epaper
Wednesday, January 21, 2026
epaper

కార్పొరేషన్‌లో ఎస్సీలకు రాజ్యాధికారం కావాలి

కార్పొరేషన్‌లో ఎస్సీలకు రాజ్యాధికారం కావాలి
మేయర్, వైస్‌మేయర్ పదవులు దళితులకు కేటాయించాలి
జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు అమలు చేయాలి

కాకతీయ, కొత్తగూడెం రూరల్ : రాబోయే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఎస్సీలకు రాజ్యాధికారం కల్పించాలని, ఆ దిశగా ప్రభుత్వం స్పష్టమైన చర్యలు తీసుకోవాలని మాదిగ హక్కుల పరిరక్షణ సమితి (ఎంహెచ్‌పీఎస్) రాష్ట్ర ఉపాధ్యక్షులు మాతంగి సంతోష్ మాదిగ డిమాండ్ చేశారు. రాష్ట్రంలో దళితుల జనాభా సుమారు 20 శాతం ఉన్న నేపథ్యంలో, మేయర్, వైస్‌మేయర్ వంటి కీలక పదవులు ఎస్సీలకు దక్కేలా ప్రభుత్వం విధానపరమైన నిర్ణయాలు తీసుకోవాలని అన్నారు. దళితుల సంక్షేమమే లక్ష్యమని ప్రకటిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం, జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు అమలు చేయాలని మాతంగి సంతోష్ మాదిగ కోరారు. కార్పొరేషన్ పాలనలో దళితులకు సముచిత భాగస్వామ్యం కల్పించినప్పుడే సామాజిక న్యాయం సాధ్యమవుతుందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంహెచ్‌పీఎస్ యువసేన జిల్లా నాయకులు నల్లాల ఆనంద్ మాదిగ, కొత్తగూడెం నియోజకవర్గ అధ్యక్షులు నల్లాల కృష్ణ మాదిగ, నాయకులు బొల్లం యోగి, యుగంధర్, రాహుల్ తదితరులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

50 కుటుంబాలకు ఉచిత గ్యాస్‌ సిలిండర్లు

50 కుటుంబాలకు ఉచిత గ్యాస్‌ సిలిండర్లు కాకతీయ, జూలూరుపాడు: ప్రధాన మంత్రి ఉజ్వల...

మంచుకొండ క్లస్టర్‌లో సీఎం కప్ క్రీడల సందడి

మంచుకొండ క్లస్టర్‌లో సీఎం కప్ క్రీడల సందడి క్రీడలతో ఆరోగ్యం – చదువుతో...

పాఠశాలకు స్వచ్ఛ–హరిత విద్యాలయ ప్రథమ అవార్డు

పాఠశాలకు స్వచ్ఛ–హరిత విద్యాలయ ప్రథమ అవార్డు కాకతీయ, కొత్తగూడెం రూరల్ : 2025–26...

టీఎస్ మెసా ఖమ్మం జిల్లా క్యాలెండర్ ఆవిష్కరణ

టీఎస్ మెసా ఖమ్మం జిల్లా క్యాలెండర్ ఆవిష్కరణ కాకతీయ, ఖమ్మం : తెలంగాణ...

అనారోగ్యంతో స‌ర్పంచ్‌ తులసిరామ్ కన్నుమూత

అనారోగ్యంతో స‌ర్పంచ్‌ తులసిరామ్ కన్నుమూత నివాళులర్పించిన మాజీ ఎమ్మెల్యే రాములు నాయక్ కాకతీయ, కారేపల్లి...

పీడీఎస్‌యూ మహాసభలను జయప్రదం చేయాలి

పీడీఎస్‌యూ మహాసభలను జయప్రదం చేయాలి పీడీఎస్‌యూ ఖమ్మం జిల్లా ఉపాధ్యక్షుడు వినయ్ కాకతీయ, ఖమ్మం...

4 కార్మిక చట్టాలకు వ్యతిరేకంగా 12న దేశవ్యాప్త సమ్మె

4 కార్మిక చట్టాలకు వ్యతిరేకంగా 12న దేశవ్యాప్త సమ్మె కాకతీయ, ఖమ్మం :...

లక్ష విలువైన నల్లబెల్లం పట్టివేత

లక్ష విలువైన నల్లబెల్లం పట్టివేత ఒకరు అరెస్ట్… మరో వ్యక్తి పరారీ ద్విచక్రవాహనం, సెల్‌ఫోన్...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...

రేవంత్ కు కొత్త సవాల్!

* సర్కార్ కు పరీక్షగా సీఎస్ ఎంపిక? * ఈ నెలాఖరున రామకృష్ణారావు...

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం కాక‌తీయ‌, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారంలో...

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన ప్రతిపాదించిన ప్రాజెక్టుపై...

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా న్యూ డిల్లీ జూలై...

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు మొన్న యూనివర్సిటీల్లో ఆందోళనలు నిషేధిస్తూ మెమో నేడు...

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌ కాంగ్రెస్‌ దూత ఫోన్‌ ట్యాపింగ్‌..! గాంధీ...
spot_img

Popular Categories

spot_imgspot_img