epaper
Thursday, January 15, 2026
epaper

దొంగతనాలతో బెంబేలెత్తుతున్న ప్రజలు

దొంగతనాలతో బెంబేలెత్తుతున్న ప్రజలు

– రోజుకో కొత్త కోణంలో వరుస దొంగతనాలు..
– ఖానాపురం గ్రామాన్నే టార్గెట్ చేస్తూ దొంగల స్కెచ్..
– మొన్న కోళ్లు.. నిన్న గోర్లు.. నేడు టూ-వీలర్…
– పనిచేయని సీసీ కెమెరాలు
– వరుస దొంగతనాలతో భయపడుతున్న గ్రామ ప్రజలు…

కాకతీయ ఖానాపురం : వరంగల్ జిల్లా ఖానాపురం మండల కేంద్రంలో గత నెల రోజులుగా జరుగుతున్న వరుస దొంగతనాలతో ఖానాపురం గ్రామ ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. తెలిసిన వారి పనే అన్నట్టుగా రోజుకో కొత్త కోణంలో దొంగలు దొంగతనాలు చేస్తూ కొన్ని చోట్ల సీసీ కెమెరాలకు సైతం చిక్కకుండా తమ హవా నడిపిస్తున్నారు. గ్రామంలో ఎలాంటి అనుమానం రాకుండా ఉదయం గ్రామంలో తిరుగుతూ చోరీకి స్కెచ్ వేసి మరి పక్కాగా దొంగలు వారి ప్లాన్ ను అమలు చేస్తూ మా రూటే సపరేటు అంటూ పోలీసులకు సవాల్ విసిరుతున్నారు. గ్రామాల్లో సీసీ కెమెరాలు పనిచేయకపోవడంతో వారు ఇదే అదునుగా భావించి రోజుకు ఒక ఏరియాలో దొంగతనాలు చేస్తూ అందిన కాడికి దోచుకోవడంతో గ్రామస్తులు బెంబేలెత్తిపోతున్న పరిస్థితులు ఖానాపురం మండలంలో కనబడుతున్నాయి. ఖానాపురం గ్రామ శివారు పెద్దమ్మ గడ్డ గ్రామంలో గుగులోతు నరసింహ కు చెందిన లక్ష రూపాయల విలువగల ఆరు గొర్రె పొట్టేలను దొంగలు ఎత్తుకెళ్లినట్లు దీనిపై బాధితుడు కేసు సైతం పెట్టినట్లు తెలిపాడు. కేసు విచారణలో ఉండగానే మళ్లీ తనకు సంబంధించిన 20 వేల రూపాయల విలువ గల గొర్రెను గత రెండు రోజుల క్రితం దొంగ దర్జాగా వచ్చి ఎత్తుకెళ్లినట్లు సీసీ కెమెరాలు సైతం రికార్డ్ అయింది. అదే గ్రామంలో కోళ్లను సైతం ఎత్తుకెళ్లినట్లు బాధితులు తెలిపారు. దొంగతనాలకు పాల్పడుతున్న దొంగల కవ్వింపు చర్యలకు ఎలాంటి ప్రతిస్పందన లేకపోవడంతో వారు తమ రూట్ ను మార్చి తాజాగా ఖానాపురం మండల కేంద్రానికి చెందిన మడత బిక్షపతి కుమారుడికి చెందిన పల్సర్ బైక్ సైతం ఎత్తికెళ్ళినట్లు దీనిపై స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేస్తున్నట్లు బాధితుడు తెలిపారు.

పోలీసులు తక్షణ చర్యలు తీసుకోవాలి

ఖానాపురం గ్రామంలో వరుస దొంగతనాలతో దొంగలు ఈజీ మనీ కోసం అందిన కాడికి దోచుకోవడంకు అడ్డుకట్ట వేయకపోతే దొంగతనాలకు అడ్డుగా వస్తున్నారని మనుషుల ప్రాణాలు సైతం తీసే అవకాశం ఉంటుందని కావున పోలీసులు దొంగలను గుర్తించి వెంటనే చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

పల్లె పండుగలో పశువుల పరేడ్‌

పల్లె పండుగలో పశువుల పరేడ్‌ నర్సంపేట సంక్రాంతి సంబరాల్లో జీవ జాతులు గేదెలు,...

గట్టమ్మ ఆల‌యంలో గుడి మెలిగే పండుగ‌

గట్టమ్మ ఆల‌యంలో గుడి మెలిగే పండుగ‌ ఆదివాసీ నాయకపోడు సంప్రదాయాలతో శుద్ధి పండగ...

ఐనవోలు ఆలయం భక్తుల విశ్వాసానికి ప్రతీక

ఐనవోలు ఆలయం భక్తుల విశ్వాసానికి ప్రతీక భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించాలి అధికారులు...

ముగ్గుల పోటీ విజేతలకు బహుమతుల ప్రధానం

ముగ్గుల పోటీ విజేతలకు బహుమతుల ప్రధానం కాకతీయ, దుగ్గొండి: సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని...

యువకులు క్రీడలపై మక్కువ చూపాలి

యువకులు క్రీడలపై మక్కువ చూపాలి ---- ఎస్సై కరుణాకర్ కాకతీయ, ఇనుగుర్తి: యువకులు చెడు...

మున్సిపాలిటీ ఎన్నికల్లో విజయమే లక్ష్యం

మున్సిపాలిటీ ఎన్నికల్లో విజయమే లక్ష్యం డోర్నకల్ అభివృద్ధి బిఆర్ఎస్ హయాంలోనే కాంగ్రెస్ హామీలపై మాజీ...

కాంగ్రెస్ లోకి మాజీ జెడ్పిటిసి పద్మ మేఘ నాయక్

కాంగ్రెస్ లోకి మాజీ జెడ్పిటిసి పద్మ మేఘ నాయక్ - ఎమ్మెల్యే దొంతి...

18 న మేడారానికి సీఎం రేవంత్ రెడ్డి

18 న మేడారానికి సీఎం రేవంత్ రెడ్డి 19న సమ్మక్క–సారలమ్మ గద్దెల పునరుద్ధరణకు...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...

రేవంత్ కు కొత్త సవాల్!

* సర్కార్ కు పరీక్షగా సీఎస్ ఎంపిక? * ఈ నెలాఖరున రామకృష్ణారావు...

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం కాక‌తీయ‌, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారంలో...

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన ప్రతిపాదించిన ప్రాజెక్టుపై...

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా న్యూ డిల్లీ జూలై...

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు మొన్న యూనివర్సిటీల్లో ఆందోళనలు నిషేధిస్తూ మెమో నేడు...

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌ కాంగ్రెస్‌ దూత ఫోన్‌ ట్యాపింగ్‌..! గాంధీ...
spot_img

Popular Categories

spot_imgspot_img