epaper
Thursday, January 15, 2026
epaper

వికసిత్ భారత్ పోటీలు .. గెలిచిన వారికి ప్రధాని తో మీటింగ్..!!

కాకతీయ, నేషనల్ డెస్క్: భారత్‌ను 2047 నాటికి వికసిత్ దేశంగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం అనేక ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతోంది. ఆ దిశగా యువతలో సృజనాత్మకతను పెంపొందించేందుకు, కొత్త ఆలోచనలకు ప్రోత్సాహం ఇవ్వడానికి “వికసిత్ భారత్ పోటీలు” నిర్వహించనున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.

ఈ పోటీల్లో పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలు స్థాయిలో విద్యార్థులు, యువత భాగస్వామ్యం కావచ్చు. వ్యాసరచన, క్విజ్, ఆర్ట్, ఇన్నోవేషన్ ప్రాజెక్టులు వంటి విభాగాల్లో పాల్గొనే అవకాశం ఉంది. ముఖ్యంగా భారత భవిష్యత్తు, అభివృద్ధి దిశలో తమ ఆలోచనలను సృజనాత్మక రీతిలో వ్యక్తపరచే వారికి పెద్ద ఎత్తున గుర్తింపు లభించనుంది.

ఈ పోటీల్లో విజేతలుగా నిలిచిన వారికి కేవలం జాతీయ స్థాయి సత్కారం మాత్రమే కాకుండా, ప్రత్యేకంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో మీటింగ్ అవకాశం కూడా దక్కనుంది. దేశాన్ని వికసిత్ భారత్ వైపు తీసుకెళ్లడంలో యువత పాత్ర ఎంత ముఖ్యమో ఈ ఆహ్వానం స్పష్టంగా తెలియజేస్తుంది.

పోటీలను వివిధ దశల్లో నిర్వహించనున్నారు. మొదట జిల్లా, రాష్ట్ర స్థాయిలో ఎంపికలు జరగగా, ఆ తరువాత జాతీయ స్థాయిలో తుది పోటీలు ఉంటాయి. ఇందులో గెలిచిన వారు ప్రధానితో నేరుగా తమ అభిప్రాయాలను పంచుకునే అవకాశం పొందుతారు.

ఈ కార్యక్రమం ద్వారా యువతలో జాతీయత భావన, సామాజిక బాధ్యత పెరగడంతో పాటు, అభివృద్ధి దిశలో నూతన ఆలోచనలు వెలువడతాయని కేంద్రం ఆశిస్తోంది. పోటీల్లో గెలిచిన వారికి జనవరి 12వ తేదీన ఢిల్లీలో నిర్వహించే వేడుకల్లో ప్రధాని మోదీని కలిసి చర్చించే ఛాన్స్ దక్కుతుంది. దేశాభివ్రుద్ధి, పురోగతికి అనుసరించాల్సిన వ్యూహాలపై మాట్లాడతారు.

ఈ పోటీల్లో పాల్గొనాలంటే సెప్టెంబర్ 1 నాటికి 15 నుంచి 29ఏళ్ల మధ్య వయస్సు ఉండాలి. ఇంగ్లీష్ తోపాటు 12 భారతీయ భాషల్లో ఏదొకటి ఎంచుకోవచ్చు. మై భారత్ వెబ్ సైట్ లో రిజిస్టర్డ్ అయి క్విజ్ లో పాల్గొనవచ్చు. కథలు, కవితలు, పెయింటింగ్, జానపదగాయం, జానపదన్రుత్యం, సైన్స్, ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడం, ఆత్మవిశ్వాసాన్ని వ్యక్తపరిచే పోటీలను నిర్వహిస్తారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

భారత్​లో స్థిరత్వం

భారత్​లో స్థిరత్వం ప్రపంచమంతా అనిశ్చితి ఉన్నా మ‌నం సేఫ్‌ ప్రధాని న‌రేంద్ర మోదీ కాక‌తీయ‌, నేష‌న‌ల్...

సత్తుపల్లి కేంద్రంగా రూ.547 కోట్ల సైబర్‌ మోసం

సత్తుపల్లి కేంద్రంగా రూ.547 కోట్ల సైబర్‌ మోసం ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులకు ఎర‌ వారి...

మాతృభాషను ప్రోత్సహించాలి

మాతృభాషను ప్రోత్సహించాలి భారత్​ అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలవాలి స్వదేశీ వస్తువులను తయారు చేయడానికి...

కనకదుర్గ ఆలయంలో అవాంఛనీయ ఘటనలు

కనకదుర్గ ఆలయంలో అవాంఛనీయ ఘటనలు 15 రోజుల్లో మూడు ఘటనలతో భక్తుల్లో ఆందోళన అభిషేకం...

ఏవో.. యూరియా టోకెన్ల దందా

యూరియా టోకెన్ల దందా చెన్నారావుపేట‌లో బ‌య‌ట‌ప‌డిన ఏవో దందా సోషల్ మీడియాలో వైరల్ అయిన...

భూ భారతి పేరిట దోపిడీ!…. మీసేవ–స్లాట్ బుకింగ్ కేంద్రాల మోసం వెలుగులోకి

భూ భారతి పేరిట దోపిడీ! మీసేవ–స్లాట్ బుకింగ్ కేంద్రాల మోసం వెలుగులోకి జనగామలో రూ.78...

సోనియాగాంధీకి అస్వస్థత!

సోనియాగాంధీకి అస్వస్థత! దీర్ఘకాలిక దగ్గుతో బాధపడుతున్న కాంగ్రెస్ అగ్రనేత ఢిల్లీలోని సర్ గంగారామ్ ఆస్పత్రిలో...

నదీజలాల్లో తెలంగాణ‌కు కాంగ్రెస్ ద్రోహం

నదీజలాల్లో తెలంగాణ‌కు కాంగ్రెస్ ద్రోహం ఫజల్‌ అలీ నుంచి విభజన వరకూ మోసాలు పాలమూరుకు...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...

రేవంత్ కు కొత్త సవాల్!

* సర్కార్ కు పరీక్షగా సీఎస్ ఎంపిక? * ఈ నెలాఖరున రామకృష్ణారావు...

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం కాక‌తీయ‌, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారంలో...

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన ప్రతిపాదించిన ప్రాజెక్టుపై...

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా న్యూ డిల్లీ జూలై...

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు మొన్న యూనివర్సిటీల్లో ఆందోళనలు నిషేధిస్తూ మెమో నేడు...

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌ కాంగ్రెస్‌ దూత ఫోన్‌ ట్యాపింగ్‌..! గాంధీ...
spot_img

Popular Categories

spot_imgspot_img