epaper
Saturday, November 15, 2025
epaper

ఎస్‌బీఐ కస్టమర్లకు అలర్ట్..ఈ నెల 30తో ఆ సేవ‌లు బంద్‌!

ఎస్‌బీఐ కస్టమర్లకు అలర్ట్..ఈ నెల 30తో ఆ సేవ‌లు బంద్‌!
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీల‌క నిర్ణ‌యం
డిజిటల్ ట్రాన్సాక్షన్‌లో కీల‌క మార్పులు
ఈ నెల 30తో ఎం-క్యాష్ సేవలకు ముగింపు

కాక‌తీయ‌, బిజినెస్‌: దేశంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్‌గా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI)‌కు పేరుంది. రిటైల్, కార్పొరేట్, గ్రామీణ–అర్బన్ సర్వీసుల్లోనే కాదు, డిజిటల్ బ్యాంకింగ్ విభాగంలో కూడా ఎస్‌బీఐ భారీ స్థాయిలో సేవలు అందిస్తోంది. యోనో, యోనో లైట్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, భీమ్ ఎస్‌బీఐ పే వంటి ప్లాట్‌ఫార్మ్‌ల ద్వారా దేశవ్యాప్తంగా లక్షలాది లావాదేవీలు జరుగుతాయి. ఈ నేపథ్యంలో ఎస్‌బీఐ తీసుకునే ఏ చిన్న నిర్ణయంవైనా కోట్ల మంది కస్టమర్లపై ప్రభావం చూపుతుంది.

అలాంటి కీలక నిర్ణయాల్లో భాగంగా ఇప్పుడు బ్యాంక్ తన ఎం-క్యాష్(m-Cash) సేవలను నిలిపివేస్తున్నట్టు అధికారికంగా ప్రకటించింది. ఎస్‌బీఐ తెలిపిన వివ‌రాల‌ ప్రకారం.. వారి డిజిటల్ చెల్లింపుల విభాగంలో అందిస్తున్న ఎం-క్యాష్ సేవ ఈ నెల 30వ తేదీ తర్వాత నుంచి పూర్తిగా బంద్ అవుతుంది.

ప్రస్తుతం ఈ సేవ ఇంటర్నెట్ బ్యాంకింగ్ మరియు యోనో లైట్ యాప్ ద్వారా అందుబాటులో ఉంది. ఎం-క్యాష్ ద్వారా కస్టమర్లు లబ్ధిదారుడి ఖాతాను ముందుగా రిజిస్టర్ చేయకుండా కేవలం మొబైల్ నంబర్ / ఈమెయిల్ ఐడీతోనే డబ్బు పంపడం, స్వీకరించడం చేయగలిగే అవకాశం ఉండేది. కానీ, ఇప్పుడు ఈ సులభ సదుపాయాన్ని ఎస్‌బీఐ నిలిపివేయాల‌ని నిర్ణ‌యించుకుంది. ఇందుగ‌ల‌ కారణాలు వెల్లడించకపోయినా, బ్యాంకు డిజిటల్ చెల్లింపుల్లో మరింత సురక్షిత విధానాలపై దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది.

ఎం-క్యాష్ నిలిపివేత తర్వాత కస్టమర్లు డబ్బు బదిలీ కోసం ఇతర సురక్షితమైన డిజిటల్ పద్ధతులు ఉపయోగించాలని ఎస్‌బీఐ సూచించింది. యూపీఐ, ఐఎంపీఎస్, నెఫ్ట్, ఆర్‌టీజీఎస్ వంటివి అందుబాటులో ఉన్న ప్రత్యామ్నాయాలు. ఈ నెల 30వ తేదీ తర్వాత m-Cash సేవ పూర్తిగా నిలిపివేయబడనుంది. ఈ నేపథ్యంలో ఎస్‌బీఐ కస్టమర్లు ముందుగానే ప్రత్యామ్నాయ డిజిటల్ పద్ధతులకు అలవాటు పడడం మంచిది. ముఖ్యంగా UPI లాంటి సులభ మార్గాలు m-Cash‌కు బెస్ట్ రీప్లేస్‌మెంట్‌గా మారనున్నాయి. భీమ్ ఎస్‌బీఐ పే, యోనో వంటి యాప్‌ల ద్వారాకూడా మొబైల్ నంబర్, యూపీఐ ఐడీ లేదా ఖాతా నంబర్ ఉపయోగించి వెంటనే లావాదేవీలు చేసుకోవచ్చు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ChatGPT ఇప్పుడు ఫోన్‌పే యాప్‌లో..!

ChatGPT ఇప్పుడు ఫోన్‌పే యాప్‌లో..! ఓపెన్ ఏఐ-ఫోన్‌పే వ్యూహాత్మక భాగస్వామ్యం ప్రకటింపు కన్స్యూమర్ మరియు...

టాటా ట్రస్ట్స్‌లో విభేదాల మళ్లీ వెలుగులోకి..!

టాటా ట్రస్ట్స్‌లో విభేదాల మళ్లీ వెలుగులోకి..! రతన్ టాటా తర్వాత వారసత్వ పోరు నోయెల్...

మార్కెట్‌లోకి హీరో విడా వీఎక్స్‌2 గో..

మార్కెట్‌లోకి హీరో విడా వీఎక్స్‌2 గో.. కిలోమీటర్‌కి 90 పైసలే! ఎలక్ట్రిక్ మార్కెట్‌లో హీరో...

మార్కెట్‌లోకి హీరో విడా వీఎక్స్‌2 గో.. కిలోమీటర్‌కి 90 పైసలే!

మార్కెట్‌లోకి హీరో విడా వీఎక్స్‌2 గో.. కిలోమీటర్‌కి 90 పైసలే! ఎలక్ట్రిక్ మార్కెట్‌లో...

ఎన్‌బీఎల్‌లో వాటాల ఉప‌సంహ‌ర‌ణ‌పై త‌గ్గిన బీవోబీ

కాక‌తీయ‌, బిజినెస్ డెస్క్ : బ్యాంక్ ఆఫ్ బరోడా (BoB) నైనిటాల్...

టెస్లా ఇండియా ఆప‌రేష‌న్ హెడ్‌గా శరద్ అగర్వాల్‌

భార‌త మార్కెట్లో విస్త‌ర‌ణ ల‌క్ష్యంగా కంపెనీ నిర్ణ‌యం కాక‌తీయ‌, బిజినెస్ డెస్క్...

₹3,198 కోట్ల లాభాలు ఆర్జించిన అదాని ఎంటర్‌ప్రైజెస్

కాక‌తీయ‌, బిజినెస్ డెస్క్‌ : అదానీ ఎంటర్‌ప్రైజెస్ 2026 ఆర్థిక సంవత్సరం...

హిందుజా గ్రూప్‌ ఛైర్మన్‌ గోపీచంద్ క‌న్నుమూత‌

కాక‌తీయ‌, బిజినెస్ డెస్క్ : ప్రముఖ వ్యాపార సంస్థ హిందుజా గ్రూప్‌...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...

రేవంత్ కు కొత్త సవాల్!

* సర్కార్ కు పరీక్షగా సీఎస్ ఎంపిక? * ఈ నెలాఖరున రామకృష్ణారావు...

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం కాక‌తీయ‌, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారంలో...

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన ప్రతిపాదించిన ప్రాజెక్టుపై...

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా న్యూ డిల్లీ జూలై...

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు మొన్న యూనివర్సిటీల్లో ఆందోళనలు నిషేధిస్తూ మెమో నేడు...

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌ కాంగ్రెస్‌ దూత ఫోన్‌ ట్యాపింగ్‌..! గాంధీ...
spot_img

Popular Categories

spot_imgspot_img