epaper
Thursday, March 26, 2026
epaper

“పన్నులు వంద శాతం వసూలు చేయాలి”

“పన్నులు వంద శాతం వసూలు చేయాలి”

అదనపు కలెక్టర్ పి.చంద్రయ్య

కాకతీయ, రామకృష్ణాపూర్ : మున్సిపల్ పరిధిలో పన్నులను వంద శాతం వసూలు చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) పి.చంద్రయ్య అన్నారు. గురువారం స్థానిక క్యాతనపల్లి మున్సిపాలిటీ కార్యాలయాన్ని ఆయన సందర్శించారు. మున్సిపల్ అభివృద్ధి కొరకు పన్ను వసూలు ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలని,పెండింగ్ బకాయిలను త్వరితగతిన వసూలు చేసే విధంగా ప్రత్యేక చర్యలు చేపట్టాలని మున్సిపల్ కమిషనర్ మారుతి ప్రసాద్ ను ఆదేశించారు. పన్నుల వసూలు లక్ష్యాలను సకాలంలో పూర్తి చేసే విధంగా అధికారులు నిత్యం పర్యవేక్షించాలని తెలిపారు. కార్యాలయానికి వివిధ పనుల నిమిత్తం వచ్చిన ప్రజలతో మాట్లాడి వారి సమస్యలను అదనపు కలెక్టర్ చంద్రయ్య అడిగి తెలుసుకున్నారు. ప్రజలు అందించిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి త్వరగా పరిష్కరించే విధంగా అధికారులు సమన్వయంతో చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రభుత్వం చేపట్టిన ప్రజా పాలన ప్రగతి ప్రణాళికా కార్యక్రమాన్ని క్యాతన్ పల్లి మున్సిపాలిటీలో పకడ్బందీగా అమలు చేయాలని, పారిశుధ్య నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలి”

ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలి” జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ కాకతీయ, రామకృష్ణాపూర్ :...

రహదారి భద్రత నియమాలు పాటించాలి

రహదారి భద్రత నియమాలు పాటించాలి కాకతీయ, రామకృష్ణాపూర్ : ప్రతి ఒక్కరు రహదారి...

షెడ్యూల్డ్ తెగల అభివృద్ధికి చర్యలు

షెడ్యూల్డ్ తెగల అభివృద్ధికి చర్యలు జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ కాకతీయ,మంచిర్యాల : జిల్లాలో...

ప్రజా సంక్షేమమే ప్ర‌భుత్వ లక్ష్యం

ప్రజా సంక్షేమమే ప్ర‌భుత్వ లక్ష్యం పట్టణాభివృద్ధికి బ‌డ్జెట్‌లో భారీ కేటాయింపులు రూ.200 కోట్ల అంచనా...

ఆర్కేపీలో ఉగాది వేడుకలు ఘనంగా

ఆర్కేపీలో ఉగాది వేడుకలు ఘనంగా కాకతీయ, రామకృష్ణాపూర్ : పట్టణంలో ఉగాది పర్వదిన వేడుకలను...

మైనార్టీలకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం

మైనార్టీలకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం రంజాన్ తోఫాలు పంపిణీలో... మంత్రి అడ్లూరి ల‌క్ష్మ‌న్...

కాంగ్రెస్–బీజేపీ కౌన్సిలర్ల మధ్య బాహాబాహీ

కాంగ్రెస్–బీజేపీ కౌన్సిలర్ల మధ్య బాహాబాహీ ఆదిలాబాద్ మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో రసాభాస అజెండా పాస్...

“ప్రగతి ప్రణాళిక సమర్థవంతంగా నిర్వహించాలి”

“ప్రగతి ప్రణాళిక సమర్థవంతంగా నిర్వహించాలి” •మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్ కాకతీయ, రామకృష్ణాపూర్ :...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img