epaper
Thursday, January 15, 2026
epaper

ఢాకాకు తిరిగొచ్చిన తారిక్ రెహ్మాన్

ఢాకాకు తిరిగొచ్చిన తారిక్ రెహ్మాన్
17 ఏళ్ల విరామానికి తెర.. వేలాదిగా వీధుల్లోకి వచ్చిన బీఎన్‌పీ శ్రేణులు
బుల్లెట్‌ప్రూఫ్ వాహనాల్లో రాజ‌ధాని ఢాకాలో భారీ ర్యాలీ
అనారోగ్యంతో ఉన్న తల్లిని పరామర్శించనున్న నేత
ఫిబ్రవరి జ‌రిగే ఎన్నికల్లో ప్రధాని అభ్య‌ర్థిత్వ‌ రేసులో తారిక్

ఢాకా : బంగ్లాదేశ్ రాజకీయాల్లో కీలక మలుపు చోటు చేసుకుంది. బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బీఎన్‌పీ) కార్యనిర్వాహక అధ్యక్షుడు తారిక్ రెహ్మాన్ 17 ఏళ్ల స్వయంవాసానంతరం స్వదేశానికి తిరిగొచ్చారు. యూకే నుంచి భార్య జుబైదా రెహ్మాన్, కుమార్తె జైమా రెహ్మాన్‌తో కలిసి గురువారం ఢాకా విమానాశ్రయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా బీఎన్‌పీ శ్రేణులు వేలాదిగా వీధుల్లోకి వచ్చి ఆయనకు ఘన స్వాగతం పలికారు. బనానీ ఎయిర్‌పోర్ట్ రోడ్ నుంచి ఢాకా విమానాశ్రయం వరకు పార్టీ నేతలు, కార్యకర్తలు పాదయాత్రగా వెళ్లి తారిక్ రెహ్మాన్‌ను స్వాగతించారు. విమానాశ్రయంలో బీఎన్‌పీ స్టాండింగ్ కమిటీ సభ్యులు ఆయనను స్వాగతించగా, ప్రత్యేకంగా దిగుమతి చేసిన రెండు బుల్లెట్‌ప్రూఫ్ వాహనాల్లో పూర్వాచల్‌లోని ‘300 ఫీట్’ ప్రాంతానికి తరలించారు. మార్గమంతా రోడ్ల ఇరువైపులా పార్టీ శ్రేణులు నిలబడి నినాదాలతో హర్షం వ్యక్తం చేశారు. ఈ సభకు దాదాపు 50 లక్షల మంది హాజరవుతారని పార్టీ అంచనా వేస్తోంది. సభలో ప్రసంగం అనంతరం తారిక్ రెహ్మాన్ అనారోగ్యంతో ఉన్న తల్లి, మాజీ ప్రధాని ఖలేదా జియాను ఎవర్‌కేర్ ఆసుపత్రిలో పరామర్శించనున్నారు. ఆమె నెలకు పైగా అక్కడ చికిత్స పొందుతున్నారు. అనంతరం కుటుంబంతో కలిసి గుల్షన్–2లోని జియా కుటుంబ నివాసం ‘ఫిరోజా’కు వెళ్లనున్నారు. ఈ హైప్రొఫైల్ పర్యటన నేపథ్యంలో ఢాకా పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు.

ఎన్నికల ముందు.. రాజకీయ ప్రాధాన్యం

షేక్ హసీనా ప్రభుత్వం కూలిన తర్వాత బీఎన్‌పీ బలపడిన నేపథ్యంలో తారిక్ రెహ్మాన్ తిరుగు ప్రయాణం రాజకీయంగా కీలకంగా మారింది. డిసెంబర్‌లో వెలువడిన అంతర్జాతీయ సర్వేలు బీఎన్‌పీకి అత్యధిక స్థానాలు దక్కే అవకాశముందని సూచిస్తున్నాయి. ఫిబ్రవరిలో జరగనున్న సాధారణ ఎన్నికల్లో తారిక్ రెహ్మాన్ ప్రధానమంత్రి రేసులో ప్రధాన అభ్యర్థిగా నిలుస్తున్న నేపథ్యంలో ఆయన రాక బంగ్లాదేశ్ రాజకీయాలను కొత్త దిశగా నడిపించే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

భారత్​లో స్థిరత్వం

భారత్​లో స్థిరత్వం ప్రపంచమంతా అనిశ్చితి ఉన్నా మ‌నం సేఫ్‌ ప్రధాని న‌రేంద్ర మోదీ కాక‌తీయ‌, నేష‌న‌ల్...

మాతృభాషను ప్రోత్సహించాలి

మాతృభాషను ప్రోత్సహించాలి భారత్​ అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలవాలి స్వదేశీ వస్తువులను తయారు చేయడానికి...

కనకదుర్గ ఆలయంలో అవాంఛనీయ ఘటనలు

కనకదుర్గ ఆలయంలో అవాంఛనీయ ఘటనలు 15 రోజుల్లో మూడు ఘటనలతో భక్తుల్లో ఆందోళన అభిషేకం...

సోనియాగాంధీకి అస్వస్థత!

సోనియాగాంధీకి అస్వస్థత! దీర్ఘకాలిక దగ్గుతో బాధపడుతున్న కాంగ్రెస్ అగ్రనేత ఢిల్లీలోని సర్ గంగారామ్ ఆస్పత్రిలో...

దేశంలోనే ధనవంతమైన బల్దియా !

దేశంలోనే ధనవంతమైన బల్దియా ! ఆదాయంలో బీఎంసీ రికార్డు..! మేయర్ ఎన్నికల వేళ ప్రత్యేక...

ఉమర్ ఖాలిద్‌కు న్యూయార్క్ మేయర్ లేఖ

ఉమర్ ఖాలిద్‌కు న్యూయార్క్ మేయర్ లేఖ జైలు డైరీ చదివానంటూ మద్దతు వివాదంగా మారిన...

సుక్మాలో భారీ ఎన్‌కౌంటర్

సుక్మాలో భారీ ఎన్‌కౌంటర్ 12 మందికిపైగా మావోయిస్టులు హతం మృతులంతా కొంటా ఏరియా కమిటీ...

2026కు స్వాగతం పలికిన న్యూజిలాండ్‌

2026కు స్వాగతం పలికిన న్యూజిలాండ్‌ అందరికంటే ముందే కొత్త ఏడాదికి ఆహ్వానం ఆక్లాండ్‌లో ఘనంగా...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...

రేవంత్ కు కొత్త సవాల్!

* సర్కార్ కు పరీక్షగా సీఎస్ ఎంపిక? * ఈ నెలాఖరున రామకృష్ణారావు...

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం కాక‌తీయ‌, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారంలో...

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన ప్రతిపాదించిన ప్రాజెక్టుపై...

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా న్యూ డిల్లీ జూలై...

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు మొన్న యూనివర్సిటీల్లో ఆందోళనలు నిషేధిస్తూ మెమో నేడు...

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌ కాంగ్రెస్‌ దూత ఫోన్‌ ట్యాపింగ్‌..! గాంధీ...
spot_img

Popular Categories

spot_imgspot_img