epaper
Saturday, January 24, 2026
epaper

మానేరు ఒడ్డున కర్మకాండ నిలయం

మానేరు ఒడ్డున కర్మకాండ నిలయం
రూ.15 లక్షల సీఎస్‌ఆర్ నిధులతో భవన నిర్మాణం
భూమి పూజలో పాల్గొన్న బీజేపీ నేతలు, మాజీ మేయర్లు

కాకతీయ, కరీంనగర్ : కరీంనగర్ పట్టణంలోని మానేరు ఒడ్డున తీగల బ్రిడ్జి సమీపంలో, హనుమాన్ దేవాలయం పక్కన నూతన కర్మకాండ నిలయాన్ని నిర్మించేందుకు చర్యలు చేపట్టారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ చొరవతో రూ.15 లక్షల కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (సీఎస్‌ఆర్) నిధులతో ఈ భవనాన్ని నిర్మించనున్నారు. శనివారం కర్మకాండ నిలయ భవన పనులకు అర్చకుడు పేరుకల రాజయ్య భూమి పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నేతలు, మాజీ మేయర్లు డి. శంకర్, సునీల్ రావు, మాజీ డిప్యూటీ మేయర్ గుగ్గిలపు రమేష్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బంగారు రాజేంద్రప్రసాద్, సాయిని మల్లేశం తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ… పట్టణంలో సొంత ఇళ్లు లేని పేద కుటుంబాలు అంత్యక్రియల సమయంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని తెలిపారు. అద్దె ఇళ్ల వద్ద కర్మకాండలు నిర్వహించలేని పరిస్థితుల్లో పేదలు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. ఈ సమస్యను గుర్తించిన కేంద్ర మంత్రి బండి సంజయ్, పేదల కోసం అవసరమైన సదుపాయాలతో కర్మకాండలు నిర్వహించుకునేలా ప్రత్యేక భవనం నిర్మిస్తున్నారని తెలిపారు. ఈ నిలయం పేద, నిరుపేద కుటుంబాలకు ఉపశమనం కలిగించనుందని అన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఆర్టీసీ బస్సుల్లో ఫస్ట్ ఎయిడ్ కిట్స్

ఆర్టీసీ బస్సుల్లో ఫస్ట్ ఎయిడ్ కిట్స్ కాకతీయ, కరీంనగర్ : నేషనల్ రోడ్...

శాతవాహన వ‌ర్సిటీలో ఉద్యోగ మేళా

శాతవాహన వ‌ర్సిటీలో ఉద్యోగ మేళా కాకతీయ, కరీంనగర్ : శాతవాహన విశ్వవిద్యాలయంలో జాతీయ...

రామగుండం న్టీపీసీ పరిధిలో అక్రమ ఇసుక నిల్వలపై తనిఖీ

రామగుండం న్టీపీసీ పరిధిలో అక్రమ ఇసుక నిల్వలపై తనిఖీ కాకతీయ, రామగుండం: న్టీపీసీ...

రేషన్ డీలర్ల బియ్యం దందా

రేషన్ డీలర్ల బియ్యం దందా లబ్ధిదారుల నుంచే నేరుగా కొనుగోళ్లు గుట్టుచప్పుడు కాకుండా సీక్రెట్గా...

అక్రమ మద్యం విక్రయిస్తే కఠిన చర్యలు

అక్రమ మద్యం విక్రయిస్తే కఠిన చర్యలు హుస్నాబాద్ ఎక్సైజ్ సీఐ పవన్ హెచ్చ‌రిక‌ కోహెడలో...

యువ ప్రతిభకు టీజీఐసీ బలం

యువ ప్రతిభకు టీజీఐసీ బలం కలెక్టర్ పమేలా సత్పతి కాకతీయ, కరీంనగర్ : యువతలోని...

ప్రజాసేవే లక్ష్యంగా కాంగ్రెస్‌లోకి డాక్టర్ సూరంజన్

ప్రజాసేవే లక్ష్యంగా కాంగ్రెస్‌లోకి డాక్టర్ సూరంజన్ నిరుపేదల వైద్యుడిగా గుర్తింపు పొందిన ప్రముఖుడి...

అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి

అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి స్వచ్ఛ సర్వేక్షన్‌లో టాప్ ర్యాంక్ లక్ష్యం వివిధ స్కీముల...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...

రేవంత్ కు కొత్త సవాల్!

* సర్కార్ కు పరీక్షగా సీఎస్ ఎంపిక? * ఈ నెలాఖరున రామకృష్ణారావు...

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం కాక‌తీయ‌, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారంలో...

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన ప్రతిపాదించిన ప్రాజెక్టుపై...

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా న్యూ డిల్లీ జూలై...

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు మొన్న యూనివర్సిటీల్లో ఆందోళనలు నిషేధిస్తూ మెమో నేడు...
spot_img

Popular Categories

spot_imgspot_img