epaper
Saturday, November 15, 2025
epaper

జోరుగా ఇసుక దందా

జోరుగా ఇసుక దందా
ప్రభుత్వ ఆదాయానికి గండి

కాకతీయ,కారేపల్లి : మండలంలో ఇసుక దందా భారీగా నడుస్తుంది. పక్క జిల్లా నుండి మండలానికి పెద్ద ఎత్తున అనుమతులు లేకుండా భారీగా దందా చేస్తున్నారు. కొందరు అధికార పార్టీకి చెందిన నాయకుల కనుసైగల్లో నడుస్తుంది.అక్రమ ఇసుక రవాణా యథేచ్ఛగా సాగుతున్న నియంత్రించాల్సిన అధికారులు అక్రమార్కుల వద్ద నుండి భారీగా ముడుపులు తీసుకుంటున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. వాగులు, వంకల్లో ఇష్టానుసారంగా ఇసుక తోడేస్తున్నారు.పగలు రాత్రి తేడా లేకుండా ట్రాక్టర్లలో ఇసుక రవాణా జరుగుతోంది.పర్యావరణానికి ముప్పు తప్పదని తెలిసినా వాల్టా చట్టాన్ని తుంగలో తొక్కుతూ ట్రాక్టర్లలో ఇసుక రవాణా చేస్తూ అక్రమార్కులు రూ.లక్షలు సొమ్ము చేసుకుంటున్నారు.ఇల్లందు నియోజకవర్గంలోని టేకులపల్లి మండలంలో అనిశెట్టిపల్లి నుంచి కొనసాగిస్తున్న అక్రమ ఇసుక దందా కారేపల్లికి చేరుతోంది.రెవెన్యూ, మైనింగ్, ఫారెస్ట్, అధికారులు అక్రమాల పట్ల చూసి చూడనట్లు వ్యవహరించడం పట్ల పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అధికార పార్టీకి చెందిన నాయకుల అండతోనే ఇసుక రవాణా జరుగుతోందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రతిరోజు తెల్లవారుజామున పదుల సంఖ్యలో ఉసుక ట్రాక్టర్లు రావడంతో రోడ్లు కూడా గుంటల మయంగా మారుతున్నాయి.రూ.8500 రూపాయలకు ఒక ట్రిప్పు చొప్పున ఇసుక విక్రయిస్తున్నారనే ఆరోపణలు వినవస్తున్నాయి.ఇందిరమ్మ ఇల్లు పేరిట అక్రమ ఇసుక రవాణా నడుపుతూ అక్రమ మార్గాన ఆదాయాన్ని సమకూర్చుకుంటున్నారు.
ఇన్ఫార్మర్ వ్యవస్థతో అక్రమ దందా గురించి సమాచారం తెలుసుకుని అందినంత దండుకుంటున్నారని కూడా విమర్శలు వస్తున్నాయి. ఏదేమైనా సంబంధిత అధికారులు స్పందించి అక్రమ ఇసుక రవాణాను అడ్డుకుని నిజమైన పేద ఇందిరమ్మ లబ్ధిదారులకు న్యాయం చేయాలని మండల ప్రజలు కోరుకుంటున్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

రేవంత్ రెడ్డి ప్రభుత్వంతోనే ప్రజలకు న్యాయం

రేవంత్ రెడ్డి ప్రభుత్వంతోనే ప్రజలకు న్యాయం జూబ్లీహిల్స్ ఎన్నికలే నిదర్శనం : సొసైటీ...

జాబ్ మేళా వేదిక సిద్ధం

జాబ్ మేళా వేదిక సిద్ధం ఏర్పాట్లను పరిశీలించిన సింగరేణి అధికారులు కాకతీయ, కొత్తగూడెం: సింగరేణి...

న‌రేష్ వేధింపుల‌తోనే దీప్తి ఆత్మ‌హ‌త్య‌ : పీఓడబ్ల్యూ ఖమ్మం జిల్లా కార్యదర్శి వై జానకి

న‌రేష్ వేధింపుల‌తోనే దీప్తి ఆత్మ‌హ‌త్య‌ చ‌నువుగా ఉన్న ఫొటోల‌ను ఫ్రెండ్స్‌కు షేర్ బ్లాక్ మెయిల్...

ఘనంగా బిర్సా ముండా 150వ జయంతి వేడుకలు

ఘనంగా బిర్సా ముండా 150వ జయంతి వేడుకలు కాకతీయ, జూలూరుపాడు: భారతీయ ఆదివాసీ...

మావోయిస్టు ప్రాంత ఆదీవాసి సంక్షేమం, అభివృద్ధి

మావోయిస్టు ప్రాంత ఆదీవాసి సంక్షేమం, అభివృద్ధి జిల్లా పోలీసుల ప్రధాన లక్ష్యం :...

విద్యార్థులకు ఆల్ ఇన్ వన్ గైడ్స్ వితరణ

విద్యార్థులకు ఆల్ ఇన్ వన్ గైడ్స్ వితరణ కాకతీయ, జూలూరుపాడు: మండల కేంద్రంలోని...

నిరుద్యోగులకు వరం.. మెగా జాబ్ మేళా

నిరుద్యోగులకు వరం.. మెగా జాబ్ మేళా సద్వినియోగం చేసుకోండి ఉపాధితో కుటుంబాలకు భరోసాగా ఉండాలి ఆచార్య...

మానసిక ఉల్లాసంతో ఆరోగ్యం..

మానసిక ఉల్లాసంతో ఆరోగ్యం.. ఖమ్మం సీటీసీ అడిషనల్‌ డీసీపీ విజయ్‌బాబు విహార యాత్రకు వెళ్లిన...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...

రేవంత్ కు కొత్త సవాల్!

* సర్కార్ కు పరీక్షగా సీఎస్ ఎంపిక? * ఈ నెలాఖరున రామకృష్ణారావు...

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం కాక‌తీయ‌, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారంలో...

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన ప్రతిపాదించిన ప్రాజెక్టుపై...

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా న్యూ డిల్లీ జూలై...

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు మొన్న యూనివర్సిటీల్లో ఆందోళనలు నిషేధిస్తూ మెమో నేడు...

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌ కాంగ్రెస్‌ దూత ఫోన్‌ ట్యాపింగ్‌..! గాంధీ...
spot_img

Popular Categories

spot_imgspot_img