epaper
Saturday, January 17, 2026
epaper

బీఆర్ఎస్‌లోకి ప్రముఖ వ్యాపారవేత్త గండ్ర

బీఆర్ఎస్‌లోకి ప్రముఖ వ్యాపారవేత్త గండ్ర
42వ డివిజన్‌లో పార్టీకి బలం
గులాబీ కండువా క‌ప్పి పార్టీలోకి ఆహ్వానించిన ఎమ్మెల్యే గంగుల‌

కాకతీయ, కరీంనగర్ : కరీంనగర్ నగరంలోని 42వ డివిజన్‌కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త గండ్ర రఘునాథరావు శనివారం భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పార్టీలో చేరారు. మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఆయనకు పార్టీ కండువా కప్పి బీఆర్ఎస్‌లోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమం ఎమ్మెల్యే గంగుల కమలాకర్ నివాసంలో జరిగింది. ఈ సందర్భంగా గంగుల కమలాకర్ మాట్లాడుతూ, ప్రజల విశ్వాసంతో బీఆర్ఎస్ పార్టీ కరీంనగర్ నగరంలో మరింత బలపడుతోందన్నారు. గండ్ర రఘునాథరావు పార్టీలో చేరడం 42వ డివిజన్‌తో పాటు నగర రాజకీయాల్లో బీఆర్ఎస్‌కు అదనపు శక్తినిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నగర శాఖ అధ్యక్షుడు చల్ల హరిశంకర్‌తో పాటు మాజీ కార్పొరేటర్లు వంగపల్లి రాజేందర్ రావు, బోనాల శ్రీకాంత్, గందే మహేష్, దిండిగాల మహేష్, ఎడ్ల అశోక్, వాల రమణారావు, నాంపల్లి శ్రీనివాస్ పాల్గొన్నారు. అలాగే నాయకులు సుంకిశాల సంపత్ రావు, జువ్వాడి రాజేశ్వర్ రావు తదితరులు హాజరయ్యారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

అవినీతి కవలలుగా బీజేపీ–బీఆర్ఎస్

అవినీతి కవలలుగా బీజేపీ–బీఆర్ఎస్ కరీంనగర్‌ను అవినీతి అడ్డాగా మార్చారు రహస్య పొత్తుతో ప్రజలను మోసం...

మున్సిపల్ వార్డులకు రిజర్వేషన్ల ఖ‌రారు

మున్సిపల్ వార్డులకు రిజర్వేషన్ల ఖ‌రారు కాకతీయ, రామకృష్ణాపూర్ : మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో...

బాల సదన్‌ నుంచి ఇద్ద‌రు బాలిక‌ల ద‌త్త‌త‌

బాల సదన్‌ నుంచి ఇద్ద‌రు బాలిక‌ల ద‌త్త‌త‌ హైదరాబాద్‌ దంపతులకు అప్పగింత కాకతీయ, కరీంనగర్...

మృతుడి కుటుంబానికి ప్రణవ్ పరామర్శ

మృతుడి కుటుంబానికి ప్రణవ్ పరామర్శ కాకతీయ, జమ్మికుంట : జమ్మికుంట పట్టణం 7వ...

మున్సిపాలిటీల వార్డుల‌కు రిజర్వేషన్లు ఖరారు

మున్సిపాలిటీల వార్డుల‌కు రిజర్వేషన్లు ఖరారు జ‌గిత్యాల జిల్లాలో ఐదు మున్సిపాలిటీల‌కు ప్ర‌క్రియ పూర్తి మహిళా...

మారిన ప్రాధాన్యాలు..మార‌నున్న రాజ‌కీయం

మారిన ప్రాధాన్యాలు..మార‌నున్న రాజ‌కీయం 2020తో పోలిస్తే 2026లో రిజర్వేషన్ల కేటాయింపుల్లో మార్పు కార్పొరేషన్‌తో పాటు...

మినీ థియేటర్లలో రోడ్డు భద్రత సందేశం

మినీ థియేటర్లలో రోడ్డు భద్రత సందేశం సినిమాల మధ్యే ట్రాఫిక్ అవగాహన హెల్మెట్, సీట్‌బెల్ట్‌పై...

మైనారిటీ గురుకులాల్లో అడ్మిషన్లకు గ్రీన్‌సిగ్నల్

మైనారిటీ గురుకులాల్లో అడ్మిషన్లకు గ్రీన్‌సిగ్నల్ ▪️ అడ్మిషన్ పోస్టర్ ఆవిష్కరించిన అదనపు కలెక్టర్...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...

రేవంత్ కు కొత్త సవాల్!

* సర్కార్ కు పరీక్షగా సీఎస్ ఎంపిక? * ఈ నెలాఖరున రామకృష్ణారావు...

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం కాక‌తీయ‌, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారంలో...

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన ప్రతిపాదించిన ప్రాజెక్టుపై...

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా న్యూ డిల్లీ జూలై...

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు మొన్న యూనివర్సిటీల్లో ఆందోళనలు నిషేధిస్తూ మెమో నేడు...

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌ కాంగ్రెస్‌ దూత ఫోన్‌ ట్యాపింగ్‌..! గాంధీ...
spot_img

Popular Categories

spot_imgspot_img