epaper
Thursday, January 15, 2026
epaper

జింకల వేట కేసులో నలుగురు నిందితులు జైలుకు పంపాం

జింకల వేట కేసులో నలుగురు నిందితులు జైలుకు పంపాం
జంతువుల వేట చట్టవ్యతిరేకమైన చర్య
విలేకరుల సమావేశంలో జిల్లా అటవీ శాఖ అధికారి సిద్ధార్థ విక్రమ్ సింగ్

కాకతీయ, ఖమ్మం ప్రతినిధి: కొంతమంది వ్యక్తులు సత్తుపల్లి నీలాద్రి అర్బన్ పార్క్ లో నాటు తుపాకులతో 5 జింకలను వేటాడి చంపిన ఘటనలో నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్ చేసినట్లు జిల్లా అటవీ శాఖ అధికారి సిద్ధార్ద్ విక్రమ్ సింగ్ మీడియా సమావేశంలో తెలిపారు.
ఉమ్మడి ఖమ్మం జిల్లా సత్తుపల్లి అటవీ శాఖ రేంజ్ పరిధిలో గత నెల 24 న అశ్వరావు పేట మాజీ. ప్రజాప్రతినిధి సోదరుడి కుమారుడు మెచ్చా రఘు , అతని స్నేహితులు కొందరు అదే ప్రాంతంలో అటవీ శాఖలో ఔట్ సోర్స్ ఉద్యోగిగా పనిచేస్తున్న గోపి కృష్ణ అనే వ్యక్తి మద్దతు తీసుకొని ఈ ఘాతుకానికి పాల్పడినట్లు తెలిపారు.అదే రోజు సాయంత్రం 6 గంటల తరువాత అటవీ ప్రాంతంలో ఉన్న సీసీ కెమెరాలను మార్చి,ఏమార్చి గోపి కృష్ణ అనే ఔట్ సోర్స్ ఉద్యోగి సహాయంతో నాటు తుపాకులతో ఓ వాహనంలో నలుగురు వ్యక్తులు వెళ్లి 5 జింకలను వేటాడి చంపి తీసుకెళ్లినట్లు గుర్తించామని అన్నారు.నిందితులు గోపికృష్ణ, శ్రీరామ్ ప్రసాద్ ,భరత్,రఘు అనే వ్యక్తులు ఒక ప్రొఫెషనల్ షూటర్ ను తీసుకుని వచ్చి జింకలు వేటాడినట్లు తెలిసిందన్నారు.ఘటన అనంతరం నిందితులు వివిధ ప్రాంతాలకు పారిపోయి తలదాచుకున్నారని తెలిపారు. ఖమ్మం సీపీ ,భద్రాద్రి కొత్తగూడెం ఎస్పీ ల సహకారంతో నిన్న నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్ చేసి జైలు కు పంపించామని తెలిపారు.ఈ కేసు చేదనలో పాల్గొని నిందితులను గుర్తించిన అటవీ శాఖ సిబ్బందికి అభినందనలు తెలిపారు.అదేవిధంగా వేట చట్ట రీత్యా నేరమని నిజాం, నవాబు కాలం నాటి రోజులు కాదని, ఇప్పుడు రోజులు మారాయి దయచేసి ఎవరు కూడా వేట వంటివి చేయకండని అటవీశాఖ అధికారి ప్రజలకు హితవుపలికారు.అటవీ ప్రాంతంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశాం, ఎవరైనా వేట కదలికలు చేస్తే వారిని అరెస్ట్ చేసి, వన్యప్రాణి చట్టం ప్రకారం జైలు కి పంపిస్తాం అని హెచ్చరించారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఖండాంతరాల్లో సిపిఐ శతాబ్ది సంబరం..!

ఖండాంతరాల్లో సిపిఐ శతాబ్ది సంబరం..! విదేశాల్లోనూ ఎగసిన వామపక్ష జెండా ఖమ్మం వామపక్ష కుటుంబాల...

రూ.15 లక్షల గంజాయి ద్రవం పట్టివేత.. ఇద్ద‌రి అరెస్టు..

రూ.15 లక్షల గంజాయి ద్రవం పట్టివేత.. ఇద్ద‌రి అరెస్టు.. ద్విచక్ర వాహనం, రెండు...

రిజర్వేషన్లకు ముందే టికెట్ల యుద్ధం

రిజర్వేషన్లకు ముందే టికెట్ల యుద్ధం * మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో పొలిటికల్ హీట్ *...

చైనా మాంజాలపై ఉక్కుపాదం

చైనా మాంజాలపై ఉక్కుపాదం * విక్రయిస్తే కేసులు తప్పవు * వాహనదారులకు ప్రాణహాని * పక్షుల...

ప్రజావాణి కి అధికారుల డుమ్మా

ప్రజావాణి కి అధికారుల డుమ్మా * 11 దాటినా జాడలేని అధికారులు * 29...

భూసారం కాపాడుకోవడం రైతు బాధ్యత

భూసారం కాపాడుకోవడం రైతు బాధ్యత సాగు ఖర్చులు త‌గ్గితేనే ఆదాయం పెరుగుతుంది అవసరానికి మించి...

స్థానిక సమస్యలకు సీపీఐ(ఎం)తోనే పరిష్కారం

స్థానిక సమస్యలకు సీపీఐ(ఎం)తోనే పరిష్కారం సంస్కృతి–సంప్రదాయాలకు ప్రతీక రంగవల్లికలు సీపీఐ(ఎం) ఖమ్మం డివిజన్ కార్యదర్శి...

నేడు కాంగ్రెస్‌ ముత్యాల ముగ్గుల పోటీలు

నేడు కాంగ్రెస్‌ ముత్యాల ముగ్గుల పోటీలు కొత్తగూడెం ప్రకాశం స్టేడియంలో 3 గంటలకు...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...

రేవంత్ కు కొత్త సవాల్!

* సర్కార్ కు పరీక్షగా సీఎస్ ఎంపిక? * ఈ నెలాఖరున రామకృష్ణారావు...

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం కాక‌తీయ‌, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారంలో...

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన ప్రతిపాదించిన ప్రాజెక్టుపై...

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా న్యూ డిల్లీ జూలై...

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు మొన్న యూనివర్సిటీల్లో ఆందోళనలు నిషేధిస్తూ మెమో నేడు...

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌ కాంగ్రెస్‌ దూత ఫోన్‌ ట్యాపింగ్‌..! గాంధీ...
spot_img

Popular Categories

spot_imgspot_img