epaper
Friday, November 14, 2025
epaper

జోరుగా కల్తీ,నిలువ ఉంచిన ఆహార పదార్థాల విక్రయాలు

కాకతీయ, లక్షెట్టిపేట : పట్టణంలోని పలు స్వీట్ హౌస్ లు,బేకరీలు,చైనీస్ ఫుడ్ సెంటర్లు,హోటళ్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. వ్యాపారులు నాణ్యతా ప్రమాణాలను పాటించడం లేదని ఆరోపణలు వెల్లువె త్తుతున్నాయి.ప్రజల ప్రాణాలకు ముప్పు ఉన్న,అలాంటి వాటి వైపు అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నట్లు ఉంది.కలుషిత ఆహారం ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తోంది,కాలం చెల్లిన తినుబండారాలు,స్వీట్లు,బేకరీ పదార్థాలు తిని చాలామంది అనారోగ్యాన్ని కొని తెచ్చుకుంటున్నారు. ఇకనైనా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.పాడైన ఆహార పదార్థాలు తినడం వల్ల, విరేచనాలు,వాంతులు, గ్యాస్టిక్,ఉదర సంబంధ వ్యాధుల బారిన పడుతున్నారు.సాయంత్రం 5 దాటిందంటే బేకరీలు,హెటళ్ల తిండి కోసం జనం క్యూ కడు తున్నారు.బయటి పదార్దాలు కొనే ముందు ఎక్కువ కాలం చెల్లిన తేదీ వివరాలు చూసుకోకుండా పోవడం ఎక్కువ నష్టం కలిగిస్తోంది.

నాసిరకం వంట నూనెలు పలు హెూటళ్లు,స్వీట్స్ స్టాల్స్, పాస్ట్ ఫుడ్ సెంటర్లు,ఇతర తినుబండారాల షాపుల్లో యదేచ్చగా నాసిరకం నూనెలను వినియోగించడమే కాక వాడిన నూనెలను పలుమార్లు మరిగించి నిబంధనలను పక్కన పెడుతున్నారు.ఒకసారి వాడిన వంట నూనెను మూడుసార్లకంటే ఎక్కువగా వాడకూ డదు.ఎక్కువ సార్లు నూనెను మరిగిస్తే అందులోని భౌతిక,రసాయన లక్షణాల్లో మార్పు వస్తుంది.నూనె నాణ్యతలో టిపిసి శాతం లోపిస్తే అనేక అనర్దాలు కలుగుతాయని వైద్యులు సూచిస్తున్నారు.టిపిసి 20 శాతం మించితే బిపి పెరిగి గుండె,కాలేయం వ్యాధులు ఉత్పన్నం అవుతాయని చెబుతు న్నారు.రంగులు, రసాయనాలు ఆరోగ్యానికి హాని కలిగించే టేస్టింగ్ సాల్ట్,వంటి ప్రమాదకరమైన రసా యనాలను అందరూ తినే ఆహార పదార్థాల్లో వాడుతున్నా వినియోగ దారులు అవేమీ పట్టించుకోవడం లేదు.

నిల్వ ఉంచిన పదార్థాల విక్రయాలు పట్టణంలోని పలు హోటళ్లు,ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలో కనిపిస్తున్నాయి.అనుమతి లేకుండానే నిర్వహిస్తున్న దుకాణాలు లెక్కకు మించి ఉన్నాయి.తోపుడు బండ్లకైతే లెక్కే లేదు. ఆహార పదార్థాలు ముఖ్యంగా మాంసాహార పదార్థాలు ఆకర్షణీయంగా కనిపించడానికి రకర కాల రంగులు వినియోగిస్తున్నారు. ఆహార భద్రతా అధికారులు సమూనాలు సేకరిస్తున్న ప్రతిచోటా ఇవి హానికరమే అంటూ ల్యాబ్ రిపోర్టులు చెప్తున్నా యథేచ్చగా వినియోగిస్తున్నారు.హో టళ్లు, రెస్టారెంట్లలో నిల్వ ఉంచిన ఆహార పదార్థాల ను సైతం మాంసాహార ప్రియులకు అంటగడుతున్నారు.బేకరీల్లో తయారు చేసే పదార్థాలు ఎన్ని రోజులు నిల్వ ఉంటాయో చెప్పలేని పరిస్థితి.ప్యాకేజ్ వస్తువులు ఎప్పుడు తయారు చేశారు. వాటి కాలం ఎప్పుడు తీరుతుందనే వివరాలు కూడా చాలా వరకు ఉండటం లేదు. ప్యాకేజీ యాక్ట్ ప్రకారం విక్రయించే ఆహార పదార్థాలన్నింటిపై తగిన వివరాలు ఉండాల్సిందేనని అధికారులు స్పష్టంచేస్తున్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ప్రమాదాల నివారణకై అధికారుల చర్యలు

ప్రమాదాల నివారణకై అధికారుల చర్యలు కాకతీయ, రామకృష్ణాపూర్ : ఇటీవల జరుగుతున్న రహదారి...

17 వ మహాసభ జయప్రదం చేయాలి

17 వ మహాసభ జయప్రదం చేయాలి కాకతీయ, రామకృష్ణాపూర్ : మందమర్రిలో ఈ...

నివాసిత కుటుంబాలకు పరిహారం చెల్లించాలి

నివాసిత కుటుంబాలకు పరిహారం చెల్లించాలి కాకతీయ, రామకృష్ణాపూర్ : ఓపెన్ కాస్ట్ ఫేజ్...

కాంగ్రెస్ విజయోత్సవ సంబరాలు

కాంగ్రెస్ విజయోత్సవ సంబరాలు కాకతీయ, రామకృష్ణాపూర్ : ఇటీవల జరిగిన జూబ్లీహిల్స్ ఉప...

జూబ్లిహిల్స్ గెలుపు కాంగ్రెస్ అభివృద్ధికి మలుపు..ప్రణవ్..

జూబ్లిహిల్స్ గెలుపు కాంగ్రెస్ అభివృద్ధికి మలుపు..ప్రణవ్.. జూబ్లిహిల్స్ లో కాంగ్రెస్ బంపర్ "వి"క్టరీ.. సోమాజిగూడ...

పొలం బాట పట్టిన మంత్రి తుమ్మల

పొలం బాట పట్టిన మంత్రి తుమ్మల రఘునాథపాలెం మండలంలో పొలాలు సందర్శించిన మంత్రి...

జమ్మికుంటలో అక్రమంగా నడుస్తున్న క్లినిక్ సీజ్‌

జమ్మికుంటలో అక్రమంగా నడుస్తున్న క్లినిక్ సీజ్‌ రిజిస్ట్రేషన్ లేకుండా క్లినిక్ నిర్వహణ డిప్యూటీ డీఎంహెచ్‌ఓ...

తిమ్మాపూర్ సర్కిల్ పోలీసు స్టేషన్లను తనిఖీ..

తిమ్మాపూర్ సర్కిల్ పోలీసు స్టేషన్లను తనిఖీ.. తనిఖీ చేసిన అడిషనల్ డీసీపీ వెంకటరమణ కాకతీయ,...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...

రేవంత్ కు కొత్త సవాల్!

* సర్కార్ కు పరీక్షగా సీఎస్ ఎంపిక? * ఈ నెలాఖరున రామకృష్ణారావు...

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం కాక‌తీయ‌, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారంలో...

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన ప్రతిపాదించిన ప్రాజెక్టుపై...

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా న్యూ డిల్లీ జూలై...

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు మొన్న యూనివర్సిటీల్లో ఆందోళనలు నిషేధిస్తూ మెమో నేడు...

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌ కాంగ్రెస్‌ దూత ఫోన్‌ ట్యాపింగ్‌..! గాంధీ...
spot_img

Popular Categories

spot_imgspot_img