epaper
Thursday, January 15, 2026
epaper

ములుగు జిల్లాలో ఏడుగురు మావోయిస్టుల లొంగుబాటు..!!

కాకతీయ, ములుగు : ములుగు జిల్లా ఎస్పీ శబరిష్ ఆధ్వర్యంలో, సీఆర్‌పీఎఫ్ 39వ బటాలియన్, జిల్లా పోలీసు బలగాల సమన్వయంతో చేపట్టిన “పోరాటం కంటే శాంతి బాగుంది – ముసలితనం తీరే రండి” ప్రత్యేక ప్రచార కార్యక్రమం ఫలితంగా మరోసారి మావోయిస్టులు ఏడుగురు మావోయిస్టులు పోలీసుల సమక్షంలో లొంగిపోయి జనజీవన స్రవంతిలోకి అడుగుపెట్టారు.

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ శబరిష్ మాట్లాడుతూ.. ములుగు జిల్లా పోలీసుల ముందు మొత్తం 7మంది సీనియర్ మావోయిస్టు కేడర్లు లొంగిపోయారు. వారిలో 1 ఏరియా కమిటీ మెంబర్ (ఏ సీఎం), 3 పార్టీ మెంబర్లు,1 ఆర్పిసి అధ్యక్షుడు,1 సిఎన్ఎం సభ్యుడు,1 మిలీషియా సభ్యుడు ఉన్నట్టు తెలిపారు. లొంగిపోయిన పేర్లు థాటి ఉంగి @ రాజే, కొడ్మే సుక్కు, సోడి భీమ @ దీపా, కుంజం వరలక్ష్మి, పద్దం జోగ, కొర్సా పాయికి, సోడి ఆదమ ఉన్నట్టు తెలిపారు.

అరణ్య ప్రాంతాల్లో కొనసాగుతున్న ఆపరేషన్లు, పలు సార్లు నిర్వహించిన కూంబింగ్ , పోలీసుల “పోరాటం కంటే శాంతి బాగుంది – ముసలితనం తీరే రండి” కార్యక్రమంలో పురోగతితో ప్రభుత్వ పునరావాస పథకాలకు ఆకర్షితులై మావోయిస్టులు లొంగిపోయినట్టు తెలిపారు. 2025 సంవత్సరంలో ఇప్పటి వరకు 80 మంది మావోయిస్టులు లొంగుబాటు జరిగినట్టు, 11 ఏసీఎంలు, 25 డివిసీఎంలు, 29 ఆర్పీసీలు, 7 సిఎన్ఎమ్ సభ్యులు లొంగిపోయారని ఎస్పీ తెలిపారు.

లొంగుబాటు చేసిన ఈ 7మంది మావోయిస్టులకు ఒక్కొక్కరికి రూ. 25,000 ప్రోత్సాహక తో పాటు, ప్రభుత్వ పునరావాస పథకాల ప్రకారం గరిష్టంగా రూ. 7 లక్షల ఆర్థిక సాయం అందిస్తున్నట్లు ,వారి కుటుంబాల పునరావాసానికి ప్రత్యేక చర్యలు తీసుకోనున్నట్టు ఎస్పీ తెలిపారు. ప్రాణాల విలువను గుర్తించిన మావోయిస్టులు ఇప్పుడు శాంతియుత జీవనానికి అడుగుపెడుతున్నారని, ప్రభుత్వం, పోలీసులు ఎల్లప్పుడూ వారితో ఉన్నారని, అడవిలో తుపాకీ పట్టుకోవడం కన్నా సమాజంలో శాంతి జీవితం మేలని వారికి అర్థమైందని, మిగతా మావోయిస్టులు కూడా సమాజంలో కలిసిపోవాలి అని ఎస్పీ పిలుపునిచ్చారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

పల్లె పండుగలో పశువుల పరేడ్‌

పల్లె పండుగలో పశువుల పరేడ్‌ నర్సంపేట సంక్రాంతి సంబరాల్లో జీవ జాతులు గేదెలు,...

గట్టమ్మ ఆల‌యంలో గుడి మెలిగే పండుగ‌

గట్టమ్మ ఆల‌యంలో గుడి మెలిగే పండుగ‌ ఆదివాసీ నాయకపోడు సంప్రదాయాలతో శుద్ధి పండగ...

ఐనవోలు ఆలయం భక్తుల విశ్వాసానికి ప్రతీక

ఐనవోలు ఆలయం భక్తుల విశ్వాసానికి ప్రతీక భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించాలి అధికారులు...

ముగ్గుల పోటీ విజేతలకు బహుమతుల ప్రధానం

ముగ్గుల పోటీ విజేతలకు బహుమతుల ప్రధానం కాకతీయ, దుగ్గొండి: సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని...

యువకులు క్రీడలపై మక్కువ చూపాలి

యువకులు క్రీడలపై మక్కువ చూపాలి ---- ఎస్సై కరుణాకర్ కాకతీయ, ఇనుగుర్తి: యువకులు చెడు...

మున్సిపాలిటీ ఎన్నికల్లో విజయమే లక్ష్యం

మున్సిపాలిటీ ఎన్నికల్లో విజయమే లక్ష్యం డోర్నకల్ అభివృద్ధి బిఆర్ఎస్ హయాంలోనే కాంగ్రెస్ హామీలపై మాజీ...

కాంగ్రెస్ లోకి మాజీ జెడ్పిటిసి పద్మ మేఘ నాయక్

కాంగ్రెస్ లోకి మాజీ జెడ్పిటిసి పద్మ మేఘ నాయక్ - ఎమ్మెల్యే దొంతి...

18 న మేడారానికి సీఎం రేవంత్ రెడ్డి

18 న మేడారానికి సీఎం రేవంత్ రెడ్డి 19న సమ్మక్క–సారలమ్మ గద్దెల పునరుద్ధరణకు...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...

రేవంత్ కు కొత్త సవాల్!

* సర్కార్ కు పరీక్షగా సీఎస్ ఎంపిక? * ఈ నెలాఖరున రామకృష్ణారావు...

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం కాక‌తీయ‌, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారంలో...

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన ప్రతిపాదించిన ప్రాజెక్టుపై...

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా న్యూ డిల్లీ జూలై...

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు మొన్న యూనివర్సిటీల్లో ఆందోళనలు నిషేధిస్తూ మెమో నేడు...

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌ కాంగ్రెస్‌ దూత ఫోన్‌ ట్యాపింగ్‌..! గాంధీ...
spot_img

Popular Categories

spot_imgspot_img