epaper
Saturday, November 15, 2025
epaper

ప‌డ‌కేసిన పారిశుద్ద్యం..!!

కాక‌తీయ‌, ములుగు: వ‌ర్షకాలంలో అప్ర‌మత్తంగా వ్య‌వ‌హ‌రిస్తూ ప‌ల్లెల‌లో పారిశుద్ద్యం పై ప్ర‌త్యేక దృష్టి సారించి ప‌ల్లెల‌లోని ప్ర‌జ‌లు సీజ‌న‌ల్ వ్యాదుల భారీన ప‌డ‌కుండా చ‌ర్య‌లు తీసుకోవాల‌సిన గ్రామ పంచాయ‌తీ అధికారులు నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. గ్రామ పంచాయ‌తీ అధికారులు నిర్లక్ష్యం కార‌ణంగా ప్ర‌జ‌లు వ్యాదుల‌ భారీన ప‌డి ఆసుపత్రుల‌కు ప‌రుగులు పెడుతున్న ప‌రిస్థితి రోజురోజుకు పెరుగుతుంది. గ్రామాన్ని పారిశుద్యం బాట‌లో న‌డిపించ‌వ‌ల‌సిన అధికారులు త‌మ కంటి ముందే కుప్ప‌లు, తెప్ప‌లుగా చెత్త పెరుకుపోతున్న ప‌ట్టి ప‌ట్ట‌న‌ట్లు వ్య‌వ‌హ‌రిస్తున్నారు.

ములుగు జిల్లా ఏటూరునాగారం మండ‌లం మేజ‌ర్ గ్రామ పంచాయ‌తీ పరిధిలోని గ్రామాల‌లో గ్రామ పంచాయ‌తీ అధికారులు నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌హ‌రిస్తున్న ప‌రిస్థితి క‌నిపిస్తుంది. అదికారులు పారిశుద్ద్యం పై దృష్టి సారించ‌క‌పోవ‌డంతో ఏక్క‌డి చెత్త అక్క‌డ కుప్ప‌లుగా పెరుగుతున్నాయి. గ్రామంలోని డ్రైనైజీ కాలువ‌లలో మురుగు నీరు నిలిచి పోయి దుర్ఘందం వెద‌జ‌ల్లుతుంది. గ్రామ పంచాయ‌తీ అధికారులు నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు అన‌డానికి నిద‌ర్శ‌నంగా మండ‌లంలోని ఒక పంచాయ‌తీ కార్య‌ద‌ర్శి అధికారి ఇంటి ముందు, అ గ‌ల్లీ లో పెరుకుపోయిన చెత్త సాక్ష్యంగా కనిపిస్తుంది. రోజు అదే దారిలో వెళ్లె అ పంచాయ‌తీ శాఖ అధికారి పారిశుద్ద్యం పై దృష్టి సారించ‌క‌పోవ‌డం మ‌రీ గమ‌నార్హం..

గ్రామాల‌లో ఫాగింగ్ క‌రువు..ప్రభ‌లుతున్న సీజ‌న‌ల్ వ్యాధులు..

మండ‌లంలో పార‌శుద్ద్యం ప‌డ‌కేయడంతో ప్ర‌జ‌లు వ్యాదుల భారీన ప‌డుతున్నారు. ఏజెన్సీ గ్రామాల‌లో గ‌డిచిన 15 రోజుల వ్య‌వ‌దిలోనే విష జ్వరాల భారీన ప‌డిన వారి సంఖ్య వీప‌రితంగా పెరిగిన‌ట్టు స‌మాచారం. ఇదీలా ఉండ‌గా గ్రామంలో దోమ‌ల నియంత్ర‌ణ‌, మురుగు కాలువ‌ల‌ దుర్ఘంద నియంత్ర‌ణ‌ వంటి అంశాల పై ప్ర‌త్యేక దృష్టి సారించి ఫాగింగ్‌, బ్లీచింగ్ వంటివి చేయాలిసిన గ్రామ పంచాయ‌తీ అధికారులు అ వైపు దృష్ట సారించ‌డం లేదు ఫ‌లితంగా మండ‌లంలోని గ్రామాల‌లో దోమ‌లు స్వైర విహ‌రం చేస్తూ ఇళ్లలో తాండ‌వం చేస్తుండ‌డంతో ప్ర‌జ‌లు ఇళ్ల‌లో కూడా నిల‌బ‌డ‌లేని ప‌రిస్థితి నెల‌కొంటుంది.

ప‌ర్య‌ట‌న స‌మ‌యంలోనే పారిశుద్ద్యం..
గ్రామ పంచాయ‌తీ అధికారులు త‌మ పార‌శుద్ద్య ప్ర‌ద‌ర్శ‌న ఉన్న‌త అధికారుల‌, మంత్రుల ప‌ర్య‌ట‌నల స‌మ‌యంలో క‌న‌బరుస్తున్నట్లు తెలుస్తుంది. రాజ‌కీయ నాయ‌కుల‌, ప‌లు శాఖ ఉన్న‌తాదికారుల ప‌ర్య‌ట‌న సంద‌ర్బంలోనే గ్రామ పంచాయ‌తీ అధికారులు పారిశుద్ద్యం పై ఒక్క రోజు పారిశుద్ద్యం అన్న‌ తీరున అఘామేఘాల మీద ప‌నులు కానిచ్చేస్తున్నారు. ప‌ర్య‌ట‌నల అనంత‌రం మ‌ళ్లీ పారిశుద్ద్యం ప‌డే కేసి ష‌రా మామూలుగానే కొన‌సాగుతుంది. మ‌రీ ఇప్ప‌టికైన గ్రామ పంచాయ‌తీ అధికారులు ప‌ల్లెల‌లో పారిశుద్ద్యం పై దృష్టి సారించి ప్ర‌జ‌లు వ్యాదుల భారీన ప‌డ‌కుండా కాపాడ‌తారో లేదో వేచి చూడాలి..

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

కాంగ్రెస్‌లో రేవంత్ జోష్‌

కాంగ్రెస్‌లో రేవంత్ జోష్‌ జూబ్లీహిల్స్ పీఠంపై హ‌స్తం పార్టీ జెండా ఉప ఎన్నిక గెలుపుతో...

రామప్ప ఆల‌యానికి నెదర్లాండ్ దంపతులు

రామప్ప ఆల‌యానికి నెదర్లాండ్ దంపతులు కాకతీయ, ములుగు ప్రతినిధి: యునెస్కో వరల్డ్ హెరిటేజ్...

రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి

రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి కాకతీయ, దుగ్గొండి: రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి...

ఘనంగా స్వయం పరిపాలన దినోత్సవం

ఘనంగా స్వయం పరిపాలన దినోత్సవం కాకతీయ,నర్సింహులపేట: మండలంలోని ఎంపీయుపిఎస్ పడమటిగూడెం,మండల కేంద్రంలోని జిల్లాపరిషత్...

అయ్యప్ప స్వామి కుటీరం గృహప్రవేశం

అయ్యప్ప స్వామి కుటీరం గృహప్రవేశం కాకతీయ,నర్సింహులపేట: మండల కేంద్రంలోని శ్రీవెంకటేశ్వర స్వామి ఆలయం...

చెట్లను తొలగించిన వారిని అరెస్టు చేయాలి…

చెట్లను తొలగించిన వారిని అరెస్టు చేయాలి... కాకతీయ, రాయపర్తి /వర్ధన్నపేట : వర్ధన్నపేట...

డిజిటల్ బోధనతో అవగాహన పెంపొందుతుంది

డిజిటల్ బోధనతో అవగాహన పెంపొందుతుంది కాకతీయ, నెల్లికుదురు : డిజిటల్ బోధనతో విద్యార్థుల్లో...

మండలంలో ఘనంగా స్వపరిపాలన దినోత్సవం

మండలంలో ఘనంగా స్వపరిపాలన దినోత్సవం కాకతీయ, పెద్దవంగర : మండల కేంద్రంలోని పలు...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...

రేవంత్ కు కొత్త సవాల్!

* సర్కార్ కు పరీక్షగా సీఎస్ ఎంపిక? * ఈ నెలాఖరున రామకృష్ణారావు...

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం కాక‌తీయ‌, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారంలో...

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన ప్రతిపాదించిన ప్రాజెక్టుపై...

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా న్యూ డిల్లీ జూలై...

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు మొన్న యూనివర్సిటీల్లో ఆందోళనలు నిషేధిస్తూ మెమో నేడు...

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌ కాంగ్రెస్‌ దూత ఫోన్‌ ట్యాపింగ్‌..! గాంధీ...
spot_img

Popular Categories

spot_imgspot_img