epaper
Saturday, November 15, 2025
epaper

Group-1: గ్రూప్ -1 అంశంలో తెలంగాణ హైకోర్టులో టీజీపీఎస్సీకి ఊరట..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: గ్రూప్ -1 పరీక్షల నిర్వహణపై ఈనెల 9వ తేదీన సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును రద్దు చేయాలని కోరుతూ టీజీపీఎస్సీ హైకోర్టు డివిజన్ బెంచ్ ను ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో సింగిల్ బెంజ్ ఇచ్చిన తీర్పుపై డివిజన్ బెంజ్ స్టే విధించింది.

గ్రూప్-1 మెయిన్స్ పరీక్షా పేపర్లను తిరిగి మూల్యాంకన చేయమని, లేదంటే తిరిగి పరీక్షలు నిర్వహించాలని సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ దాఖలైన అప్పీళ్లపై తెలంగాణ హైకోర్టు బుధవారం విచారణ ప్రారంభించింది. సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పుపై డివిజన్ బెంచ్ స్టే విధించింది. హైకోర్టు విచారణను వచ్చే నెల 15వ తేదీకి వాయిదా వేసింది.

719 మంది అభ్యర్థులు ఒకే విధమైన మార్కులు సాధించడం, అభ్యర్థుల సంఖ్యలో వ్యత్యాసం వంటి అంశాలపై తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) ఇచ్చిన వివరణను సింగిల్ జడ్జి పరిగణనలోకి తీసుకోలేదని అప్పీల్‌లో పేర్కొంది. కోఠి మహిళా కాలేజీలో పరీక్ష రాసిన అభ్యర్థుల్లో 14.8శాతం మంది టాప్-500లో ఉన్నారని సింగిల్ జడ్జి నిర్ణయం పేర్కొన్నప్పటికీ, దీనికి సంబంధించిన ఆధారాలు అందుబాటులో లేవని పిటిషన్ పేర్కొంది.

ఈ పిటిషన్ భువనగిరి మండలం నందనం గ్రామానికి చెందిన పరమేశ్ మట్టా , మరో 221 మంది అభ్యర్థులను ప్రతివాదులుగా చేర్చిన విధంగా దాఖలు చేసింది. డివిజన్ బెంచ్ ఈ పిటిషన్ పై వివరణాత్మక విచారణ చేపట్టింది. అభ్యర్థుల పిటిషన్ ప్రకారం, సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పులో పీపీఎస్సీ ఇచ్చిన వివరణను పరిగణనలోకి తీసుకోకపోవడం, కొలతల ఆధారాలు లేకుండా పునర్వివేచన నిర్ణయం తీసుకోవడం న్యాయ పరంగా తగదు అని వారు వాదిస్తున్నారు. అంతేకాక, ఈ వివాదం తెలంగాణ లోని ఇతర అభ్యర్థుల వంతన హక్కులను ప్రభావితం చేసే అవకాశముందని వారు పేర్కొన్నారు.

హైకోర్టు డివిజన్ బెంచ్ వాదనలు, పిటిషన్‌కు సంబంధించిన వివరాలను పరిశీలించి నిర్ణయం తీసుకోవడానికి సిద్ధమవుతుంది. ఈ కేసు ఫలితాలు, భవిష్యత్ గ్రూప్-1 పరీక్షలపై ప్రభావం చూపే అవకాశం ఉన్నందున విద్యార్ధులు, అభ్యర్థుల వర్గాల మధ్య ఇది వైజలైట్‌గా చర్చకు కారణమై ఉంది.

విచారణకు ముందు, అభ్యర్థులు, ప్రతివాదులు మరియు టీజీపీఎస్సీ మధ్య వివరణాత్మక న్యాయ వాదనలు వినిపించాయి. హైకోర్టు డివిజన్ బెంచ్ మొత్తం విషయాన్ని సమీక్షించిన తర్వాత తగిన మార్గదర్శకాలు ఇచ్చే అవకాశం ఉంది. ఈ కేసు, గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలపట్ల పారదర్శకత, న్యాయం, విద్యార్థుల హక్కుల రక్షణ అంశాలను ప్రభుత్వ, విద్యార్ధి వర్గాలలో చర్చకు తెచ్చింది.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

కాంగ్రెస్‌లో రేవంత్ జోష్‌

కాంగ్రెస్‌లో రేవంత్ జోష్‌ జూబ్లీహిల్స్ పీఠంపై హ‌స్తం పార్టీ జెండా ఉప ఎన్నిక గెలుపుతో...

హీరో నాగార్జునపై కామెంట్స్ చేస్తూ మంత్రి సురేఖ ట్వీట్…

హీరో నాగార్జునపై కామెంట్స్ చేస్తూ మంత్రి సురేఖ ట్వీట్... https://twitter.com/iamkondasurekha/status/1988313863826379169 కాకతీయ, వరంగల్ సిటీ...

జూబ్లీహిల్స్ హ‌స్త‌గ‌తం

జూబ్లీహిల్స్ హ‌స్త‌గ‌తం ఎగ్జిట్ పోల్స్ వెల్ల‌డించిన స‌ర్వే సంస్థ‌లు అన్నింట్లోనూ అధికార పార్టీకి స్పష్టమైన...

మార్కెట్ లైసెన్స్ జారీ ఆలస్యంపై కలెక్టర్ సీరియస్

మార్కెట్ లైసెన్స్ జారీ ఆలస్యంపై కలెక్టర్ సీరియస్ మార్కెట్ అధికారులు, రైస్ మిల్లర్లతో...

కాంగ్రెస్ పార్టీ దొంగ ఓట్లు వేయాల‌ని చూస్తోంది

https://twitter.com/TeluguScribe/status/1987795147560722497 కాంగ్రెస్ పార్టీ దొంగ ఓట్లు వేయాల‌ని చూస్తోంది ఫేక్ స్లిప్పుల‌ను ఎన్నిక‌ల అధికారికి...

అద్దె చెల్లించలేదు.. ప్ర‌భుత్వ పాఠ‌శాల‌కు తాళం..!

అద్దె చెల్లించలేదు.. ప్ర‌భుత్వ పాఠ‌శాల‌కు తాళం..! https://twitter.com/TeluguScribe/status/1987768671163629993 కాక‌తీయ‌, వెబ్‌డెస్క్ : అద్దె చెల్లించకపోవడంతో...

చలి పంజా

చలి పంజా రాష్ట్ర వ్యాప్తంగా పడిపోయిన ఉష్ణోగ్ర‌త‌లు కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : తెలంగాణలో...

రేవంత్ రెడ్డి, బండి సంజయ్ బూత్ బ్రదర్స్

రేవంత్ రెడ్డి, బండి సంజయ్ బూత్ బ్రదర్స్ కాంగ్రెస్, బీజేపీది ఫెవికాల్ బంధం ముఖ్యమంత్రి...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...

రేవంత్ కు కొత్త సవాల్!

* సర్కార్ కు పరీక్షగా సీఎస్ ఎంపిక? * ఈ నెలాఖరున రామకృష్ణారావు...

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం కాక‌తీయ‌, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారంలో...

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన ప్రతిపాదించిన ప్రాజెక్టుపై...

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా న్యూ డిల్లీ జూలై...

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు మొన్న యూనివర్సిటీల్లో ఆందోళనలు నిషేధిస్తూ మెమో నేడు...

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌ కాంగ్రెస్‌ దూత ఫోన్‌ ట్యాపింగ్‌..! గాంధీ...
spot_img

Popular Categories

spot_imgspot_img