epaper
Saturday, January 17, 2026
epaper

గృహజ్యోతి పథకంతో పేదలకు ఊరట

గృహజ్యోతి పథకంతో పేదలకు ఊరట
జీరో బిల్లుల లబ్ధిదారులకు ఉప ముఖ్యమంత్రి లేఖలు
విద్యుత్ శాఖ ఏఈ రామకృష్ణ

కాకతీయ, ఖిలా వరంగల్ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న 6 గ్యారంటీల్లో భాగమైన గృహజ్యోతి పథకం ద్వారా 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందుతుండటంతో ప్రజల్లో హర్షం వ్యక్తమవుతోంది. ఈ సందర్భంగా నూతన సంవత్సరం, సంక్రాంతి శుభాకాంక్షలతో తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గృహజ్యోతి (జిరో బిల్లు) లబ్ధిదారులకు లేఖలు పంపించారు. శనివారం ఖిలా వరంగల్ తూర్పుకోట ప్రాంతంలో విద్యుత్ శాఖ ఏఈ రామకృష్ణ ఆధ్వర్యంలో ఇంటింటికీ వెళ్లి లేఖలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక కార్పొరేటర్ బోగి సువర్ణ సురేష్ హాజరై లబ్ధిదారులకు లేఖలను అందజేశారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ, రాష్ట్రవ్యాప్తంగా 52,82,498 పేద కుటుంబాలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తూ జిరో బిల్లులు జారీ చేస్తున్నట్లు తెలిపారు. ఈ పథకానికి ఇప్పటి వరకు ప్రభుత్వం రూ.3,593 కోట్లు విద్యుత్ శాఖకు నేరుగా చెల్లించిందని చెప్పారు. దీని వల్ల పేద కుటుంబాలపై ఆర్థిక భారం తగ్గి, పిల్లల చదువులు, కుటుంబ అవసరాలకు ఆదా ఉపయోగపడుతోందన్నారు. ఈ కార్యక్రమంలో లైన్మెన్ అచ్చ నాగరాజు, నవీన్ శ్రీనివాస్, రాజేష్, మాటేటి వేణు, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

సీఎం కాన్వాయ్‌ను అడ్డుకుంటాం

సీఎం కాన్వాయ్‌ను అడ్డుకుంటాం బ్లాంకెట్లు–స్వెట‌ర్లు ఇవ్వడం లేదు గిరిజన ఆశ్రమ పాఠశాలలపై ప్రభుత్వ నిర్లక్ష్యం చార్జీలు...

జీవితం చాలా విలువైనది : డీసీపీ దార కవిత

జీవితం చాలా విలువైనది : డీసీపీ దార కవిత అరైవ్‌ అలైవ్‌లో యువతకు...

సర్దార్‌ సర్వాయి పాపన్న విగ్రహ ప్రతిష్ఠకు ఆహ్వానం

సర్దార్‌ సర్వాయి పాపన్న విగ్రహ ప్రతిష్ఠకు ఆహ్వానం గౌడ సంఘం నేతలతో మర్యాదపూర్వక...

ప్రజా జర్నలిస్ట్ శ్రీనివాస్ గౌడ్‌కు కన్నీటి నివాళి

ప్రజా జర్నలిస్ట్ శ్రీనివాస్ గౌడ్‌కు కన్నీటి నివాళి కాకతీయ, నెల్లికుదురు : ప్రజా...

కాకతీయ ఎఫెక్ట్‌..!

కాకతీయ ఎఫెక్ట్‌..! మేడారంలో పోలీస్ ‘రెడ్ కార్పెట్’కు చెక్ గద్దెల వద్ద ప్రత్యేక సౌకర్యాలపై...

ఎస్సారెస్పీ భూముల పరిరక్షణలో వివక్ష ఎందుకు?

ఎస్సారెస్పీ భూముల పరిరక్షణలో వివక్ష ఎందుకు? నల్లబెల్లినే టార్గెట్ చేయడం వెనుక రాజకీయ...

ఇసుక దోపిడీకి బ్రేక్ వేయాలి

ఇసుక దోపిడీకి బ్రేక్ వేయాలి ఆకేరు పరివాహక ప్రాంతాల్లో అక్రమ తవ్వకాలు అధికారుల తీరుపై...

వర్ధన్నపేటలో హోరెత్తిన నిరసన..!

వర్ధన్నపేటలో హోరెత్తిన నిరసన..! వంద పడకల ఆసుపత్రి కోసం బంద్‌ స్వచ్ఛందంగా వ్యాపార–వాణిజ్య సంస్థల...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...

రేవంత్ కు కొత్త సవాల్!

* సర్కార్ కు పరీక్షగా సీఎస్ ఎంపిక? * ఈ నెలాఖరున రామకృష్ణారావు...

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం కాక‌తీయ‌, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారంలో...

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన ప్రతిపాదించిన ప్రాజెక్టుపై...

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా న్యూ డిల్లీ జూలై...

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు మొన్న యూనివర్సిటీల్లో ఆందోళనలు నిషేధిస్తూ మెమో నేడు...

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌ కాంగ్రెస్‌ దూత ఫోన్‌ ట్యాపింగ్‌..! గాంధీ...
spot_img

Popular Categories

spot_imgspot_img