epaper
Friday, November 21, 2025
epaper

సింగరేణి ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలి

  • అధికారులకు ప‌ర్స‌న‌ల్ డిపార్ట్‌మెంట్ జీఎం కవిత నాయుడు సూచన

కాకతీయ, కొత్తగూడెం : సింగరేణి ఉద్యోగుల కార్మికుల సమస్యల పరిష్కారానికి సంబంధిత శాఖ అధికారులు చొరవ చూపాలని సింగరేణి జిఎం పర్సనల్ కవితా నాయుడు సూచించారు. శుక్రవారం సింగరేణి ప్రధాన కార్యాలయంలో కవితా నాయుడు శ్రీరాంపుర్ రీజియన్ లోని బెల్లంపల్లి, మందమర్రి, ఎస్‌టి‌పి‌పి, శ్రీరాంపుర్ ఏరియాల పర్సనల్ డిపార్ట్మెంట్ల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ శ్రీరాంపుర్ రీజియన్ లోని బెల్లంపల్లి, మందమర్రి, ఎస్‌టి‌పి‌పి, శ్రీరాంపుర్ ఏరియాల వారిగా 2023-2024 సంవత్సరాలలో గుర్తించబడిన దీర్ఘకాలిక గైర్హాజరైన ఉద్యోగులపై తీసుకున్న క్రమశిక్షణాచర్యల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఉద్యోగుల కార్మికుల సమస్యలు ఏమైనా ఉంటే వెంటనే వాటి పరిష్కారాన్ని కృషి చేయాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఏ‌జి‌ఎం(పర్సనల్)లు జి.రాజేంద్ర ప్రసాద్, కే.అజయ్ కుమార్, డి‌జి‌ఎం(పర్సనల్) ఎస్.వేంకటేశ్వరరావు, ఏరియాల పర్సనల్ డిపార్ట్మెంట్ అధికారులు ఎస్.అనిల్ కుమార్, సి‌హెచ్.అశోక్, మోహన్ సింగ్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

సామినేని హంతకులను అరెస్టు చేయాలి

సామినేని హంతకులను అరెస్టు చేయాలి ఖమ్మం సీపీకి అఖిలపక్షం నేతల వినతి పత్రం కాకతీయ,...

సీఎం పర్యటన ఏర్పాట్ట‌పై క‌లెక్ట‌ర్ ప‌రిశీల‌న‌

కాకతీయ, కొత్తగూడెం : డాక్టర్ మన్మోహన్ సింగ్ ఎట్ సైన్స్ యూనివర్సిటీ...

ప్ర‌ధాన రోడ్ల‌పై ఫుట్ పాత్‌లు త‌ప్ప‌నిస‌రి

ఫుట్ పాత్ పై ప్లాంటేషన్, స్ట్రీట్ లైటింగ్ సైకిల్ ట్రాక్...

ఖమ్మం సైన్స్ మ్యూజియం తెర‌వాలి

సర్కార్ నిధులు, సీఎస్‌ఆర్ ఫండ్స్ వృథా పీడీఎస్‌యూ డిమాండ్ ఖమ్మం...

శాపంగా మారిన నిర్లక్ష్యం

శాపంగా మారిన నిర్లక్ష్యం నిరుద్యోగుడిని వెంటాడిన దురదృష్టం గ్రామీణ పోస్టల్ శాఖ సిబ్బంది నిర్లక్ష్యం యువకుడు...

ఛాంబర్ కార్యవర్గాన్ని అభినందించిన..మంత్రి తుమ్మల

ఛాంబర్ కార్యవర్గాన్ని అభినందించిన..మంత్రి తుమ్మల కాకతీయ, ఖమ్మం ప్రతినిధి: ఛాంబర్ ఆఫ్ కామర్స్...

సజావుగా పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సన్నద్ధంగా ఉండాలి

సజావుగా పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సన్నద్ధంగా ఉండాలి రాష్ట్ర ఎన్నికల సంఘం కమీషనర్...

నిబంధనలు పాటిస్తేనే ధాన్యం కేటాయింపు

నిబంధనలు పాటిస్తేనే ధాన్యం కేటాయింపు మిల్ల‌ర్ల‌కు అదనపు కలెక్టర్ శ్రీనివాస రెడ్డి హెచ్చ‌రిక‌ రైస్...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...

రేవంత్ కు కొత్త సవాల్!

* సర్కార్ కు పరీక్షగా సీఎస్ ఎంపిక? * ఈ నెలాఖరున రామకృష్ణారావు...

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం కాక‌తీయ‌, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారంలో...

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన ప్రతిపాదించిన ప్రాజెక్టుపై...

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా న్యూ డిల్లీ జూలై...

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు మొన్న యూనివర్సిటీల్లో ఆందోళనలు నిషేధిస్తూ మెమో నేడు...

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌ కాంగ్రెస్‌ దూత ఫోన్‌ ట్యాపింగ్‌..! గాంధీ...
spot_img

Popular Categories

spot_imgspot_img