epaper
Saturday, November 15, 2025
epaper

ఆసరా కోసం వేదన – లైన్లలో విలవిలాడుతున్న వృద్ధులు

 

ఆసరా కోసం వేదన – లైన్లలో విలవిలాడుతున్న వృద్ధులు

కాకతీయ, నర్మేట్ట:
జనగామ జిల్లా నర్మెట్ట గ్రామంలో ఈరోజు ఉదయం నుంచి ఆసరా పింఛన్ల పంపిణీ కార్యక్రమం కొనసాగుతోంది. వృద్ధులు, వికలాంగులు తమ పింఛన్ల కోసం పెద్ద ఎత్తున క్యూలైన్లలో నిలబడ్డారు. అధికారులు ఐరిస్ పద్ధతిలోనే పంపిణీ చేయడంతో ఉదయం నుంచి గంటల తరబడి లైన్లో నిలబడి వృద్ధులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
80 ఏళ్ల పైబడిన పెద్దవాళ్లు వర్షంలో తడుస్తూ, నేలపై కూర్చొని లేదా కష్టపడి నిలబడుతూ తమ వంతు కోసం వేచి ఉన్న దృశ్యాలు హృదయ విదారకంగా కనిపిస్తున్నాయి. చాలామంది ఆరోగ్య సమస్యలతో ఉన్న వృద్ధులు లైన్‌లో నిలబడలేక కూలిపోవడం వంటి సంఘటనలు కూడా చోటుచేసుకున్నాయి.
వృద్ధుల కష్టాలు గమనించిన గ్రామస్తులు కూడా అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వృద్ధులు, వికలాంగులు ఇలా అవస్థలు పడకుండా పింఛన్లు నేరుగా బ్యాంక్ అకౌంట్లలో జమ చేయాలని లేదా వారి ఇళ్లకే వెళ్లి అందించాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.ఒక పింఛన్ కోసం ఈ వయసులో గంటల తరబడి లైన్‌లో నిలబడలేం… మాకు ఇంటివద్దకే ఇచ్చేలా చూడాలి” అని ఒక వృద్ధుడు వేదన వ్యక్తం చేశారు.ఆసరా పేరుతో వృద్ధులకు ఇచ్చే సహాయం వాస్తవానికి వారిని మరింత ఇబ్బందుల్లోకి నెడుతుందని పింఛన్ దారులు వాపోతున్నారు. అధికారుల నిర్లక్ష్యం, సరైన సదుపాయాల లేమి వృద్ధుల జీవితాలను మరింత కష్టాల్లోకి నెడుతోందని వారు చెబుతున్నారు.

క్యూ లైన్ లో నిలబడి క్రిందపడిన వృద్ధుడు మల్లయ్య

నా పేరు ప్రజ్ఞాపురం మల్లయ్య, నా వయసు 80 సంవత్సరాలు, నేను ఆసరా పెన్షన్ కోసం లైన్‌లో నిలబడితే నెట్టివేయడంతో కింద పడి తుంటికి గాయాలయ్యాయి. ఈ వయసులో లైన్లో నిలబడలేకపోతున్నాము. అధికారులు 70 ఏళ్లు నిండిన నాలాంటి వారికి ఇంటివద్దకే ఆసరా పెన్షన్లు ఇవ్వాలని వేడుకుంటున్నాను.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

రామప్ప ఆల‌యానికి నెదర్లాండ్ దంపతులు

రామప్ప ఆల‌యానికి నెదర్లాండ్ దంపతులు కాకతీయ, ములుగు ప్రతినిధి: యునెస్కో వరల్డ్ హెరిటేజ్...

రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి

రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి కాకతీయ, దుగ్గొండి: రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి...

ఘనంగా స్వయం పరిపాలన దినోత్సవం

ఘనంగా స్వయం పరిపాలన దినోత్సవం కాకతీయ,నర్సింహులపేట: మండలంలోని ఎంపీయుపిఎస్ పడమటిగూడెం,మండల కేంద్రంలోని జిల్లాపరిషత్...

అయ్యప్ప స్వామి కుటీరం గృహప్రవేశం

అయ్యప్ప స్వామి కుటీరం గృహప్రవేశం కాకతీయ,నర్సింహులపేట: మండల కేంద్రంలోని శ్రీవెంకటేశ్వర స్వామి ఆలయం...

చెట్లను తొలగించిన వారిని అరెస్టు చేయాలి…

చెట్లను తొలగించిన వారిని అరెస్టు చేయాలి... కాకతీయ, రాయపర్తి /వర్ధన్నపేట : వర్ధన్నపేట...

డిజిటల్ బోధనతో అవగాహన పెంపొందుతుంది

డిజిటల్ బోధనతో అవగాహన పెంపొందుతుంది కాకతీయ, నెల్లికుదురు : డిజిటల్ బోధనతో విద్యార్థుల్లో...

మండలంలో ఘనంగా స్వపరిపాలన దినోత్సవం

మండలంలో ఘనంగా స్వపరిపాలన దినోత్సవం కాకతీయ, పెద్దవంగర : మండల కేంద్రంలోని పలు...

భద్రకాళి చేరువుపై రోప్ వే, గ్లాస్ బ్రిడ్జ్

భద్రకాళి చేరువుపై రోప్ వే, గ్లాస్ బ్రిడ్జ్ ప్రజెంటేషన్ లను సమీక్షించిన కూడా...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...

రేవంత్ కు కొత్త సవాల్!

* సర్కార్ కు పరీక్షగా సీఎస్ ఎంపిక? * ఈ నెలాఖరున రామకృష్ణారావు...

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం కాక‌తీయ‌, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారంలో...

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన ప్రతిపాదించిన ప్రాజెక్టుపై...

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా న్యూ డిల్లీ జూలై...

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు మొన్న యూనివర్సిటీల్లో ఆందోళనలు నిషేధిస్తూ మెమో నేడు...

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌ కాంగ్రెస్‌ దూత ఫోన్‌ ట్యాపింగ్‌..! గాంధీ...
spot_img

Popular Categories

spot_imgspot_img