epaper
Wednesday, November 19, 2025
epaper

పాల్వంచ‌లో స‌మ‌స్య‌ల తిష్ట‌

పాల్వంచ‌లో స‌మ‌స్య‌ల తిష్ట‌
డ్రైనేజీలు, రోడ్లకు మ‌ర‌మ్మ‌తులు చేప‌ట్టాలి
ఎంపీడీవోకు బీఆర్ ఎస్ నేత‌ల విన‌తి ప‌త్రం

కాకతీయ, కొత్తగూడెం రూరల్ : పాల్వంచ మండ‌ల‌కేంద్రంలో రోడ్లు, డ్రైనేజీలకు మ‌ర‌మ్మ‌తులు నిర్వ‌హించాల‌ని బీఆర్ ఎస్ నాయ‌కులు డిమాండ్ చేశారు. ప‌ట్ట‌ణంలో డ్రైనేజీల్లో చెత్త, చెదారం, మురుగునీరు పేరుకుపోయి దుర్గంధంగా తయారయ్యాయని మండిప‌డ్డారు. భద్రాద్రి జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు రేగా కాంతారావు పిలుపుమేరకు బుధ‌వారం పాల్వంచ మండలంలోని పలు సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ మండ‌ల బీఆర్ఎస్ నాయ‌కులు మంతపురి రాజు గౌడ్, కాంపెల్లి కనకేష్ పటేల్, కాలేరు సింధు తపస్వి ల ఆధ్వర్యంలో ఎంపీడీవో ని కలిసి వినతి పత్రం అంద‌జేశారు. ఈసంద‌ర్భంగా బీఆర్ ఎస్ నాయ‌కులు మాట్లాడుతూ పాల్వంచ మండలంలోని 36 గ్రామపంచాయతీలలో రోడ్లు మొత్తం గుంటల మాయంగా మారాయని అన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు సంగ్లోత్ రంజిత్, మారుమూళ్ల కిరణ్, పూజల ప్రసాద్, కొట్టే రాఘవేంద్ర (రవి), తోట లోహిత్ సాయి, కాలేరు అఖిల్ మహర్షి, తోట ప్రవీణ్, పోసారపు అరుణ్ కుమార్, మహమ్మద్ ఆదిల్, కుమ్మరి కుంట్ల వినోద్, గిద్దలూరి శివ సాయి, కూరెల్లి మురళీమోహన్,దాసరి సురేష్, నడిగట్ల రంజిత్ తదితరులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

పాఠశాలలను పరిశుభ్రంగా ఉంచాలి.

పాఠశాలలను పరిశుభ్రంగా ఉంచాలి. నాణ్యమైన విద్యను అందించడం ఉపాధ్యాయుల లక్ష్యం జూలూరుపాడులో రాష్ట్ర విద్యాశాఖ...

అటవీ భూమిని కాపాడాలి

అటవీ భూమిని కాపాడాలి ఫారెస్ట్ అధికారుల‌కు డీఎఫ్‌వో కిష్ట‌గౌడ్ సూచ‌న‌ కాకతీయ, జూలూరుపాడు :...

కవులు సమాజ సంపదతో సమానం

కవులు సమాజ సంపదతో సమానం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివ రావు జిల్లా గ్రంథాలయాభివృద్ధికి కృషి కాకతీయ,కొత్తగూడెం...

క‌గార్ పేరుతో కేంద్రం హ‌త్యాకాండ‌

క‌గార్ పేరుతో కేంద్రం హ‌త్యాకాండ‌ దుర్మార్గపు విధానాలను ప్రశ్నించే వారిపై న‌ర‌మేధం బూట‌క‌పు ఎన్‌కౌంట‌ర్ల‌పై...

విద్యార్థులు పుస్తక పఠన నైపుణ్యం పెంపొందించుకోవాలి

విద్యార్థులు పుస్తక పఠన నైపుణ్యం పెంపొందించుకోవాలి జిల్లా విద్యాశాఖ అధికారి చైతన్య జైని గ్రంథాలయ...

భారత దేశ తొలి మహిళా ప్రధాని ఇందిరా గాంధీ

భారత దేశ తొలి మహిళా ప్రధాని ఇందిరా గాంధీ ఖ‌మ్మం డీసీసీ అధ్య‌క్షుడు...

నాణ్యమైన పంట సత్వరమే కొనుగోలు చేయాలి

నాణ్యమైన పంట సత్వరమే కొనుగోలు చేయాలి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర...

జిల్లా వ్యాప్తంగా విస్తృతంగా వాహనాల తనిఖీలు

జిల్లా వ్యాప్తంగా విస్తృతంగా వాహనాల తనిఖీలు అనుమానాస్పద వ్యక్తుల ఫింగర్ ప్రింట్ మొబైల్...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...

రేవంత్ కు కొత్త సవాల్!

* సర్కార్ కు పరీక్షగా సీఎస్ ఎంపిక? * ఈ నెలాఖరున రామకృష్ణారావు...

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం కాక‌తీయ‌, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారంలో...

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన ప్రతిపాదించిన ప్రాజెక్టుపై...

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా న్యూ డిల్లీ జూలై...

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు మొన్న యూనివర్సిటీల్లో ఆందోళనలు నిషేధిస్తూ మెమో నేడు...

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌ కాంగ్రెస్‌ దూత ఫోన్‌ ట్యాపింగ్‌..! గాంధీ...
spot_img

Popular Categories

spot_imgspot_img