epaper
Thursday, January 15, 2026
epaper

పరిహారం ఇచ్చి రైతాంగాన్నిఆదుకోవాలి

  • ఖానాపురం మాజీ ఎంపీపీ వేములపల్లి ప్రకాష్ రావు

కాకతీయ, ఖానాపురం : మొంథా తుఫాన్ ప్రభావంతో పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ. 25 వేల నష్టపరిహారం వెంటనే అందించాలని బీఆర్ ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఖానాపురం తహసీల్దార్ నంగునూరు రమేష్ కు శుక్రవారం వినతిపత్రం అందజేశారు. అనంతరం మాజీ ఎంపీపీ వేములపల్లి ప్రకాష్ రావు, మండల పార్టీ అధ్యక్షుడు మహాలక్ష్మి వెంకట నరసయ్య మాట్లాడుతూ మండలంలోని 21 గ్రామపంచాయతీలో వరి, మొక్కజొన్న, పత్తి, మిర్చి పంటలు నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవాలని కోరారు. తుఫాన్ ఎఫెక్ట్ తో మండల వ్యాప్తంగా సుమారు 20వేల ఎకరాల్లో పంట నష్టంతో రైతుకు అపారనష్టం జరిగిందని అన్నారు.

సీజన్ ప్రారంభం నుంచి రైతులకు యూరియా కష్టాలను అధిగమించి పంటలను కాపాడుకుంటే మొంథా తుఫాను వల్ల రైతుల నిండా మునిగారని ఆవేదన వ్యక్తం చేశారు. మండలంలో అత్యధిక వర్షపాతం నమోదు అయిందని గణాంకాలు చెప్తుంటే మండల వ్యవసాయ అధికారి మాత్రం కేవలం 6000 ఎకరాల్లో నష్టం జరిగిందని ప్రభుత్వానికి నివేదిక ఇవ్వడం సమంజసం కాదన్నారు. ప్రభుత్వం, స్థానిక ఎమ్మెల్యే వెంటనే స్పందించి రైతులకు ఎకరాకు రూ. 25 వేల నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో గుగులోత్ లక్ష్మణ్ నాయక్, మౌలానా, జాటోత్ బాలు నాయక్, వల్లేపు శ్రీనివాస్, మేకల కుమార్, ఆబోతు అశోక్, రాజు, తాజా మాజీ సర్పంచులు బాలకిషన్, సుమన్, సోమయ్య అశోక్, మాజీ ఎంపీటీసీలు పూలు నాయక్, రామస్వామి, గ్రామ పార్టీ అధ్యక్షులు మచ్చిక అశోక్, శ్రీనివాస్, తేజావత్ రెడ్యా, బాలు, ప్రవీణ్, రమేష్, నాయకులు ముద్దంగుల రవీందర్, బాబురావు, మల్లయ్య, నరసింహ ప్రతాపరెడ్డి, వీరేష్, కర్ర కృష్ణారెడ్డి, వెంకట్ నారాయణ, బోడ దేవా, పాలేల్లి జానయ్య, నామాల రవి, నాదెండ్ల సురేష్, పీసరి వెంకన్న అధిక సంఖ్యలో రైతులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

పల్లె పండుగలో పశువుల పరేడ్‌

పల్లె పండుగలో పశువుల పరేడ్‌ నర్సంపేట సంక్రాంతి సంబరాల్లో జీవ జాతులు గేదెలు,...

గట్టమ్మ ఆల‌యంలో గుడి మెలిగే పండుగ‌

గట్టమ్మ ఆల‌యంలో గుడి మెలిగే పండుగ‌ ఆదివాసీ నాయకపోడు సంప్రదాయాలతో శుద్ధి పండగ...

ఐనవోలు ఆలయం భక్తుల విశ్వాసానికి ప్రతీక

ఐనవోలు ఆలయం భక్తుల విశ్వాసానికి ప్రతీక భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించాలి అధికారులు...

ముగ్గుల పోటీ విజేతలకు బహుమతుల ప్రధానం

ముగ్గుల పోటీ విజేతలకు బహుమతుల ప్రధానం కాకతీయ, దుగ్గొండి: సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని...

యువకులు క్రీడలపై మక్కువ చూపాలి

యువకులు క్రీడలపై మక్కువ చూపాలి ---- ఎస్సై కరుణాకర్ కాకతీయ, ఇనుగుర్తి: యువకులు చెడు...

మున్సిపాలిటీ ఎన్నికల్లో విజయమే లక్ష్యం

మున్సిపాలిటీ ఎన్నికల్లో విజయమే లక్ష్యం డోర్నకల్ అభివృద్ధి బిఆర్ఎస్ హయాంలోనే కాంగ్రెస్ హామీలపై మాజీ...

కాంగ్రెస్ లోకి మాజీ జెడ్పిటిసి పద్మ మేఘ నాయక్

కాంగ్రెస్ లోకి మాజీ జెడ్పిటిసి పద్మ మేఘ నాయక్ - ఎమ్మెల్యే దొంతి...

18 న మేడారానికి సీఎం రేవంత్ రెడ్డి

18 న మేడారానికి సీఎం రేవంత్ రెడ్డి 19న సమ్మక్క–సారలమ్మ గద్దెల పునరుద్ధరణకు...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...

రేవంత్ కు కొత్త సవాల్!

* సర్కార్ కు పరీక్షగా సీఎస్ ఎంపిక? * ఈ నెలాఖరున రామకృష్ణారావు...

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం కాక‌తీయ‌, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారంలో...

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన ప్రతిపాదించిన ప్రాజెక్టుపై...

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా న్యూ డిల్లీ జూలై...

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు మొన్న యూనివర్సిటీల్లో ఆందోళనలు నిషేధిస్తూ మెమో నేడు...

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌ కాంగ్రెస్‌ దూత ఫోన్‌ ట్యాపింగ్‌..! గాంధీ...
spot_img

Popular Categories

spot_imgspot_img