epaper
Tuesday, March 31, 2026
epaper

మత స్వేచ్ఛకు భంగం కలుగుతోంది

మత స్వేచ్ఛకు భంగం కలుగుతోంది
సుప్రీంకోర్టు తీర్పుపై పునరాలోచన చేయాలి
ములుగు జిల్లా క్రిస్టియన్ జేఏసీ ప్రతినిధులు

కాకతీయ, ములుగు ప్రతినిధి : మత స్వేచ్ఛ ప్రతి పౌరుడి హక్కు, ఆ హక్కుకు భంగం కలిగించే విధంగా నిర్ణయాలు ఉండకూడదని ములుగు జిల్లా క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ జేఏసీ ప్రతినిధులు తెలిపారు. ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై పునరాలోచన అవసరమని పేర్కొన్నారు. ఇటీవల ములుగు జిల్లాలో జేఏసీ అధ్యక్షుల పక్షాన ప్రతినిధులు ప్రకటన విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 19 నుంచి 25 వరకు ఉన్న ప్రాథమిక హక్కులు ప్రతి పౌరుడికి మత స్వేచ్ఛను హామీ ఇస్తాయని వివరించారు. ఒక మతాన్ని స్వీకరిస్తే ప్రభుత్వ ప్రయోజనాలు కోల్పోవాల్సి వస్తుందన్న అంశం ఆ హక్కులకు విరుద్ధమని చెప్పారు.

ప్రాథమిక హక్కుల పరిరక్షణపై దృష్టి

దేశంలో 140 కోట్ల జనాభాలో ఎస్సీ, ఎస్టీ వర్గాల ప్రజలు గణనీయంగా ఉన్నారని తెలిపారు. అణగారిన వర్గాల అభివృద్ధి కోసం తీసుకునే నిర్ణయాలు వారి స్వేచ్ఛను పరిమితం చేయకూడదని సూచించారు. ప్రజల అభివృద్ధి లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటూనే ఆంక్షలు విధించడం సరైంది కాదని అన్నారు. ఈ అంశంపై సుప్రీంకోర్టు మరోసారి సమీక్ష జరిపి ప్రజాక్షేమానికి అనుకూలంగా తీర్పు ఇవ్వాలని కోరారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

రిటైర్మెంట్ బకాయిలు వెంటనే చెల్లించాలి

రిటైర్మెంట్ బకాయిలు వెంటనే చెల్లించాలి : చావా రవి డిమాండ్ కాకతీయ, హనుమకొండ...

సీడ్ బాల్స్ తయారీపై విద్యార్థులకు శిక్షణ

సీడ్ బాల్స్ తయారీపై విద్యార్థులకు శిక్షణ కాకతీయ, నెల్లికుదురు: రంగారెడ్డి జిల్లా సెంటర్...

నెల‌రోజుల్లో కాల్వ‌ల పనులు పూర్తి చేయాలి

నెల‌రోజుల్లో కాల్వ‌ల పనులు పూర్తి చేయాలి రంగ‌య్య చెరువు అభివృద్ధిపై నిర్ల‌క్ష్యం లేదంటే రైతు...

పోటీ పరీక్షలకు కొత్త దారులు

పోటీ పరీక్షలకు కొత్త దారులు డిగ్రీ కళాశాలలో కాంపిటీటివ్ ఎగ్జామ్స్ సెల్ ప్రారంభం రూ.50వేల...

ఉద్యమకారుల హామీలను నెరవేర్చాలి

ఉద్యమకారుల హామీలను నెరవేర్చాలి ఉద్యమకారుల సంఘం జిల్లా అధ్యక్షుడు గుర్రం రఘు కాకతీయ, గీసుగొండ...

పరీక్షల ఒత్తిడిని జయించండి

పరీక్షల ఒత్తిడిని జయించండి ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగండి : జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య...

హనుమద్గిరిలో మాలాధారణ సందడి

హనుమద్గిరిలో మాలాధారణ సందడి 150 మంది భక్తుల దీక్ష దుర్గాప్రసాద్ స్వామీజీ ఆధ్వర్యంలో కార్యక్రమం కాకతీయ,...

బూత్ స్థాయిలో పార్టీ బలోపేతమే లక్ష్యం..

బూత్ స్థాయిలో పార్టీ బలోపేతమే లక్ష్యం.. *బీజేపీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇన్చార్జ్...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img