epaper
Saturday, November 15, 2025
epaper

మొంథా తుఫానుతో అతలాకుతులం

మొంథా తుఫానుతో అతలాకుతులం

మహబూబాబాద్ జిల్లాకు రెడ్ అలర్టు

విద్యాసంస్థలకు సెలవు.

పలు రైళ్లకు అంతరాయం , ఎక్కడికక్కడే నిలిచిపోయిన రైళ్లు.

కళ్లాలో కొనుగోలు కేంద్రాలలో తడిసిపోయిన ధాన్యం

పడిపోయిన పంట పొలాలు.

ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్న జిల్లా కలెక్టర్ ,ఇతర అధికారులు

కాకతీయ, మహబూబాద్ ప్రతినిధి : మహబూబాబాద్ జిల్లాలో తుఫాన్ కారణంగా బుధవారం జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ రెడ్ అలర్టు ప్రకటించారు. జిల్లాలో ఉదయం 8 గంటల నుండి ఎడతెరిపిలేని వర్షంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఎడతెరిపిలేని వర్షంతో జిల్లా డీఈవో విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. వర్షంతో కోతకు వచ్చిన పంట పొలాలు నేలవాలగా , నూర్పిడి చేసిన వరి మొక్కజొన్న ధాన్యం కల్లాలలో, కొనుగోలు కేంద్రాలలోతడిసి ముద్దయింది. దీనితో ఆరుగాలం కష్టపడిన రైతు లకు కన్నీరే మిగిలిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలోని మహబూబాబాద్ డోర్నకల్, గుండ్రాతి మడుగు రైల్వేస్టేషన్లో రైలు పట్టాలపై నీరు నిలవడంతో డోర్నకల్ స్టేషన్ గోల్కొండ, మహబూబాబాద్ కోణార్క్ ,కృష్ణ ఇతర రైళ్ళను పలు స్టేషన్లను నిలిపివేసినట్లు రైల్వే అధికారులు, ప్రయాణికులు తెలిపారు. దీనితో ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు ఏర్పడినట్లు తెలిపారు. తుఫాన్ తో జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లాలోని అధికారులను అప్రమత్తం చేస్తూ, ఎప్పటికప్పుడు సమాచారంను చేరవేస్తూ జాగ్రత్తలు పాటించాలని ప్రాణ నష్టం జరగకుండా చూడాలని, లోతట్టు గ్రామ ప్రజలు జాగ్రత్తగా ఉండాలని , అవసరమైతే తప్ప ఇంటి నుండి బయటకు రావద్దని, ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించాలని మండల అధికారులను ఆదేశించారు.

రైతులకు ముందస్తు జాగ్రత్తగా వారి ధాన్యాన్ని ధాన్యం కొనుగోలు కేంద్రాలలో తడవకుండా జాగ్రత్తలు పాటించాలని వ్యవసాయ అధికారులకు తగు సలహాలు సూచనలు తెలిపారు. అత్యవసర పరిస్థితులలో కలెక్టరేట్ లో ఏర్పాటుచేసిన కంట్రోల్ రూమ్ నెంబర్ 7995074803 ను సంప్రదించాలని తెలిపారు. తుఫాన్ తో విష జ్వరాలు ప్రబలకుండా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో సబ్ సెంటర్లో ముందస్తు చర్యలు తీసుకోవాలని వైద్యాధికారులను ఆదేశించినట్లు తెలిపారు. మండల అధికారులు సిబ్బంది కచ్చితంగా వారి కార్యాలయంలోనే ప్రజలకు అందుబాటులో ఉండాలని ఎప్పటికప్పుడు జిల్లా నుంచి ఆదేశాలను పాటిస్తూ తమకు సమాచారం అందించాలని కోరారు.

    

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

రామప్ప ఆల‌యానికి నెదర్లాండ్ దంపతులు

రామప్ప ఆల‌యానికి నెదర్లాండ్ దంపతులు కాకతీయ, ములుగు ప్రతినిధి: యునెస్కో వరల్డ్ హెరిటేజ్...

రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి

రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి కాకతీయ, దుగ్గొండి: రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి...

ఘనంగా స్వయం పరిపాలన దినోత్సవం

ఘనంగా స్వయం పరిపాలన దినోత్సవం కాకతీయ,నర్సింహులపేట: మండలంలోని ఎంపీయుపిఎస్ పడమటిగూడెం,మండల కేంద్రంలోని జిల్లాపరిషత్...

అయ్యప్ప స్వామి కుటీరం గృహప్రవేశం

అయ్యప్ప స్వామి కుటీరం గృహప్రవేశం కాకతీయ,నర్సింహులపేట: మండల కేంద్రంలోని శ్రీవెంకటేశ్వర స్వామి ఆలయం...

చెట్లను తొలగించిన వారిని అరెస్టు చేయాలి…

చెట్లను తొలగించిన వారిని అరెస్టు చేయాలి... కాకతీయ, రాయపర్తి /వర్ధన్నపేట : వర్ధన్నపేట...

డిజిటల్ బోధనతో అవగాహన పెంపొందుతుంది

డిజిటల్ బోధనతో అవగాహన పెంపొందుతుంది కాకతీయ, నెల్లికుదురు : డిజిటల్ బోధనతో విద్యార్థుల్లో...

మండలంలో ఘనంగా స్వపరిపాలన దినోత్సవం

మండలంలో ఘనంగా స్వపరిపాలన దినోత్సవం కాకతీయ, పెద్దవంగర : మండల కేంద్రంలోని పలు...

భద్రకాళి చేరువుపై రోప్ వే, గ్లాస్ బ్రిడ్జ్

భద్రకాళి చేరువుపై రోప్ వే, గ్లాస్ బ్రిడ్జ్ ప్రజెంటేషన్ లను సమీక్షించిన కూడా...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...

రేవంత్ కు కొత్త సవాల్!

* సర్కార్ కు పరీక్షగా సీఎస్ ఎంపిక? * ఈ నెలాఖరున రామకృష్ణారావు...

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం కాక‌తీయ‌, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారంలో...

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన ప్రతిపాదించిన ప్రాజెక్టుపై...

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా న్యూ డిల్లీ జూలై...

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు మొన్న యూనివర్సిటీల్లో ఆందోళనలు నిషేధిస్తూ మెమో నేడు...

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌ కాంగ్రెస్‌ దూత ఫోన్‌ ట్యాపింగ్‌..! గాంధీ...
spot_img

Popular Categories

spot_imgspot_img