epaper
Thursday, January 29, 2026
epaper

రెండేళ్ల పాలనలో అభివృద్ధి శూన్యం

రెండేళ్ల పాలనలో అభివృద్ధి శూన్యం
గంగుల కమలాకర్

కాకతీయ, కరీంనగర్ : గత రెండేళ్ల కాలంలో తెలంగాణ రాష్ట్రానికి, కరీంనగర్ నగరానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రూపాయి కూడా తీసుకురాలేదని మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ విమర్శించారు. అభివృద్ధి చేయని ప్రభుత్వాలు రానున్న మూడేళ్లలో ఏమి చేస్తాయని ప్రజలు ప్రశ్నించాలని అన్నారు.
గురువారం 47వ, 21వ డివిజన్ల బీఆర్‌ఎస్ అభ్యర్థులు చల్ల స్వరూప రాణి, చల్ల హరిశంకర్‌ల నామినేషన్ కార్యక్రమానికి గంగుల కమలాకర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా రాంనగర్‌లోని రమా సహిత సత్యనారాయణ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం డప్పు చప్పుళ్ల మధ్య భారీ ర్యాలీగా నామినేషన్ కేంద్రానికి వెళ్లి నామినేషన్లు దాఖలు చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ రెండేళ్లలో పొన్నం ప్రభాకర్ గానీ, బండి సంజయ్ గానీ నగర అభివృద్ధికి ఒక్క రూపాయి కూడా తీసుకురాలేదన్నారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో రూ.1650 కోట్లతో కరీంనగర్ నగరాన్ని సమగ్రంగా అభివృద్ధి చేశామని తెలిపారు.ఎన్నికల సమయంలో మాత్రమే కనిపించే నాయకుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కాంగ్రెస్, బీజేపీ పార్టీలు పాలనలో పూర్తిగా విఫలమయ్యాయని విమర్శించారు. తెలంగాణలో కాంగ్రెస్‌కు భవిష్యత్ లేదని, బీజేపీ పార్టీ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయలేదని స్పష్టం చేశారు.తెలంగాణ ప్రజల సంక్షేమం కోసమే ఏర్పడిన పార్టీ టీఆర్‌ఎస్ అని, రాబోయే రోజుల్లో మళ్లీ టీఆర్‌ఎస్ ప్రభుత్వమే అధికారంలోకి రానుందని ధీమా వ్యక్తం చేశారు.డిప్యూటీ మేయర్‌గా చల్ల స్వరూప రాణి, చల్ల హరిశంకర్‌లు డివిజన్ల అభివృద్ధికి నిరంతరం కృషి చేశారని తెలిపారు. ప్రజల ఇంటి బిడ్డలుగా సంక్షేమం కోసం పనిచేశారని పేర్కొంటూ, వారిని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. డిప్యూటీ మేయర్‌గా ఉన్నప్పుడే అభివృద్ధి సాధించారని, మళ్లీ బీఆర్‌ఎస్ మేయర్ అయితే నగరాన్ని మరింత ముందుకు తీసుకెళ్తారని అన్నారు.ఈ కార్యక్రమంలో గంగుల సుధాకర్‌తో పాటు బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు, డివిజన్ ప్రజలు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

జమ్మికుంటలో గుర్తు తెలియ‌ని వ్య‌క్తి మృత‌దేహం ల‌భ్యం

జమ్మికుంటలో గుర్తు తెలియ‌ని వ్య‌క్తి మృత‌దేహం ల‌భ్యం కాకతీయ, జమ్మికుంట: జమ్మికుంట శివారులోని...

హుజురాబాద్‌లో ఉద్రిక్త‌త‌

హుజురాబాద్‌లో ఉద్రిక్త‌త‌ జాతరకు వెళ్తున్న ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని అడ్డుకున్న పోలీసులు రోడ్డుపై బైఠాయించి...

నామినేషన్ కేంద్రాన్ని పరిశీలించిన స్టేట్ ఎలక్షన్ అబ్జర్వర్

నామినేషన్ కేంద్రాన్ని పరిశీలించిన స్టేట్ ఎలక్షన్ అబ్జర్వర్ కాకతీయ, జమ్మికుంట: జమ్మికుంట మున్సిపల్...

సిల్వర్ జోన్ ఒలంపియాడ్‌లో అల్ఫోర్స్ హవా

సిల్వర్ జోన్ ఒలంపియాడ్‌లో అల్ఫోర్స్ హవా అత్యధిక బంగారు పతకాలు సాధించిన ఇ–టెక్నో...

నామినేషన్ ప్రక్రియలో పొరపాట్లకు తావుండొద్దు

నామినేషన్ ప్రక్రియలో పొరపాట్లకు తావుండొద్దు అభ్యర్థుల సందేహాలు హెల్ప్‌డెస్క్‌లోనే పరిష్కరించాలి కలెక్టర్ పమేలా సత్పతి కాకతీయ,...

సమ్మక్క–సారలమ్మను దర్శించిన మంత్రి పొన్నం ప్రభాకర్

సమ్మక్క–సారలమ్మను దర్శించిన మంత్రి పొన్నం ప్రభాకర్ కొత్తగట్టులో మత్స్యగిరింద్ర స్వామి బ్రహ్మోత్సవాలకు హాజరు కాకతీయ,...

మూడోసారి బరిలో మాజీ మేయర్ సునీల్‌రావు

మూడోసారి బరిలో మాజీ మేయర్ సునీల్‌రావు కాకతీయ, కరీంనగర్ : కరీంనగర్ 42వ...

25వ డివిజన్‌లో బీజేపీ అభ్యర్థిగా కటకం లోకేష్ నామినేషన్

25వ డివిజన్‌లో బీజేపీ అభ్యర్థిగా కటకం లోకేష్ నామినేషన్ కాకతీయ, కరీంనగర్ :...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...

రేవంత్ కు కొత్త సవాల్!

* సర్కార్ కు పరీక్షగా సీఎస్ ఎంపిక? * ఈ నెలాఖరున రామకృష్ణారావు...

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం కాక‌తీయ‌, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారంలో...

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన ప్రతిపాదించిన ప్రాజెక్టుపై...

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా న్యూ డిల్లీ జూలై...
spot_img

Popular Categories

spot_imgspot_img