epaper
Sunday, March 1, 2026
epaper

ట్విట్టర్ టిల్లు మాటలతో ప్రజలు మోసపోరు

ట్విట్టర్ టిల్లు మాటలతో ప్రజలు మోసపోరు
కేటీఆర్ వ్యాఖ్యలపై ఎంపీ చామల కిరణ్‌రెడ్డి ఘాటు కౌంటర్
మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను గెలిపించాలని పిలుపు

కాకతీయ, భువనగిరి : సోషల్ మీడియాలో చిల్లర వ్యాఖ్యలు చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు కేటీఆర్ ప్రయత్నిస్తున్నారని భువనగిరి లోక్‌సభ సభ్యుడు చామల కిరణ్‌కుమార్‌రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డి భాషపై విమర్శలు చేసే అర్హత కేటీఆర్‌కు లేదని, బూతు మాటలకు నిజమైన రాజులు బీఆర్‌ఎస్ నేతలేనని ఎద్దేవా చేశారు. “కేటీఆర్ ఎక్స్ (ట్విట్టర్)లో చిల్లర మాటలు రాస్తున్నారు. బూతు అనే పదానికి నాయకుడు ఎవరు అని గూగుల్‌లో వెతికితే మీ నాయన కేసీఆర్ పేరే ముందుగా వస్తుంది” అని ఎంపీ ఘాటుగా వ్యాఖ్యానించారు. గతంలో కేసీఆర్ వాడిన భాష ఎలా ఉందో ఒకసారి యూట్యూబ్‌లో చూసుకోవాలని కేటీఆర్‌కు సూచించారు. సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడే భాష మనుషులను బట్టి ఉంటుందని, ప్రజలకు అర్థమయ్యే రీతిలోనే ఆయన విషయాలను వివరిస్తున్నారని ఎంపీ అన్నారు. “మీరు రాష్ట్రాన్ని ఏ విధంగా దోచుకున్నారో, అప్పుల పాలు చేశారో ప్రజలకు పూర్తిగా అర్థమైంది. అందుకే 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ను ప్రజలు చెంప మీద కొట్టారు” అని ధ్వజమెత్తారు.

వరుస ఎన్నికల్లో ప్రజలు బీఆర్‌ఎస్‌కు బుద్ధి చెప్పారు

2024 లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌కు గుండు సున్నా ఇచ్చారని, కంటోన్మెంట్, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లోనూ ప్రజలు తగిన తీర్పు ఇచ్చారని ఎంపీ గుర్తు చేశారు. పంచాయతీ ఎన్నికల్లోనూ బీఆర్‌ఎస్‌ను ప్రజలు చిత్తు చేశారని అన్నారు. ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు దగ్గరపడటంతో కేటీఆర్ మళ్లీ చిల్లర మాటలు మాట్లాడుతున్నారని విమర్శించారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత రెండేళ్లలో రాష్ట్రాన్ని గాడిలో పెట్టే ప్రయత్నం చేస్తున్నారని చెప్పారు. కానీ కేసీఆర్ కుటుంబం మాత్రం “ఇంటికో ఉద్యోగం” అని చెప్పి తమ ఇంట్లోనే ఐదుగురికి ఐదు ఉద్యోగాలు ఇచ్చుకుందని ఎద్దేవా చేశారు. కేసీఆర్ కుటుంబం అసలు తత్వం తెలంగాణ ప్రజలు గుర్తించాలని సూచించారు. రాబోయే వారం రోజుల్లో బీఆర్‌ఎస్ నేతలు గల్లీల్లో తిరుగుతూ చిల్లర ప్రచారం చేస్తారని, ప్రజలు వారి మాటలను పట్టించుకోవద్దని ఎంపీ కోరారు. మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్‌పై నమ్మకం ఉంచి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.
మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్ పార్టీ విజయం సాధించాల్సిన అవసరం ఉందని ఎంపీ స్పష్టం చేశారు. “ట్విట్టర్ టిల్లులు పోస్టులు పెట్టినంత మాత్రాన ఏమీ ఒరిగేది లేదు. చివరకు తీర్పు చెప్పేది ప్రజలే” అని చామల కిరణ్‌రెడ్డి తేల్చిచెప్పారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

కర్రెగుట్టలో ‘ఆపరేషన్ కగార్-2’ నిలిపివేయాలి

కర్రెగుట్టలో ‘ఆపరేషన్ కగార్-2’ నిలిపివేయాలి ఆదివాసీలపై చర్యలను ఖండించిన సిపిఐ(ఎంఎల్) మాస్ లైన్ కేంద్ర...

నందికొండలో కాంగ్రెస్ ఏకపక్ష విజయం.. నాగార్జునసాగర్ కూడా హస్తగతం

నందికొండలో కాంగ్రెస్ ఏకపక్ష విజయం.. నాగార్జునసాగర్ కూడా హస్తగతం నాగార్జునసాగర్ మున్సిపాలిటీని కైవసం...

నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ హవా..

నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ హవా.. హాలియా, నందికొండ మున్సిపాలిటీల కైవసం హాలియాలో 12లో 11...

తూర్పుగూడెంలో విద్యార్థుల స్వపరిపాలన

తూర్పుగూడెంలో విద్యార్థుల స్వపరిపాలన ఉపాధ్యాయులుగా మారిన చిన్నారులు కలెక్టర్‌, ఎమ్మెల్యే పాత్రల్లో విద్యార్థుల వినూత్న...

అవినీతి బీఆర్‌ఎస్‌కు గుణపాఠం చెప్పాలి

అవినీతి బీఆర్‌ఎస్‌కు గుణపాఠం చెప్పాలి మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ సత్తా చాటాలి కార్యకర్తలంతా ఐక్యంగా...

రాష్ట్ర స్థాయి క్రీడల్లో విద్యార్థుల ప్ర‌తిభ

రాష్ట్ర స్థాయి క్రీడల్లో విద్యార్థుల ప్ర‌తిభ కాకతీయ, తుంగతుర్తి : తెలంగాణ క్రీడ...

ఏసీబీకి చిక్కిన గానుగబండ గ్రామ కార్యదర్శి

ఏసీబీకి చిక్కిన గానుగబండ గ్రామ కార్యదర్శి లంచం తీసుకుంటుండగా రెడ్‌హ్యాండెడ్‌గా ప‌ట్టివేత‌ ఇంటిలో, కార్యాలయంలో...

అమెరికా దురాక్రమణపై ప్రపంచం గళమెత్తాలి

అమెరికా దురాక్రమణపై ప్రపంచం గళమెత్తాలి ట్రంప్ సామ్రాజ్యవాద అహంకారాన్ని ఖండించాలి వెనుజువేలాపై సహజ సంపదల...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img