epaper
Friday, January 23, 2026
epaper

చేర్యాలలో గులాబీ జోరు

చేర్యాలలో గులాబీ జోరు
బీఆర్‌ఎస్‌లోకి వీరబత్తిని సదానందం
ఎమ్మెల్యే పల్లా సమక్షంలో చేరిక
కేసీఆర్‌ పేరు వింటేనే కాంగ్రెస్‌కు వణుకు : ఎమ్మెల్యే ప‌ల్లా

కాకతీయ, చేర్యాల : సిద్ధిపేట జిల్లా చేర్యాల పట్టణానికి చెందిన వీరబత్తిని సదానందం శుక్రవారం భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్‌) పార్టీలో చేరారు. జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి సమక్షంలో శుక్ర‌వారం ఆయ‌న చేర్యాల‌లో ప‌లువురు నేత‌ల‌తో క‌లిసి గులాబీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ జనగామ నియోజకవర్గంలో బీఆర్‌ఎస్‌ పార్టీ బలంగా ఉందని పేర్కొన్నారు. పార్టీని మరింత బలోపేతం చేసేందుకు కార్యకర్తలంతా ఐకమత్యంతో ముందుకు సాగుతున్నారని తెలిపారు. చేర్యాల, జనగామ మున్సిపాలిటీలలో గులాబీ జెండా ఎగరవేయడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు కాంగ్రెస్‌ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాల వల్ల ప్రజలు విసిగిపోయారని ఎమ్మెల్యే పల్లా విమర్శించారు. కేసీఆర్‌ ప్రభుత్వ పాలనలో అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారని, సకలజనం మెచ్చిన నాయకుడు కేసీఆర్‌ అని అన్నారు. ఆయన పేరు వింటేనే కాంగ్రెస్‌ నాయకులకు వణుకు పుడుతుందని వ్యాఖ్యానించారు. రాబోయే శాసనసభ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ ఘన విజయం సాధించి కేసీఆర్‌ మరోసారి చరిత్ర సృష్టించడం ఖాయమని ఎమ్మెల్యే పల్లా ధీమా వ్యక్తం చేశారు. అనంతరం బీఆర్‌ఎస్‌లో చేరిన వీరబత్తిని సదానందంను ఆయన అభినందించారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

గ్రామాభివృద్ధిలో మహిళల పాత్రే కీలకం

గ్రామాభివృద్ధిలో మహిళల పాత్రే కీలకం సర్పంచ్ బండమీది సంతోషి కర్ణాకర్ మహిళా సమైక్య భవనానికి...

ఘనంగా జాతీయ ఓటరు దినోత్సవం

ఘనంగా జాతీయ ఓటరు దినోత్సవం కాక‌తీయ‌, కోహెడ : సిద్ధిపేట జిల్లా కోహెడ...

గాంధీ పేరు తొలగిస్తే పోరాటాలే

గాంధీ పేరు తొలగిస్తే పోరాటాలే ఉపాధి హామీ పథకంపై కుట్రలు సహించం కొమురవెల్లి మండల...

23న చేర్యాలకు మంత్రి సీతక్క రాక

23న చేర్యాలకు మంత్రి సీతక్క రాక కాకతీయ, చేర్యాల : రాష్ట్ర పంచాయతీరాజ్,...

ఇల్లు లేని ప్రతి పేదవాడికి 80 గజాల స్థలం

ఇల్లు లేని ప్రతి పేదవాడికి 80 గజాల స్థలం సంగారెడ్డి ప్ర‌జ‌ల‌కు టీపిసిసి...

కాంగ్రెస్ పాలనలో పోరాటాల క్రాంతి..!

కాంగ్రెస్ పాలనలో పోరాటాల క్రాంతి..! సంక్రాంతి వేళ రైతులకు నిరాశే మిగిలింది బ్యాంక్ ఖాతాల...

సంగారెడ్డిలో ఘోర రోడ్డు ప్రమాదం

సంగారెడ్డిలో ఘోర రోడ్డు ప్రమాదం అదుపుతప్పి కల్వర్టు గుంతలో పడిన బైక్ ఒకే...

సిగాచీ ప‌రిశ్ర‌మ సీఈవో అరెస్ట్

సిగాచీ ప‌రిశ్ర‌మ సీఈవో అరెస్ట్ కాకతీయ, సంగారెడ్డి బ్యూరో : సంగారెడ్డి జిల్లా...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...

రేవంత్ కు కొత్త సవాల్!

* సర్కార్ కు పరీక్షగా సీఎస్ ఎంపిక? * ఈ నెలాఖరున రామకృష్ణారావు...

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం కాక‌తీయ‌, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారంలో...

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన ప్రతిపాదించిన ప్రాజెక్టుపై...

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా న్యూ డిల్లీ జూలై...

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు మొన్న యూనివర్సిటీల్లో ఆందోళనలు నిషేధిస్తూ మెమో నేడు...
spot_img

Popular Categories

spot_imgspot_img