epaper
Monday, March 2, 2026
epaper

అక్రమ అరెస్టులను ఖండించండి

అక్రమ అరెస్టులను ఖండించండి
సీపీఎం ఖమ్మం డివిజన్ కార్యదర్శి వై విక్రమ్
మంత్రి తుమ్మల జోక్యం చేసుకోవాలి

కాకతీయ, ఖమ్మం ప్రతినిధి : ప్రజా సమస్యలపై ఆందోళన చేస్తున్న సీపీఎం నాయకుల అక్రమ అరెస్టులను ఖండించాలని ఖమ్మం డివిజన్ కార్యదర్శి వై విక్రమ్, ఖమ్మం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు యర్రా శ్రీనివాసరావు లు కోరారు. శుక్రవారం సీపీఎం ఖమ్మం త్రీ టౌన్ కమిటీ ఆధ్వర్యంలో సుందరయ్య నగర్ పార్క్ నుంచి ఎఫ్ సీఐ గుట్ట మీద నుంచి ప్రకాష్ నగర్ శ్రీనివాస్ నగర్ వరకు పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఎం ఖమ్మం డివిజన్ కార్యదర్శి వై విక్రమ్, ఖమ్మం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు యర్రా శ్రీనివాస రావులు మాట్లాడుతూ 17,27,28,29,30 వ డివిజన్ల లో రోడ్డు విస్తరణలో భాగంగా చాలామంది నిరుపేదల ఇండ్లు తీసివేస్తామని చెప్పి స్థానిక కార్పొరేటర్లు, కాంట్రాక్టర్లు ప్రజలను భయాందోళన గురి చేస్తున్నారని ఆరోపించారు. ఈ సందర్భంగా పార్టీ ఆధ్వర్యంలో బాధితులతో పాదయాత్ర ర్యాలీ నిర్వహించడం జరిగింది. ర్యాలీ నిర్వహిస్తుంటే పోలీసులు సిపిఎం నాయకులు ప్రజలను అక్రమంగా అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ తరలించారని విమర్శించారు.

అరెస్టు చేసిన వారిలో సిపిఎం ఖమ్మం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు యర్రా శ్రీనివాసరావు, సిపిఎం ఖమ్మం 3 టౌన్ కార్యదర్శి భూక్యా శ్రీనివాసరావు, యర్రా రంజిత్, సారంగి పాపారావు,బాధితులను కూడా అరెస్టు చేయడం దుర్మార్గం అని ఆరోపించారు. 29వ డివిజన్లో రోడ్డు విస్తరణలో భాగంగా అక్కడ నివాసముంటున్న ఒక 20 కుటుంబాలను ఇల్లు అడ్డుగా వస్తున్నాయి అని చెప్పి రోడ్డును సక్రమంగా వేయకుండా వంకరలు తిప్పి ఆ పేద ప్రజల లెట్రిన్ బాత్రూంలు కూలగొట్టడం జరిగింది అని విమర్శించారు. ప్రజలకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా రోడ్డు ఎంత వెడల్పు వస్తుందో చెప్పకుండా నిర్ధారణ చేయకుండా కార్పొరేటర్లు ఇస్టానుసారంగా వాళ్లకు ఇష్టం వచ్చిన చోట రోడ్డును ఎటువైపు మల్లాలంటే అటువైపు మలుచుకుంటూ వెళ్తా ఉన్నారు అని తెలిపారు. ఖ‌చ్చితంగా అధికారులు ప్లాన్ ప్రకారం కాకుండా 80 అడుగులు అని ఒకసారి, మరోసారి 70 అడుగులు అని ప్రజలను భయాందోళన గురిచేస్తున్నారని తెలిపారు. కాబట్టి ఇప్పటికైనా అధికారులు స్పందించి ప్రజలకు నష్టం వాటిల్లకుండా రోడ్డును వేయాలని వారు కోరారు. ఈ సమస్య విషయంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, కమిషనర్, మేయర్ వెంటనే స్పందించి స్థానిక ప్రజలతో చర్చించాలి అని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సిపిఎం ఖమ్మం 3 టౌన్ కార్యదర్శి భూక్యా శ్రీనివాసరావు, సిపిఐ 31 కార్యదర్శి నూనె .శశిధర్, భూక్య రవీందర్, సిపిఎం ఖమ్మం త్రీ టౌన్ కార్యదర్శి వర్గ సభ్యులు వజెనేపల్లి శ్రీనివాసరావు, సిపిఎం 31 డివిజన్ కార్పొరేటర్ ఎర్ర గోపి,షేక్ సైదులు, షేక్ హిమామ్,యర్రా. రంజిత్, సారంగి పాపారావు, రంగు హనుమంతా చారి, నాయిని నరసింహారావు, తదితరులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఎస్సీ వర్గీకరణ పోరులో అమరవీరులకు జోహార్లు

ఎస్సీ వర్గీకరణ పోరులో అమరవీరులకు జోహార్లు సింగరేణిలో ఎమ్మార్పీఎస్ గద్దె వద్ద నివాళులు త్యాగాలు...

బొగ్గు–ఇసుక లారీల బీభత్సం..!

బొగ్గు–ఇసుక లారీల బీభత్సం..! మణుగూరు–బయ్యారం రహదారి ధ్వంసం దుమ్ము ధూళితో గిరిజన బిడ్డల అనారోగ్యం ప్రజల...

అదుపుతప్పిన ఇసుక ట్రాక్టర్ – డ్రైవర్ దుర్మరణం

అదుపుతప్పిన ఇసుక ట్రాక్టర్ – డ్రైవర్ దుర్మరణం నాగులవంచ వద్ద తెల్లవారుజామున ప్రమాదం ఓవర్‌టేక్...

వెలుగుమట్ల బాధితులపై ముమ్మర సర్వే

వెలుగుమట్ల బాధితులపై ముమ్మర సర్వే 21 మంది తహశీల్దార్లతో యుద్ధప్రాతిపదికన సర్వే ఖమ్మం జిల్లాకు...

వెలుగుమట్ల బాధితులకు బీఆర్ఎస్ అండ

వెలుగుమట్ల బాధితులకు బీఆర్ఎస్ అండ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర ఆధ్వర్యంలో భోజనాల పంపిణీ కాకతీయ,...

సీఎం రేవంత్ రెడ్డికి సన్మానసభ పోస్టర్ ఆవిష్కరణ

సీఎం రేవంత్ రెడ్డికి సన్మానసభ పోస్టర్ ఆవిష్కరణ కాకతీయ, ఖమ్మం : ఎస్సీ...

భూదాన్ వ్యవహారంలో విపక్షాలే అభాసు

భూదాన్ వ్యవహారంలో విపక్షాలే అభాసు పేదల పేరుతో రాద్ధాంతం చేశారు ఏజెంట్ల మోసాలపై బాధితులకు...

మోదీ పాలనలో దేశానికి ప్రమాదం

మోదీ పాలనలో దేశానికి ప్రమాదం కార్పొరేట్ల కోసమే కేంద్రం విధానాలు సీపీఐ (ఎం) పొలిట్...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img