epaper
Saturday, November 15, 2025
epaper

టీటీడీకి ఓ అజ్ఞాత భ‌క్తుడి భూరీ విరాళం

టీటీడీకి ఓ అజ్ఞాత భ‌క్తుడి భూరీ విరాళం

స్వామి వారికి 121 కిలోల బంగారం

టీటీడీకి చరిత్రలోనే మొద‌టిసారి

ధార్మిక కార్య‌క్ర‌మాల‌కు తోడ్పాటు

ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు

కాకతీయ, తిరుమల :

తిరుమల తిరుపతి దేవస్థానానికి ఓ అజ్ఞాత భక్తుడు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా భారీ విరాళాన్ని ప్రకటించారు. మొత్తం రూ.140 కోట్ల విలువైన 121 కిలోల బంగారంను తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి వారికి సమర్పించనున్నారు. ఈ విషయం గురించి ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు స్వయంగా వెల్లడించారు. టీటీడీకి ఇంత పెద్ద విరాళం రావడం ఇదే తొలిసారి కావడం విశేషం. సాధారణంగా భక్తులు నిత్యం ఆభరణాలు, బంగారం, వెండి, నగదు రూపంలో సమర్పణలు చేస్తూనే ఉన్నా, ఒకే సారి ఇంత పెద్ద మొత్తంలో బంగారం సమర్పించడం అరుదైన ఘట్టంగా భావిస్తున్నారు. ప్రస్తుతం తిరుమలలో భక్తుల రద్దీ అధికంగా కొనసాగుతుండగా, ఈ విరాళం సమాచారం తెలియగానే భక్తుల్లో ఆనందం వెల్లివిరిసింది. టీటీడీ అధికారులు ఈ విరాళం స్వీకరణకు సంబంధించిన ఏర్పాట్లు ప్రారంభించినట్టు సమాచారం. ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ.. ప్రపంచవ్యాప్తంగా తిరుమల భక్తుల ఆరాధన కేంద్రం. స్వామివారిపై అజ్ఞాత భక్తుని అపారమైన భక్తి, విశ్వాసానికి ఇది నిదర్శనమ‌న్నారు టీటీడీ అభివృద్ధి, సేవా కార్యక్రమాలకు ఇది ఎంతో తోడ్పడుతుంది అని పేర్కొన్నారు. ఇదిలావుంటే, తిరుమలలో ఈ విరాళం వార్త ఇప్పుడు ప్రధాన చర్చనీయాంశంగా మారింది.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

కళ్యాణదుర్గంలో లోకేష్ ప్రజాదర్బార్

కళ్యాణదుర్గంలో లోకేష్ ప్రజాదర్బార్ ప్రజల‌ నుంచి వినతులు స్వీకరించిన మంత్రి అన్ని విధాల అండగా...

గుంత‌లు లేని దారులే మా ప్ర‌భుత్వ ల‌క్ష్యం

ప్రజల చేతిలో పల్లె రహదారుల సమాచారం త్వరలో అందుబాటులోకి ‘జియో...

శ్రీ చరణికి రూ.2.5 కోట్ల నజరానా

ఇంటి నిర్మాణానికి 1000 చ.గ. స్థలం గ్రూప్ 1 ఉద్యోగం...

జ‌గ‌న్ ప్ర‌భుత్వంలోనే ఎస్సీ, ఎస్టీల‌కు న్యాయం

కోట మండ‌ల వైసీపీ అధ్య‌క్షులు రాయంకుల‌ కాక‌తీయ. ఏలూరు ప్ర‌తినిధి :...

గిరిజన ‘గూడెం’లో తొలిసారి విద్యుత్ కాంతులు

ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చొరవతో గూడెంకు వెలుగులు కేంద్ర...

కృష్ణా నదిపై హై లెవెల్ వంతెన

దీవుల్లోని గ్రామాలకు అనుసంధానం రాష్ట్ర నిధులతోపాటు, సాస్కీ పథకం నిధులు...

దైవ‌ద‌ర్శ‌నంలో మృత్యుఘోష‌

దైవ‌ద‌ర్శ‌నంలో మృత్యుఘోష‌ శ్రీకాకుళం జిల్లా కాశిబుగ్గ ఆలయంలో తొక్కిసలాట 9 మంది భ‌క్తులు మృతి మృతుల్లో...

ఆలయంలో తొక్కిసలాట

9 మంది భ‌క్తులు మృతి మృతుల్లో బాలుడు.. ఎనిమిది మంది...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...

రేవంత్ కు కొత్త సవాల్!

* సర్కార్ కు పరీక్షగా సీఎస్ ఎంపిక? * ఈ నెలాఖరున రామకృష్ణారావు...

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం కాక‌తీయ‌, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారంలో...

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన ప్రతిపాదించిన ప్రాజెక్టుపై...

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా న్యూ డిల్లీ జూలై...

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు మొన్న యూనివర్సిటీల్లో ఆందోళనలు నిషేధిస్తూ మెమో నేడు...

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌ కాంగ్రెస్‌ దూత ఫోన్‌ ట్యాపింగ్‌..! గాంధీ...
spot_img

Popular Categories

spot_imgspot_img