epaper
Thursday, January 15, 2026
epaper

తోడబుట్టిన తమ్ముడే చంపిండు..!

తోడబుట్టిన తమ్ముడే చంపిండు..!
కొండాపురంలో హత్య కేసు చేధించిన పోలీసులు
30 ఏండ్ల నాటి భూ తగాదాలే కారణం
ఎవరూ లేని సమయంలో పారతో అన్న‌పై తమ్ముడి దాడి
నిందితుడు వెంకన్న అరెస్టు

కాకతీయ, రాయపర్తి : వరంగల్ జిల్లా రాయపర్తి మండలం కొండాపురం గ్రామంలో ఈనెల 5వ తేదీ సోమవారం చోటుచేసుకున్న కొండ వీరస్వామి అనుమానాస్పద మృతి కేసును పోలీసులు చేధించారు. మృతుడి తోడబుట్టిన తమ్ముడు కొండ వెంకన్న (58)నే హత్యకు పాల్పడినట్లు బుధవారం నిర్ధారించారు. ఈ ఘటన గ్రామంలో తీవ్ర కలకలం రేపింది. ఏసీపీ అంబటి నర్సయ్య తెలిపిన వివరాల ప్రకారం.. మృతుడు వీరస్వామికి తమ్ముళ్లు లక్ష్మయ్య, వెంకన్న ఉన్నారు. వీరస్వామి, చిన్న తమ్ముడు వెంకన్న మధ్య వ్యవసాయ భూములు, ఇంటి స్థలాలకు సంబంధించి గత 30 సంవత్సరాలుగా వివాదాలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలోనే అన్నను హతమార్చేందుకు వెంకన్న పక్కా పథకం వేసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. సోమవారం బ్యాంకు పనులు ముగించుకుని వీరస్వామి నేరుగా తన పొలం వద్దకు చేరుకున్నాడు. అక్కడ ఉన్న మరో తమ్ముడు లక్ష్మయ్యను చేపలు పట్టడానికి వెళ్దామని చెప్పి, కుండ తీసుకురావాలని పంపించాడు. అనంతరం నల్లకుంట చెరువు శిఖం వద్ద గుండ్ల బండ సమీపంలోని నీటిమడుగులోకి చేపలు పట్టేందుకు దిగాడు.

ఎవరూ లేని సమయంలో పారతో దాడి
ఈ అవకాశాన్ని గమనించిన వెంకన్న ఇదే సరైన సమయమని భావించి, పక్కనే ఉన్న పారతో వీరస్వామి తలపై, కుడి భుజంపై, ఛాతిపై బలంగా కొట్టి అక్కడి నుంచి పరారయ్యాడు. కొద్దిసేపటికి కుండ తీసుకుని వచ్చిన లక్ష్మయ్య నీటిమడుగు వద్ద అన్న విగతజీవిగా పడి ఉండటం గమనించి వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. సమాచారం అందుకున్న పోలీసులు డాగ్ స్క్వాడ్‌తో సంఘటనా స్థలాన్ని పరిశీలించి ఆధారాలు సేకరించి దర్యాప్తు చేపట్టారు. నిందితుడు వెంకన్నను రాయపర్తి బస్టాండ్ వద్ద అరెస్టు చేసినట్లు ఏసీపీ అంబటి నర్సయ్య తెలిపారు. కేసును ఛేదించిన డీసీపీ రాజమహేంద్ర నాయక్, ఏసీపీ అంబటి నర్సయ్యలు సీఐ కొమ్మూరి శ్రీనివాస్, ఎస్సై ముత్యం రాజేందర్‌లను అభినందించారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

పల్లె పండుగలో పశువుల పరేడ్‌

పల్లె పండుగలో పశువుల పరేడ్‌ నర్సంపేట సంక్రాంతి సంబరాల్లో జీవ జాతులు గేదెలు,...

గట్టమ్మ ఆల‌యంలో గుడి మెలిగే పండుగ‌

గట్టమ్మ ఆల‌యంలో గుడి మెలిగే పండుగ‌ ఆదివాసీ నాయకపోడు సంప్రదాయాలతో శుద్ధి పండగ...

ఐనవోలు ఆలయం భక్తుల విశ్వాసానికి ప్రతీక

ఐనవోలు ఆలయం భక్తుల విశ్వాసానికి ప్రతీక భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించాలి అధికారులు...

ముగ్గుల పోటీ విజేతలకు బహుమతుల ప్రధానం

ముగ్గుల పోటీ విజేతలకు బహుమతుల ప్రధానం కాకతీయ, దుగ్గొండి: సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని...

యువకులు క్రీడలపై మక్కువ చూపాలి

యువకులు క్రీడలపై మక్కువ చూపాలి ---- ఎస్సై కరుణాకర్ కాకతీయ, ఇనుగుర్తి: యువకులు చెడు...

మున్సిపాలిటీ ఎన్నికల్లో విజయమే లక్ష్యం

మున్సిపాలిటీ ఎన్నికల్లో విజయమే లక్ష్యం డోర్నకల్ అభివృద్ధి బిఆర్ఎస్ హయాంలోనే కాంగ్రెస్ హామీలపై మాజీ...

కాంగ్రెస్ లోకి మాజీ జెడ్పిటిసి పద్మ మేఘ నాయక్

కాంగ్రెస్ లోకి మాజీ జెడ్పిటిసి పద్మ మేఘ నాయక్ - ఎమ్మెల్యే దొంతి...

18 న మేడారానికి సీఎం రేవంత్ రెడ్డి

18 న మేడారానికి సీఎం రేవంత్ రెడ్డి 19న సమ్మక్క–సారలమ్మ గద్దెల పునరుద్ధరణకు...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...

రేవంత్ కు కొత్త సవాల్!

* సర్కార్ కు పరీక్షగా సీఎస్ ఎంపిక? * ఈ నెలాఖరున రామకృష్ణారావు...

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం కాక‌తీయ‌, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారంలో...

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన ప్రతిపాదించిన ప్రాజెక్టుపై...

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా న్యూ డిల్లీ జూలై...

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు మొన్న యూనివర్సిటీల్లో ఆందోళనలు నిషేధిస్తూ మెమో నేడు...

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌ కాంగ్రెస్‌ దూత ఫోన్‌ ట్యాపింగ్‌..! గాంధీ...
spot_img

Popular Categories

spot_imgspot_img