epaper
Sunday, March 1, 2026
epaper

జోరుగా కల్తీ,నిలువ ఉంచిన ఆహార పదార్థాల విక్రయాలు

కాకతీయ, లక్షెట్టిపేట : పట్టణంలోని పలు స్వీట్ హౌస్ లు,బేకరీలు,చైనీస్ ఫుడ్ సెంటర్లు,హోటళ్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. వ్యాపారులు నాణ్యతా ప్రమాణాలను పాటించడం లేదని ఆరోపణలు వెల్లువె త్తుతున్నాయి.ప్రజల ప్రాణాలకు ముప్పు ఉన్న,అలాంటి వాటి వైపు అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నట్లు ఉంది.కలుషిత ఆహారం ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తోంది,కాలం చెల్లిన తినుబండారాలు,స్వీట్లు,బేకరీ పదార్థాలు తిని చాలామంది అనారోగ్యాన్ని కొని తెచ్చుకుంటున్నారు. ఇకనైనా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.పాడైన ఆహార పదార్థాలు తినడం వల్ల, విరేచనాలు,వాంతులు, గ్యాస్టిక్,ఉదర సంబంధ వ్యాధుల బారిన పడుతున్నారు.సాయంత్రం 5 దాటిందంటే బేకరీలు,హెటళ్ల తిండి కోసం జనం క్యూ కడు తున్నారు.బయటి పదార్దాలు కొనే ముందు ఎక్కువ కాలం చెల్లిన తేదీ వివరాలు చూసుకోకుండా పోవడం ఎక్కువ నష్టం కలిగిస్తోంది.

నాసిరకం వంట నూనెలు పలు హెూటళ్లు,స్వీట్స్ స్టాల్స్, పాస్ట్ ఫుడ్ సెంటర్లు,ఇతర తినుబండారాల షాపుల్లో యదేచ్చగా నాసిరకం నూనెలను వినియోగించడమే కాక వాడిన నూనెలను పలుమార్లు మరిగించి నిబంధనలను పక్కన పెడుతున్నారు.ఒకసారి వాడిన వంట నూనెను మూడుసార్లకంటే ఎక్కువగా వాడకూ డదు.ఎక్కువ సార్లు నూనెను మరిగిస్తే అందులోని భౌతిక,రసాయన లక్షణాల్లో మార్పు వస్తుంది.నూనె నాణ్యతలో టిపిసి శాతం లోపిస్తే అనేక అనర్దాలు కలుగుతాయని వైద్యులు సూచిస్తున్నారు.టిపిసి 20 శాతం మించితే బిపి పెరిగి గుండె,కాలేయం వ్యాధులు ఉత్పన్నం అవుతాయని చెబుతు న్నారు.రంగులు, రసాయనాలు ఆరోగ్యానికి హాని కలిగించే టేస్టింగ్ సాల్ట్,వంటి ప్రమాదకరమైన రసా యనాలను అందరూ తినే ఆహార పదార్థాల్లో వాడుతున్నా వినియోగ దారులు అవేమీ పట్టించుకోవడం లేదు.

నిల్వ ఉంచిన పదార్థాల విక్రయాలు పట్టణంలోని పలు హోటళ్లు,ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలో కనిపిస్తున్నాయి.అనుమతి లేకుండానే నిర్వహిస్తున్న దుకాణాలు లెక్కకు మించి ఉన్నాయి.తోపుడు బండ్లకైతే లెక్కే లేదు. ఆహార పదార్థాలు ముఖ్యంగా మాంసాహార పదార్థాలు ఆకర్షణీయంగా కనిపించడానికి రకర కాల రంగులు వినియోగిస్తున్నారు. ఆహార భద్రతా అధికారులు సమూనాలు సేకరిస్తున్న ప్రతిచోటా ఇవి హానికరమే అంటూ ల్యాబ్ రిపోర్టులు చెప్తున్నా యథేచ్చగా వినియోగిస్తున్నారు.హో టళ్లు, రెస్టారెంట్లలో నిల్వ ఉంచిన ఆహార పదార్థాల ను సైతం మాంసాహార ప్రియులకు అంటగడుతున్నారు.బేకరీల్లో తయారు చేసే పదార్థాలు ఎన్ని రోజులు నిల్వ ఉంటాయో చెప్పలేని పరిస్థితి.ప్యాకేజ్ వస్తువులు ఎప్పుడు తయారు చేశారు. వాటి కాలం ఎప్పుడు తీరుతుందనే వివరాలు కూడా చాలా వరకు ఉండటం లేదు. ప్యాకేజీ యాక్ట్ ప్రకారం విక్రయించే ఆహార పదార్థాలన్నింటిపై తగిన వివరాలు ఉండాల్సిందేనని అధికారులు స్పష్టంచేస్తున్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

వేములవాడ ఏఎస్పీకి ఆకస్మిక బదిలీ..!

వేములవాడ ఏఎస్పీకి ఆకస్మిక బదిలీ..! రెండు నెలల్లోనే రుత్విక్ సాయి ట్రాన్స్‌ఫర్ డీఎస్పీగా శ్రీనివాసులు...

సర్కారు భూముల కబ్జాలపై కఠిన చర్యలు

సర్కారు భూముల కబ్జాలపై కఠిన చర్యలు ఆక్రమణలు తొలగించి పేదలకు పంపిణీ ధర్మారంలో క్రీడా...

ఎమ్మెల్యే వ్యాఖ్యలపై రజక సంఘాల ఆగ్రహం

ఎమ్మెల్యే వ్యాఖ్యలపై రజక సంఘాల ఆగ్రహం కరీంనగర్‌లో వీర్లపల్లి శంకర్ దిష్టిబొమ్మ దహనం బాధిత...

లక్ష్మీనరసింహస్వామి కళ్యాణంలో కలెక్టర్ దంపతులు

లక్ష్మీనరసింహస్వామి కళ్యాణంలో కలెక్టర్ దంపతులు పట్టు వస్త్రాలు సమర్పణ కాక‌తీయ‌, జగిత్యాల : ధర్మపురి...

హుజూరాబాద్‌లో బీఆర్‌ఎస్ భూస్థాపితం ఖాయం

హుజూరాబాద్‌లో బీఆర్‌ఎస్ భూస్థాపితం ఖాయం కాంగ్రెస్ నియోజకవర్గ ఇంచార్జి ప్రణవ్ కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలు,...

బండి సంజయ్ ధర్మం తప్పుతున్నారు

బండి సంజయ్ ధర్మం తప్పుతున్నారు బీఆర్‌ఎస్ నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్ రెబల్స్ చేరిక,...

50వ డివిజన్‌ను ఆదర్శంగా తీర్చిదిద్దుతా

50వ డివిజన్‌ను ఆదర్శంగా తీర్చిదిద్దుతా కార్పొరేటర్ బోయినపల్లి ప్రవీణ్ రావు కాక‌తీయ‌, కరీంనగర్ :...

సైన్స్‌పై మ‌క్కువ పెంచుకోవాలి

సైన్స్‌పై మ‌క్కువ పెంచుకోవాలి ప్రశ్నించేత‌త్వం అల‌వ‌ర్చుకోవాలి రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కాకతీయ, రుద్రంగి:...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img