epaper
Thursday, January 15, 2026
epaper

మెస్సీని మిస్ అయ్యాం..

మెస్సీని మిస్ అయ్యాం..

మెస్సీ కోల్‌కతా పర్యటనలో గందరగోళం

అలావ‌చ్చి ఇలా వెళ్లిన ఫుట్‌బాల్ దిగ్గ‌జం

అభిమానుల ఆగ్ర‌హం.. స్టేడియంలో ర‌చ్చ‌

కుర్చీలు, వాటర్ బాటిల్లు విసిరి ఆందోళ‌న‌

కాక‌తీయ‌, నేష‌న‌ల్ డెస్క్ : అర్జెంటీనా ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ భారత పర్యటనలో అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. ది గోట్ టూర్‌‌లో భాగంగా మెస్సీ మూడు రోజుల పర్యటన కోసం భారత్‌కు వచ్చాడు. శనివారం తెల్లవారు జామున కోల్‌కతాలో ల్యాండ్ అయ్యాడు. షెడ్యూల్ ప్రకారం అతడు కోల్‌కతాలోని సాల్ట్ లేక్ స్టేడియంలో మ్యాచ్ ఆడాల్సి ఉంది. దీంతో ఆయ‌న్ను చూసేందుకు పెద్ద సంఖ్యలో అభిమానులు స్టేడియానికి తరలివచ్చారు. మెస్సిని దగ్గరి నుంచి చూడాలని.. ఆటను వీక్షించాలని అభిమానులు పెద్ద సంఖ్యలో స్టేడియానికి చేరుకున్నారు. అయితే మెస్సి మాత్రం.. మ్యాచ్ ఆడకుండానే స్టేడియం నుంచి వెళ్లిపోయాడు. అలా వచ్చి.. ఇలా మైదానం వీడాడు. దీంతో అభిమానులు తీవ్ర నిరుత్సాహానికి గురయ్యారు. మెస్సి కోసం వస్తే.. పది నిమిషాలు కూడా లేకపోవడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో మైదానంలోకి కుర్చీలు, వాటర్ బాటిల్లు విసిరేశారు. దీంతో సాల్ట్ లేక్ మైదానంలో ఊహించని పరిణామాలు జరిగాయి.

చేతులెత్తేసిన నిర్వాహ‌కులు

స్టేడియంలో గందరగోళ పరిస్థితుల మధ్య ముందుగా నిర్ణయించిన ఈవెంట్లను నిర్వాహకులు.. నిర్వహించలేకపోయారు. అయితే మెస్సిని చూసేందుకు రూ.1000కి పైగా టికెట్ కోసం వస్తే.. అతడు కనీసం ఒక్క మాట కూడా మాట్లాడకపోవడంపై ఫ్యాన్స్ అసంతృప్తి వ్యక్తం చేశారు. అతడు మైదానం వీడిన మరుక్షణమే స్టేడియంలోకి దూసుకొచ్చి.. టెంట్లు, తాత్కాలిక నిర్మాణాలను ధ్వంసం చేశారు. అక్కడి సిబ్బంది వారిని నియంత్రించలేకపోయారు. కాగా సాల్ట్ లేక్ స్టేడియంలో జరిగిన ఘటనలపై బెంగాల్ సీఎం మమతా బెనర్జీ స్పందించారు. ఈ సందర్భంగా మెస్సికి, అతడి అభిమానులకు క్షమాపణ చెప్పారు. స్టేడియంలో జరిగిన నిర్వహణ లోపాన్ని చూసి.. షాక్ అయినట్లు చెప్పారు. మెస్సిని చూసేందుకు తాను కూడా బయలుదేరానని.. కానీ అక్కడి పరిస్థితి గురించి తెలుసుకుని వెనుదిరిగినట్లు పేర్కొన్నారు. నిర్వహణ వైఫల్యానికి కారణమైన వారిపై చర్యలు తీసుకుంటామని.. భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ ఘటనపై విచారణ కోసం జస్టిస్ అషిమ్ కుమార్ అధ్యక్షతన విచారణ కమిటీ ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

భారత్​లో స్థిరత్వం

భారత్​లో స్థిరత్వం ప్రపంచమంతా అనిశ్చితి ఉన్నా మ‌నం సేఫ్‌ ప్రధాని న‌రేంద్ర మోదీ కాక‌తీయ‌, నేష‌న‌ల్...

మాతృభాషను ప్రోత్సహించాలి

మాతృభాషను ప్రోత్సహించాలి భారత్​ అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలవాలి స్వదేశీ వస్తువులను తయారు చేయడానికి...

కనకదుర్గ ఆలయంలో అవాంఛనీయ ఘటనలు

కనకదుర్గ ఆలయంలో అవాంఛనీయ ఘటనలు 15 రోజుల్లో మూడు ఘటనలతో భక్తుల్లో ఆందోళన అభిషేకం...

సోనియాగాంధీకి అస్వస్థత!

సోనియాగాంధీకి అస్వస్థత! దీర్ఘకాలిక దగ్గుతో బాధపడుతున్న కాంగ్రెస్ అగ్రనేత ఢిల్లీలోని సర్ గంగారామ్ ఆస్పత్రిలో...

దేశంలోనే ధనవంతమైన బల్దియా !

దేశంలోనే ధనవంతమైన బల్దియా ! ఆదాయంలో బీఎంసీ రికార్డు..! మేయర్ ఎన్నికల వేళ ప్రత్యేక...

ఉమర్ ఖాలిద్‌కు న్యూయార్క్ మేయర్ లేఖ

ఉమర్ ఖాలిద్‌కు న్యూయార్క్ మేయర్ లేఖ జైలు డైరీ చదివానంటూ మద్దతు వివాదంగా మారిన...

సుక్మాలో భారీ ఎన్‌కౌంటర్

సుక్మాలో భారీ ఎన్‌కౌంటర్ 12 మందికిపైగా మావోయిస్టులు హతం మృతులంతా కొంటా ఏరియా కమిటీ...

2026కు స్వాగతం పలికిన న్యూజిలాండ్‌

2026కు స్వాగతం పలికిన న్యూజిలాండ్‌ అందరికంటే ముందే కొత్త ఏడాదికి ఆహ్వానం ఆక్లాండ్‌లో ఘనంగా...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...

రేవంత్ కు కొత్త సవాల్!

* సర్కార్ కు పరీక్షగా సీఎస్ ఎంపిక? * ఈ నెలాఖరున రామకృష్ణారావు...

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం కాక‌తీయ‌, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారంలో...

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన ప్రతిపాదించిన ప్రాజెక్టుపై...

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా న్యూ డిల్లీ జూలై...

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు మొన్న యూనివర్సిటీల్లో ఆందోళనలు నిషేధిస్తూ మెమో నేడు...

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌ కాంగ్రెస్‌ దూత ఫోన్‌ ట్యాపింగ్‌..! గాంధీ...
spot_img

Popular Categories

spot_imgspot_img