epaper
Thursday, January 15, 2026
epaper

మల్లన్న దూకుడు.. ఏకంగా తిరుమల వెంకన్నతోనే పోటి.. హుండీ ఆదాయం ఎంతంటే?

కాకతీయ, తెలంగాణ బ్యూరో: శ్రీశైలం మల్లన్న ఇప్పుడు తిరుపతి వెంకన్నతో ఆదాయంలో పోటీ పడుతున్నారు. స్వామివారికి భక్తులు సమర్పించే కానుకలు రికార్డు స్థాయికి చేరాయి. నంద్యాల జిల్లా శ్రీశైలం మహా పుణ్యక్షేత్రంలో భక్తుల భక్తి ప్రవాహం మరోసారి హుండీ ఆదాయంలో ప్రతిఫలించింది. ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటైన శ్రీభ్రమరాంబ మల్లికార్జున స్వామివారి దేవాలయాల్లో గత 27 రోజుల్లో భక్తులు సమర్పించిన కానుకలను లెక్కించారు. భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామిని దర్శించుకనేందకు భక్తులు భారీగా తరలివస్తున్నారు. మడుపులు, ముక్కులే కాకుండా కానుకల రూపంలోనూ చెల్లించుకున్న నగదుతో హుండీలు నిండిపోయాయి. ఇప్పటి వరకు మొత్తం 4కోట్ల 51లక్షల 62వేల 522నగదుతోపాటు బంగారం, వెండి, విదేశీ కరెన్సీ కూడా లభించాయి.

ఈ హుండీ లెక్కింపును చంద్రావతి కల్యాణ మండపంలో పకడ్బందీగా నిర్వహించారు. ఆలయ ఈవో శ్రీనివాసరావు పర్యవేక్షణలో అధికారులు, పలు విభాగాల సిబ్బంది, శివసేవకులు, భక్తులు ఇందులో పాల్గొన్నారు. భద్రతా ఏర్పాట్ల మధ్య సీసీ కెమెరాల నిఘాతో లెక్కింపును చేపట్టారు. విదేశీ కరెన్సీ పెద్దమొత్తంలో లభించింది. పలు దేశాల నుంచి తరలివచ్చిన ప్రవాస భారతీయులు, విదేశీ భక్తులు సొంత కరెన్సీని కూడా కానుకల రూపంలో సమర్పించారు. దీనిలో అమెరికా డాలర్లు, న్యూజిలాండ్ డాలర్లు, సింగపూర్, యూరోలు, ఓమన్ బైసా, ఇంగ్లండ్ పౌండ్స్, కెనడా డాలర్లు, అరేబియా రియాల్స్, ఖత్తార్ రియాల్స్ ఉన్నాయి.

దేశంలోని పలు ప్రాంతాల నుంచి మాత్రమే కాదు..విదేశాల నుంచి వచ్చిన భక్తులు కూడా దేవాలయానికి విరాళాలు అందించారు. నగదు, బంగారం, వెండి, విదేశీ కరెన్సీలను దేవస్థానం ఖజానాలో జమ చేస్తారు. ఈ మొత్తం ఆలయ అభివ్రుద్ధి కార్యక్రమాలు, భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు వినియోగిస్తామని తెలిపారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

సత్తుపల్లి కేంద్రంగా రూ.547 కోట్ల సైబర్‌ మోసం

సత్తుపల్లి కేంద్రంగా రూ.547 కోట్ల సైబర్‌ మోసం ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులకు ఎర‌ వారి...

ఏవో.. యూరియా టోకెన్ల దందా

యూరియా టోకెన్ల దందా చెన్నారావుపేట‌లో బ‌య‌ట‌ప‌డిన ఏవో దందా సోషల్ మీడియాలో వైరల్ అయిన...

భూ భారతి పేరిట దోపిడీ!…. మీసేవ–స్లాట్ బుకింగ్ కేంద్రాల మోసం వెలుగులోకి

భూ భారతి పేరిట దోపిడీ! మీసేవ–స్లాట్ బుకింగ్ కేంద్రాల మోసం వెలుగులోకి జనగామలో రూ.78...

నదీజలాల్లో తెలంగాణ‌కు కాంగ్రెస్ ద్రోహం

నదీజలాల్లో తెలంగాణ‌కు కాంగ్రెస్ ద్రోహం ఫజల్‌ అలీ నుంచి విభజన వరకూ మోసాలు పాలమూరుకు...

తిరుమలలో ఘ‌నంగా వైకుంఠ ఏకాదశి వేడుకలు

తిరుమలలో ఘ‌నంగా వైకుంఠ ఏకాదశి వేడుకలు అర్ధరాత్రి నుంచే వైకుంఠద్వార దర్శనం ఆరంభం గోవింద...

భూపాల్ నగర్ అటవీ ప్రాంతంలో పెద్దపులి సంచారం

భూపాల్ నగర్ అటవీ ప్రాంతంలో పెద్దపులి సంచారం కాకతీయ, ములుగు ప్రతినిధి :...

చంద్రబాబు పాలనలో ప్రజా సేవలు ప్రైవేటు చేతుల్లోకి : పేర్ని నాని

చంద్రబాబు పాలనలో ప్రజా సేవలు ప్రైవేటు చేతుల్లోకి : పేర్ని నాని కాకతీయ,...

మాసబ్‌ట్యాంక్ డ్రగ్స్ కేసులో కీలక మలుపు

మాసబ్‌ట్యాంక్ డ్రగ్స్ కేసులో కీలక మలుపు నిందితుడిగా ప్రముఖ నటి రకుల్‌ప్రీత్ సోదరుడు...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...

రేవంత్ కు కొత్త సవాల్!

* సర్కార్ కు పరీక్షగా సీఎస్ ఎంపిక? * ఈ నెలాఖరున రామకృష్ణారావు...

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం కాక‌తీయ‌, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారంలో...

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన ప్రతిపాదించిన ప్రాజెక్టుపై...

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా న్యూ డిల్లీ జూలై...

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు మొన్న యూనివర్సిటీల్లో ఆందోళనలు నిషేధిస్తూ మెమో నేడు...

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌ కాంగ్రెస్‌ దూత ఫోన్‌ ట్యాపింగ్‌..! గాంధీ...
spot_img

Popular Categories

spot_imgspot_img