epaper
Sunday, November 16, 2025
epaper

సైబర్ నేరస్తుడు అరెస్టు

కాకతీయ, ఖమ్మం ప్రతినిధి: ఆన్లైన్ లో డబ్బులు పెడితే ఎక్కువ లాభాలు వస్తాయని నమ్మించి మోసం చేసిన కేసులో ఒకరిని ఖమ్మం సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేసినట్లు సి.పి. సునిల్ దత్ తెలిపారు. కేసు వివరాలలోకి వెళితే.. ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలానికి చెందిన ఓ సివిల్ ఇంజనీర్ కు ఫోన్ చేసి ఆన్లైన్ లో ట్రేడింగ్, ఇన్వెస్ట్మెంట్ చేస్తే అధిక లాభాలు వస్తాయని ఆశచూపారు. కాగా అతడు వాట్సప్, ట్రేడింగ్ లింకుల ద్వారా సుమారు రూ.11 లక్షలు ఇన్వెస్ట్మెంట్ చేసి మోసపోయాడు.

ఈ కేసులో రూ.2లక్షలు అకౌంటుకు వెళ్ళిన అకౌంట్ హోల్డర్ లక్కీరెడ్డి హరిప్రసాద్ రెడ్డిని రంగారెడ్డి జిల్లా మణికొండ లో అరెస్టు చేశారు. అనంతరం ఖమ్మం సైబర్ క్రైం కోర్టులో హాజరు పరిచి, రిమాండ్ కు తరలించినట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసు విచారణలో ముఖ్య పాత్ర వహించిన సైబర్ క్రైమ్ డి.ఎస్పీ, సి.ఎచ్.ఆర్.వి. ఫణిందర్ ని, టాస్క్ లో పాల్గొన్న ఎస్సైలు రంజిత్ కుమార్, విజయకుమార్, కానిస్టేబుల్స్ కృష్ణారావు, కిషన్ రావును, సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ సిబ్బందిని ఖమ్మం సీపీ అభినందించారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

వికటించిన వైద్యం

వికటించిన వైద్యం అర్షమొలల ఆపరేషన్ ఫెయిల్‌ ప్రాణాపాయ స్థితిలో యువకుడు తీవ్ర రక్తస్రావంతో ఎంజీఎంలో మృత్యువుతో...

జోరుగా ఇసుక దందా

జోరుగా ఇసుక దందా ప్రభుత్వ ఆదాయానికి గండి కాకతీయ,కారేపల్లి : మండలంలో ఇసుక దందా...

రేవంత్ రెడ్డి ప్రభుత్వంతోనే ప్రజలకు న్యాయం

రేవంత్ రెడ్డి ప్రభుత్వంతోనే ప్రజలకు న్యాయం జూబ్లీహిల్స్ ఎన్నికలే నిదర్శనం : సొసైటీ...

జాబ్ మేళా వేదిక సిద్ధం

జాబ్ మేళా వేదిక సిద్ధం ఏర్పాట్లను పరిశీలించిన సింగరేణి అధికారులు కాకతీయ, కొత్తగూడెం: సింగరేణి...

న‌రేష్ వేధింపుల‌తోనే దీప్తి ఆత్మ‌హ‌త్య‌ : పీఓడబ్ల్యూ ఖమ్మం జిల్లా కార్యదర్శి వై జానకి

న‌రేష్ వేధింపుల‌తోనే దీప్తి ఆత్మ‌హ‌త్య‌ చ‌నువుగా ఉన్న ఫొటోల‌ను ఫ్రెండ్స్‌కు షేర్ బ్లాక్ మెయిల్...

ఘనంగా బిర్సా ముండా 150వ జయంతి వేడుకలు

ఘనంగా బిర్సా ముండా 150వ జయంతి వేడుకలు కాకతీయ, జూలూరుపాడు: భారతీయ ఆదివాసీ...

మావోయిస్టు ప్రాంత ఆదీవాసి సంక్షేమం, అభివృద్ధి

మావోయిస్టు ప్రాంత ఆదీవాసి సంక్షేమం, అభివృద్ధి జిల్లా పోలీసుల ప్రధాన లక్ష్యం :...

విద్యార్థులకు ఆల్ ఇన్ వన్ గైడ్స్ వితరణ

విద్యార్థులకు ఆల్ ఇన్ వన్ గైడ్స్ వితరణ కాకతీయ, జూలూరుపాడు: మండల కేంద్రంలోని...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...

రేవంత్ కు కొత్త సవాల్!

* సర్కార్ కు పరీక్షగా సీఎస్ ఎంపిక? * ఈ నెలాఖరున రామకృష్ణారావు...

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం కాక‌తీయ‌, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారంలో...

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన ప్రతిపాదించిన ప్రాజెక్టుపై...

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా న్యూ డిల్లీ జూలై...

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు మొన్న యూనివర్సిటీల్లో ఆందోళనలు నిషేధిస్తూ మెమో నేడు...

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌ కాంగ్రెస్‌ దూత ఫోన్‌ ట్యాపింగ్‌..! గాంధీ...
spot_img

Popular Categories

spot_imgspot_img