రభావంతో యువత సమస్యపై డేటా సేకరణ ప్రారంభించింది.గత 20 ఏళ్లలో ఉపాధి హామీ కింద ఎంతమంది లబ్ధి పొందలేదన్న వివరాలను సేకరించి అధికారులకు వినతిపత్రం ఇవ్వాలని యోచిస్తున్నది.గ్రామ స్థాయిలో సమావేశాలు నిర్వహించి సమస్యలపై అవగాహన పెంచుతున్నారు.

సామాజిక మాధ్యమాల్లో చర్చ

#MergedVillages #MGNREGS #Manuguru వంటి హ్యాష్‌ట్యాగ్‌లతో సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెరుగుతున్నాయి. “గ్రామం కాదు… పట్టణం కాదు…మాకు హక్కులు ఎక్కడ?” అనే ప్రశ్న వైరల్ అవుతోంది.
ప్రభుత్వం స్పందించాలన్న డిమాండ్
గ్రామస్తులు,సామాజిక కార్యకర్తలు ప్రభుత్వాన్ని ఈ అంశంపై తక్షణ చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

విలీన గ్రామాలకు ఉపాధి హామీ పథకాన్ని ప్రత్యేక అనుమతితో అమలు చేయాలా?లేక సమాన ఉపాధి అవకాశాలను కల్పించాలా?లేదా విలీన నిర్ణయాన్ని పునఃసమీక్షించాలా?అన్న అంశాలపై స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

ప్రజాస్వామ్యంలో మీడియా పాత్ర

ప్రజల సమస్యలను వెలుగులోకి తీసుకురావడం మీడియా బాధ్యతగా భావిస్తున్న కాకతీయ పేపర్ ఈ అంశాన్ని కొనసాగిస్తూ గ్రౌండ్ రిపోర్ట్‌లు, నిపుణుల అభిప్రాయాలు సేకరిస్తోంది.సమస్య పరిష్కారం దిశగా చర్చ సాగాలని స్థానికులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఎస్సీ వర్గీకరణ పోరులో అమరవీరులకు జోహార్లు

ఎస్సీ వర్గీకరణ పోరులో అమరవీరులకు జోహార్లు సింగరేణిలో ఎమ్మార్పీఎస్ గద్దె వద్ద నివాళులు త్యాగాలు...

బొగ్గు–ఇసుక లారీల బీభత్సం..!

బొగ్గు–ఇసుక లారీల బీభత్సం..! మణుగూరు–బయ్యారం రహదారి ధ్వంసం దుమ్ము ధూళితో గిరిజన బిడ్డల అనారోగ్యం ప్రజల...

అదుపుతప్పిన ఇసుక ట్రాక్టర్ – డ్రైవర్ దుర్మరణం

అదుపుతప్పిన ఇసుక ట్రాక్టర్ – డ్రైవర్ దుర్మరణం నాగులవంచ వద్ద తెల్లవారుజామున ప్రమాదం ఓవర్‌టేక్...

వెలుగుమట్ల బాధితులపై ముమ్మర సర్వే

వెలుగుమట్ల బాధితులపై ముమ్మర సర్వే 21 మంది తహశీల్దార్లతో యుద్ధప్రాతిపదికన సర్వే ఖమ్మం జిల్లాకు...

వెలుగుమట్ల బాధితులకు బీఆర్ఎస్ అండ

వెలుగుమట్ల బాధితులకు బీఆర్ఎస్ అండ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర ఆధ్వర్యంలో భోజనాల పంపిణీ కాకతీయ,...

సీఎం రేవంత్ రెడ్డికి సన్మానసభ పోస్టర్ ఆవిష్కరణ

సీఎం రేవంత్ రెడ్డికి సన్మానసభ పోస్టర్ ఆవిష్కరణ కాకతీయ, ఖమ్మం : ఎస్సీ...

భూదాన్ వ్యవహారంలో విపక్షాలే అభాసు

భూదాన్ వ్యవహారంలో విపక్షాలే అభాసు పేదల పేరుతో రాద్ధాంతం చేశారు ఏజెంట్ల మోసాలపై బాధితులకు...

మోదీ పాలనలో దేశానికి ప్రమాదం

మోదీ పాలనలో దేశానికి ప్రమాదం కార్పొరేట్ల కోసమే కేంద్రం విధానాలు సీపీఐ (ఎం) పొలిట్...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img