epaper
Wednesday, January 28, 2026
epaper

బాలుడి మృతికి కారణమైన ఇద్దరికి ఏడేళ్లు జైలు

బాలుడి మృతికి కారణమైన ఇద్దరికి ఏడేళ్లు జైలు

మొదటి అదనపు జిల్లా న్యాయ‌మూర్తి సంచ‌ల‌న తీర్పు

కాకతీయ, ఖమ్మం : బాలుడు మృతికి కారణమైన ఇద్దరికీ ఏడేళ్లు జైలు శిక్ష విదిస్తూ మొదటి అదనపు జిల్లా మరియు సెషన్స్ కోర్టు న్యాయమూర్తి ఉమాదేవి తీర్పు చెప్పారు. వివరాల్లోకి వెళ్తే 2022 ఆగస్టు 21న
కల్లూరు మండలం శాంతినగర్ కాలనీలో కంచపోగు పెద్ద సత్యం ఇంట్లో జరుగుతున్న పెండ్లి శుభకార్యానికి ఫ్లడ్లైట్స్ కోసం విద్యుత్ స్తంభం నుండి లాగిన సర్విస్ వైరును నిర్వక్ష్యంగా కిందకు వదిలేయ‌డంతో విద్యుత్ షాక్‌తో కొత్తపల్లి రాణా హుస్సేన్ (8) మ‌ర‌ణించారు. త‌న కుమారుడి చావుకు కారకులైన కంచపోగు పెద్ద సత్యం, కంచపోగు నరేష్, కంచపోగు లక్ష్మయ్య (ఎలక్ట్రిషియన్) పై తగు చర్యలు తీసుకోవాలని తల్లి కొత్తపల్లి సుజాత కల్లూరు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదుచేయ‌గా, కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. అనంతరం న్యాయస్థానంలో చార్జ్ షీట్ దాఖలు చేశారు. కేసు విచారించిన న్యాయమూర్తి ఏ2 కంచపోగు నరేష్ మృతి చెందటంతో ఏ1 కంచపోగు పెద్ద సత్యం, ఏ3 కంచపోగు లక్ష్మయ్యకు జైలు శిక్ష విధించారు. ప్రాసిక్యూషన్ కు సహకరించిన అప్పటి దర్యాప్తు అధికారి ఇన్స్పెక్టర్ సి.హెచ్. హనోక్, అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ జె. శరత్ కుమార్ రెడ్డి, కోర్టు కానిస్టేబుల్ పి. జ్యోతిబసు, ఎస్సై కె. శ్రీకాంత్, హోంగార్డ్
మహమ్మద్ అయూబ్ పోలీస్ కమిషనర్ సునీల్ దత్ అభినందించారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

పేదలపైనే ప్రతాప‌మా ?

పేదలపైనే ప్రతాప‌మా ? ఖ‌మ్మంలో ఇండ్ల కూల్చివేతతో ఉద్రిక్త‌త‌ పాలకుల తీరుపై తీవ్ర విమ‌ర్శ‌లు మంత్రి...

మున్సిప‌ల్స్‌లో సత్తా చాటాలి

మున్సిప‌ల్స్‌లో సత్తా చాటాలి ఖ‌మ్మం డీసీసీ అధ్య‌క్షుడు నూతి సత్యనారాయణ గౌడ్ జిల్లా పార్టీ...

వనం నుంచి జనంలోకి ..

వనం నుంచి జనంలోకి .. గ‌ద్దెల‌పైకి సారలమ్మ ఘనంగా గరీబ్ పేట జాతర అధిక సంఖ్యలో...

బోధనలో మార్పు రావాలి

బోధనలో మార్పు రావాలి డీఈవో చైతన్య జైని కాకతీయ, ఖమ్మం : బోధ‌న‌లో మార్పు...

విధేయతకు పట్టం.. సేవకు గుర్తింపు!

విధేయతకు పట్టం.. సేవకు గుర్తింపు! మంత్రి అండతో ప్రజాక్షేత్రంలోకి మహేష్ కుటుంబం ఏదులాపురంలో 2వ...

అశ్వాపురంలో ఆక్సిజన్–18 మెగా ప్లాంట్

అశ్వాపురంలో ఆక్సిజన్–18 మెగా ప్లాంట్ రూ.160 కోట్ల పెట్టుబ‌డి.. 100 కిలోల ఉత్ప‌త్తి...

ఐదు రోజుల బ్యాంకింగ్‌కు డిమాండ్

ఐదు రోజుల బ్యాంకింగ్‌కు డిమాండ్ కొత్తగూడెంలో బ్యాంకు ఉద్యోగుల భారీ ర్యాలీ పని భారం...

పేకాట స్థావరంపై పోలీసుల మెరుపుదాడి

పేకాట స్థావరంపై పోలీసుల మెరుపుదాడి ఏడుగురు జూదగాళ్లు అరెస్టు...రూ.3,490 నగదు స్వాధీనం కాకతీయ, మణుగూరు...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...

రేవంత్ కు కొత్త సవాల్!

* సర్కార్ కు పరీక్షగా సీఎస్ ఎంపిక? * ఈ నెలాఖరున రామకృష్ణారావు...

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం కాక‌తీయ‌, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారంలో...

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన ప్రతిపాదించిన ప్రాజెక్టుపై...

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా న్యూ డిల్లీ జూలై...
spot_img

Popular Categories

spot_imgspot_img