epaper
Thursday, January 15, 2026
epaper

యూరియా కొరత.. సొసైటీల పాపమేనా..?

*జిల్లా రైతు సహకార సంఘాల సొసైటీలో రాజకీయ రంగు ..!

*రైతులకు అందని యూరియా.. !

*ప్రభుత్వంను అబాసు పాలు చేస్తున్న సొసైటీ ప్రజాప్రతినిధులు…!

కాకతీయ, మహబూబాబాద్: జిల్లాలో రైతుల సహకారంతో, రైతు సంఘాలు ఏర్పడ్డాయి. ఏర్పడిన తొలి రోజుల్లో, సహాకార సంఘం కార్యాలయంలో రాజకీయం ఏమాత్రం లేదని పలువురు తెలుపుతున్నారు. జిల్లాలో 18 సహకార సంఘాలు ఉన్నాయి. సభ్యులూగా సుమారుగా 90 వేల వరకు ఉన్నారు.ప్రతి సంవత్సరం పంట రుణాలు ,బంగారు రుణాలు, ఇతర సేవలను రైతులకు ప్రభుత్వం, పాలకులు పలు తీర్మానాలు చేసి , నాబార్డ్ ఇతర సంస్థల ద్వారా అమలు చేస్తున్నారు. ఈ మద్య కాలంలో డైరెక్టర్ లు, చైర్మన్ లు రాజకీయాలు చేస్తూ, రైతుల సేవలను రాజకీయాలకు వాడుకుంటున్నారని , జిల్లా వ్యవసాయ, అధికారుల ,మండల అధికారుల మాటలను లెక్క చేయకుండా వారి ఇష్టాను, రీతిలోవ్యవహరిస్తున్నట్లు ,జిల్లాలో పలువురు రైతులు రాజకీయ నాయకులు ఆరోపిస్తున్నారు.

యూరియా కొరత…! సొసైటీ ల పాపమేనా..?

జిల్లాలో ని సహకార సంఘాలకు ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారుల సమన్వయంతో ఎరువులు, విత్తనాలు పంపిణి చేస్తున్నారు.గత పక్షం రోజులుగా వ్యవసాయ అధికారుల మాటలు పెడచెవిన పెడుతూ క్రిబ్ కో సంస్థ నుండీ యూరియా సోసైటీల గోడౌన్ లకు వేల టన్నులు వచ్చింది.యూరియా పంపిణీ లో ఎవరు స్తానిక రైతులు ఎవరు, ఇతర ప్రాంత రైతులు ఎవరు, వచ్చిన రైతులను పర్యవేక్షణ చేయకుండానే , ప్రజాప్రతినిధులు చైర్మన్ లు అండతో సోసైటీ నిర్వాహకులు , ఎరువులను పంపిణీ చేశారు . క్షేత్ర స్థాయిలో 2025-26 ఖరీఫ్ పంట కాలానికి అధికారుల ఇండెంట్ ఆధారంగా ఎరువులు దిగుమతి అయినట్లు వ్యవసాయ అధికారులు లెక్కలు వెల్లడి చేస్తున్నారు. అందుకు భిన్నంగా సాగు రైతులకు కావాల్సిన యూరియా వారికి అందుక పోవడంతో సొసైటీ సెంటర్ ల వద్ద జనం బారులు తీరుతూ రైతులు ఇబ్బందులు,పడుతున్నట్లు,యూరియా పై రోజు కో వార్త జిల్లాలో హాట్ టాపిక్ గా మారుతుంది.

కాంగ్రెస్ ప్రభుత్వం పై రైతులలో చెడ్డ పేరు..?

దీనితో గ్రామాలలో వ్యవసాయం కోసం యూరియా పై మునుపెన్నడూ లేని విధంగా ,ప్రభుత్వం చర్యలపై రైతులలో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.సొసైటి చైర్మన్ నిర్వాహకులతో కాంగ్రెస్ ప్రభుత్వంనకు చెడ్డ పేరు ప్రచారంలో ఉంది. సొసైటీ వారు ఆధార్ కార్డు ఆధారంగా యూరియా పంపిణి చర్యల్లో ,అనేక అవకతవకలు జరుగుతున్నట్లు పలువురు చర్చించుకుంటున్నారు.

వ్యవసాయ పర్యవేక్షణ లేక యూరియా కొరత..!
ఇప్పటికైనా జిల్లాలోని సాగు రైతులకు పట్టా పాస్ పుస్తకం ,భూమి వివరాల ఆధారంగా శాస్త్రీయంగా ఎంత అవసరమో,అంత రైతులకు పంపిణీ అయ్యే విధంగా చర్యలు చేపట్టాలని పలువురు రైతులు కోరుతున్నారు.దీని వలన యూరియా బ్లాక్ మార్కెట్ తరలి పోకుండా వ్యవసాయ అధికారుల పర్యవేక్షణలో సోసైటి గోడౌన్ లలో స్టాక్ పర్యవేక్షణ కొనసాగాలని రైతులు కోరుతున్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

పల్లె పండుగలో పశువుల పరేడ్‌

పల్లె పండుగలో పశువుల పరేడ్‌ నర్సంపేట సంక్రాంతి సంబరాల్లో జీవ జాతులు గేదెలు,...

గట్టమ్మ ఆల‌యంలో గుడి మెలిగే పండుగ‌

గట్టమ్మ ఆల‌యంలో గుడి మెలిగే పండుగ‌ ఆదివాసీ నాయకపోడు సంప్రదాయాలతో శుద్ధి పండగ...

ఐనవోలు ఆలయం భక్తుల విశ్వాసానికి ప్రతీక

ఐనవోలు ఆలయం భక్తుల విశ్వాసానికి ప్రతీక భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించాలి అధికారులు...

ముగ్గుల పోటీ విజేతలకు బహుమతుల ప్రధానం

ముగ్గుల పోటీ విజేతలకు బహుమతుల ప్రధానం కాకతీయ, దుగ్గొండి: సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని...

యువకులు క్రీడలపై మక్కువ చూపాలి

యువకులు క్రీడలపై మక్కువ చూపాలి ---- ఎస్సై కరుణాకర్ కాకతీయ, ఇనుగుర్తి: యువకులు చెడు...

మున్సిపాలిటీ ఎన్నికల్లో విజయమే లక్ష్యం

మున్సిపాలిటీ ఎన్నికల్లో విజయమే లక్ష్యం డోర్నకల్ అభివృద్ధి బిఆర్ఎస్ హయాంలోనే కాంగ్రెస్ హామీలపై మాజీ...

కాంగ్రెస్ లోకి మాజీ జెడ్పిటిసి పద్మ మేఘ నాయక్

కాంగ్రెస్ లోకి మాజీ జెడ్పిటిసి పద్మ మేఘ నాయక్ - ఎమ్మెల్యే దొంతి...

18 న మేడారానికి సీఎం రేవంత్ రెడ్డి

18 న మేడారానికి సీఎం రేవంత్ రెడ్డి 19న సమ్మక్క–సారలమ్మ గద్దెల పునరుద్ధరణకు...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...

రేవంత్ కు కొత్త సవాల్!

* సర్కార్ కు పరీక్షగా సీఎస్ ఎంపిక? * ఈ నెలాఖరున రామకృష్ణారావు...

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం కాక‌తీయ‌, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారంలో...

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన ప్రతిపాదించిన ప్రాజెక్టుపై...

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా న్యూ డిల్లీ జూలై...

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు మొన్న యూనివర్సిటీల్లో ఆందోళనలు నిషేధిస్తూ మెమో నేడు...

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌ కాంగ్రెస్‌ దూత ఫోన్‌ ట్యాపింగ్‌..! గాంధీ...
spot_img

Popular Categories

spot_imgspot_img