epaper
Monday, December 1, 2025
epaper

ఆరు గ్యారంటీల అమలు సంగతేంటి..?

ఆరు గ్యారంటీల అమలు సంగతేంటి..?
కాంగ్రెస్ 420 హామ‌ల‌లో అధికారంలోకి వ‌చ్చింది
త‌డిచిన పంట‌ల‌ను షరతుల్లేకుండా కొనుగోలు చేయాలి

కాకతీయ, ఖమ్మం టౌన్ : కాంగ్రెస్ పార్టీ ఎన్నిక‌ల స‌మ‌యంలో ఇచ్చిన ఆరు గ్యారంటీల‌ను ఖ‌చ్చితంగా అమ‌లు చేయాల‌ని డిమాండ్ చేస్తూ సోమ‌వారం ఖ‌మ్మం ప‌ట్ట‌ణంలో సీపీఐ (ఎంఎల్) మాస్ లైన్ ఆధ్వర్యంలో నిరసన వ్య‌క్తం చేశారు. ఈసంద‌ర్భంగా ప‌ట్ట‌ణంలో నిర‌స‌న ర్యాలీ నిర్వ‌హించిన అనంత‌రం కలెక్టర్‌కు వినతిపత్రం అంద‌జేశారు. తొలుత ర్యాలీ పెవిలియన్ గ్రౌండ్ నుంచి వైరా రోడ్డు మీదగా జడ్పీ సెంటర్ వరకు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రదర్శనలో ఆరు గ్యారెంటీలను అమలు చేయాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సీపీఐ (ఎంఎల్ ) మాస్ లైన్ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఆవుల వెంకటేశ్వర్లు సీవై పుల్లయ్య మాట్లాడుతూ ఆరు గ్యారంటీల హామీల‌కు తోడు 420 వాగ్దానాలు చేసిన కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిందన్నారు. రెండేండ్లు దాటి ముచ్చటగా మూడో ఏట ప్రవేశించే సందర్భాన డిశంబర్ 9న సంబరాలు జరుపుకోబోతున్నదని ఎద్దేవాచేశారు. అకాల వర్షాలతో పత్తి, వరి, మొక్కజొన్న, సోయా తదితర పంటలు తడిసి పోయాయి. అసలే దిగుబడి తక్కువ. పైగా పత్తిని సీసీఐ కొనుగోలు చేయడానికి రైతులను ముప్పుతిప్పలు పెడుతున్నది. పత్తి నల్లబడిందని, తేమ శాతం ఎక్కువ వుందని కొనుగోలు నిరాకరిస్తున్నారు. ఇదంతా రైతును మార్కెట్లో తక్కువగా అమ్ముకునేలా చేయడానికే, ఆ తరువాత సీసీఐ అధికారులు దళారులతో కుమ్మక్కై భాగం పంచుకుంటారు. సీసీఐ కొనుగోళ్ళు ఆలస్యంగా ఆరంభించడమే అన్యాయం. పైగా కేంద్ర ప్రభుత్వం అమెరికా ఆంక్షలకు తలొగ్గి మన మార్కెట్లోకి అమెరికా పత్తి దిగుమతులపై వున్న 11 శాతం సుంకాలను డిసెంబర్ వరకు ఎత్తి వేసింది. మన పత్తికి రేటు రాకుండా చేసి, అమెరికా పత్తిని దిగుమతి చేసుకోవడం రైతాంగానికి ద్రోహం చేయడమే. అలానే తడిసిన అన్ని రకాల పంటలను కొనుగోలు చేయా లని ఆర్ గ్యారంటీల అమలుకు కృషి చేయాలని డిమాండ్ చేశారు .
ఇంకా ఈ ధర్నాలో సీపీఐ ఎమ్ ఎల్ మాస్ లైన్ నాయకులు జి రామయ్య ,ఆవుల అశోక్ ,బందెల వెంకయ్య ,ఆర్ శివలింగం, మలీదు నాగేశ్వరరావు సిహెచ్ శిరోమణి, ఝాన్సీ, శోభా ,కమ్మ కోమటి నాగేశ్వరరావు, ఎస్.కె లాల్మియా, ఆజాద్, కుర్ర ఎంకన్న, లక్ష్మణ్, రాకేష్ ,తేజ నాయక్ , అప్పారావు, శరత్ తదితరులు పాల్గొన్నారు .

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ట్రస్ట్ ఆధ్వర్యంలో పలు గ్రామాలకు రగ్గుల పంపిణీ

ట్రస్ట్ ఆధ్వర్యంలో పలు గ్రామాలకు రగ్గుల పంపిణీ కాకతీయ, కొత్తగూడెం రూరల్ :...

విద్యార్థుల లక్ష్యాలకు వేదికగా “ఎర్త్ సైన్స్ యూనివర్సిటీ”

విద్యార్థుల లక్ష్యాలకు వేదికగా "ఎర్త్ సైన్స్ యూనివర్సిటీ" ప్రారంభానికి సమగ్ర ఏర్పాట్లు చేయాలి అధికారులు...

సింగరేణిలో ఖాళీ పోస్టులకు రాత పరీక్ష

సింగరేణిలో ఖాళీ పోస్టులకు రాత పరీక్ష కాకతీయ, కొత్తగూడెం : సింగరేణి కాలరీస్...

మద్దెల ఆధ్వర్యంలో తోట దేవి ప్రసన్నకు సన్మానం

మద్దెల ఆధ్వర్యంలో తోట దేవి ప్రసన్నకు సన్మానం కాకతీయ, కొత్తగూడెం : భద్రాద్రి...

సంఘంపై ఆరోపణలను ఖండిస్తున్నాం

సంఘంపై ఆరోపణలను ఖండిస్తున్నాం రాష్ట్ర నేషనల్ మజ్దూర్ యూనియన్ రీజినల్ సెక్రెటరీ ఎల్....

క్రీడలతో సంపూర్ణ ఆరోగ్యం

క్రీడలతో సంపూర్ణ ఆరోగ్యం క్రీడారంగానికి అధిక ప్రాధాన్యత సింగరేణి చైర్మన్ బలరాం గెలుపొందిన విజేతలకు బహుమతులు విజయవంతంగా...

కోల్ ఇండియా కబడ్డీ విజేత డబ్ల్యూ సీఎల్ జట్టు

కోల్ ఇండియా కబడ్డీ విజేత డబ్ల్యూ సీఎల్ జట్టు ముగిసిన కోల్ ఇండియా...

జూలూరుపాడు పంచాయతీ ఎన్నికలు నిలుపుదల

జూలూరుపాడు పంచాయతీ ఎన్నికలు నిలుపుదల కాకతీయ, జూలూరుపాడు : జూలూరుపాడు గ్రామపంచాయతీ ఎన్నిక...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...

రేవంత్ కు కొత్త సవాల్!

* సర్కార్ కు పరీక్షగా సీఎస్ ఎంపిక? * ఈ నెలాఖరున రామకృష్ణారావు...

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం కాక‌తీయ‌, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారంలో...

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన ప్రతిపాదించిన ప్రాజెక్టుపై...

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా న్యూ డిల్లీ జూలై...

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు మొన్న యూనివర్సిటీల్లో ఆందోళనలు నిషేధిస్తూ మెమో నేడు...

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌ కాంగ్రెస్‌ దూత ఫోన్‌ ట్యాపింగ్‌..! గాంధీ...
spot_img

Popular Categories

spot_imgspot_img