epaper
Monday, March 2, 2026
epaper

ఐక్య ఉద్యమాలతో కార్పొరేట్ విధానాలను అడ్డుకోవాలి

  • కార్మికుల హక్కుల కోసం పోరాడిన ముక్తార్ పాషా
  • పాషా వర్ధంతి సభలో నేతలు సీతారామయ్య, మంగ

కాకతీయ, కొత్తగూడెం రూరల్: కార్పొరేట్ శక్తులు, పెట్టుబడి దారులు, యాజమాన్యాలు కార్మికవర్గంపై సాగిస్తున్న శ్రమ దోపిడీకి వ్యతిరేకంగా భారత కార్మిక సంఘాల సమాఖ్య(ఐఎఫ్టియు)జాతీయ ప్రధాన కార్యదర్శి దివంగత ముక్తార్ పాషా40 ఏండ్ల పాటు ఎన్నో పోరాటాలను నిర్వహించాడని, అలాంటి వ్యక్తిని స్మరించుకోవాల్సిన అవసరం ఉందని పలువురు వక్తలు అన్నారు. పాషా ఐదో వర్ధంతి సందర్భంగా ఐఎఫ్టియు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో బుధవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో సంతాప సభను నిర్వహించారు.

ఈ సభకు జిల్లా కోశాధికారి మోత్కూరి మల్లికార్జున్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఐఎఫ్టియు రాష్ట్ర ఉపాధ్యక్షుడు జే.సీతారామయ్య, పిఓడబ్ల్యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అందే మంగ మాట్లాడారు. కార్మిక వర్గానికి అంకితమై పాషా సాగించిన రాజీలేని పోరాటాలను స్ఫూర్తిగా తీసుకొని ముందుకు సాగాలని వారు పిలుపునిచ్చారు. బొగ్గుగని కార్మికుల వేతన ఒప్పందాలు, కోయగూడెం ప్రైవేటీకరణ వ్యతిరేక ఉద్యమంలో పాషా కీలక పాత్ర పోషించాడని, సింగరేణిలో పనిచేస్తున్న 35 వేల మంది కాంట్రాక్ట్ కార్మికులకు కనీస వేతనాలు చట్టబద్ధ హక్కులకై మిలిటెంటు పోరాటాలు, నిరవధిక సమ్మెలు నిర్వహించి విజయం సాధించాడని అన్నారు.

దేశంలో ప్రస్తుతం కార్మిక వర్గం ఎదుర్కొంటున్న క్లిష్ట పరిస్థితుల్లో కార్మిక సంఘాలన్నీ ఐక్యంగా సమరశీలంగా పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సభలో ఉమ్మడి ఖమ్మం జిల్లా పౌర హక్కుల సంఘం అధ్యక్షుడు, ప్రముఖన్యాయవాది సింగు ఉపేందర్ రావు, ఐఎఫ్ టియు జిల్లా సహాయ కార్యదర్శి ఎన్.సంజీవ్, జిల్లా నాయకులు గౌని నాగేశ్వర రావు, సీనియర్ నాయకులు అలీముద్దిన్, ఎల్.మారుతీరావు, శ్రీనివాస్, వెంకటేశ్వర్లు, రాజేశ్వరి, శారద, ఫిరోజ్, వినోద్, మురళి తదితరులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఎస్సీ వర్గీకరణ పోరులో అమరవీరులకు జోహార్లు

ఎస్సీ వర్గీకరణ పోరులో అమరవీరులకు జోహార్లు సింగరేణిలో ఎమ్మార్పీఎస్ గద్దె వద్ద నివాళులు త్యాగాలు...

బొగ్గు–ఇసుక లారీల బీభత్సం..!

బొగ్గు–ఇసుక లారీల బీభత్సం..! మణుగూరు–బయ్యారం రహదారి ధ్వంసం దుమ్ము ధూళితో గిరిజన బిడ్డల అనారోగ్యం ప్రజల...

అదుపుతప్పిన ఇసుక ట్రాక్టర్ – డ్రైవర్ దుర్మరణం

అదుపుతప్పిన ఇసుక ట్రాక్టర్ – డ్రైవర్ దుర్మరణం నాగులవంచ వద్ద తెల్లవారుజామున ప్రమాదం ఓవర్‌టేక్...

వెలుగుమట్ల బాధితులపై ముమ్మర సర్వే

వెలుగుమట్ల బాధితులపై ముమ్మర సర్వే 21 మంది తహశీల్దార్లతో యుద్ధప్రాతిపదికన సర్వే ఖమ్మం జిల్లాకు...

వెలుగుమట్ల బాధితులకు బీఆర్ఎస్ అండ

వెలుగుమట్ల బాధితులకు బీఆర్ఎస్ అండ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర ఆధ్వర్యంలో భోజనాల పంపిణీ కాకతీయ,...

సీఎం రేవంత్ రెడ్డికి సన్మానసభ పోస్టర్ ఆవిష్కరణ

సీఎం రేవంత్ రెడ్డికి సన్మానసభ పోస్టర్ ఆవిష్కరణ కాకతీయ, ఖమ్మం : ఎస్సీ...

భూదాన్ వ్యవహారంలో విపక్షాలే అభాసు

భూదాన్ వ్యవహారంలో విపక్షాలే అభాసు పేదల పేరుతో రాద్ధాంతం చేశారు ఏజెంట్ల మోసాలపై బాధితులకు...

మోదీ పాలనలో దేశానికి ప్రమాదం

మోదీ పాలనలో దేశానికి ప్రమాదం కార్పొరేట్ల కోసమే కేంద్రం విధానాలు సీపీఐ (ఎం) పొలిట్...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img