epaper
Thursday, January 15, 2026
epaper

భారత్‌తో నేపాల్ క‌య్యం.. వివాదాస్పదంగా రూ. 100 నోటు!

భారత్‌తో నేపాల్ క‌య్యం.. వివాదాస్పదంగా రూ. 100 నోటు!
మ‌ళ్లీ ర‌గిలిన సరిహద్దు వివాదం
నేపాల్ వివాదాస్పద నోటుపై భారత్ తీవ్ర ఆగ్రహం
రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు

కాక‌తీయ‌, నేష‌న‌ల్ డెస్క్ : నేపాల్ మరోసారి వివాదాల దారిలోకి దూసుకెళ్లింది. భారత భూభాగాన్ని తమదిగా చూపించే మ్యాప్‌తో కూడిన కొత్త రూ.100 నోటును చలామణిలోకి తెచ్చి, ఇరు దేశాల మధ్య నెలకొన్న సరిహద్దు ఉద్రిక్తతలను మళ్లీ పెంచింది. లిపులేఖ్, లింపియాధుర, కాలాపానీ ప్రాంతాలను స్పష్టంగా తమ భూభాగంగా గుర్తిస్తూ రూపొందించిన ఈ నోటు, గతంలోనే చర్చలకు దారి తీసింది. అయితే ఈసారి దానిని అధికారికంగా విడుదల చేసి భార‌త్‌తో క‌య్యానికి కాలు దువ్వుతోంది.

కొత్త నోటులో వివాదాస్పద మ్యాప్ కనిపించడంతో భారత్ వెంటనే ప్రతిస్పందించింది. “ఇలాంటి ఏకపక్ష నిర్ణయాలతో భౌగోళిక వాస్తవాలు మారవు’’ అని భారత విదేశాంగ శాఖ తెలిపారు. ప్రస్తుతం ఇరు దేశాల మధ్య సరిహద్దు చర్చలు జరుగుతున్నందున, ఈ సమయంలో నేపాల్ ఇలాంటి నిర్ణయం తీసుకోవడం బాధాకరమని పేర్కొంది. సంబంధాలను క్షీణింపజేసే చర్యలుగా ఈ విషయాన్ని భారత్ చూస్తోంది.

ఇది మొదటిసారి కాదు. నేపాల్ గతంలోనే ఈ వివాదాస్పద మ్యాప్‌ను ఆమోదించి, భారత్‌కు ఆందోళన కలిగించింది. కృత్రిమంగా భూభాగాలను విస్తరించుకునే ప్రయత్నాలు అంగీకారయోగ్యం కావు, ఈ ప్రాంతాలు భారతదేశానికి చెందినవేనని అప్పట్లో న్యూఢిల్లీ స్పష్టమైన హెచ్చరికలు జారీ చేసింది. అయినప్పటికీ ఈ ఏడాది మేలో నేపాల్ కేబినెట్ రూ.100 నోటు ముద్రణకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. తాజాగా దానిని విడుదల చేయడంతో వివాదం మళ్లీ ముదురింది.

ఈ కొత్త నోటు చలామణిలోకి వచ్చిన వెంటనే సోషల్ మీడియాలో హాట్‌టాపిక్‌గా మారింది. ప్రజల్లోనూ, నిపుణుల్లోనూ చర్చలు మొదలయ్యాయి. ఈ నిర్ణయం వెనుక నేపాల్ అసలు ఉద్దేశ్యం ఏమిటి? సరిహద్దు చర్చలు సాగుతున్నప్పుడు ఇలాంటి టోన్ ఎందుకు? దేశీయ రాజకీయాల్లో జాతీయత్వ జ్వాల పెంచడానికినా? లేక భారత్‌పై ఒత్తిడి చూపించడానికా? ఏ కారణం అయినా, ఈ నోటు విడుదలతో ఇరు దేశాల మధ్య వాతావరణం వేడెక్కే అవకాశాలు స్ప‌ష్టంగా కనిపిస్తున్నాయి.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

భారత్​లో స్థిరత్వం

భారత్​లో స్థిరత్వం ప్రపంచమంతా అనిశ్చితి ఉన్నా మ‌నం సేఫ్‌ ప్రధాని న‌రేంద్ర మోదీ కాక‌తీయ‌, నేష‌న‌ల్...

మాతృభాషను ప్రోత్సహించాలి

మాతృభాషను ప్రోత్సహించాలి భారత్​ అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలవాలి స్వదేశీ వస్తువులను తయారు చేయడానికి...

కనకదుర్గ ఆలయంలో అవాంఛనీయ ఘటనలు

కనకదుర్గ ఆలయంలో అవాంఛనీయ ఘటనలు 15 రోజుల్లో మూడు ఘటనలతో భక్తుల్లో ఆందోళన అభిషేకం...

సోనియాగాంధీకి అస్వస్థత!

సోనియాగాంధీకి అస్వస్థత! దీర్ఘకాలిక దగ్గుతో బాధపడుతున్న కాంగ్రెస్ అగ్రనేత ఢిల్లీలోని సర్ గంగారామ్ ఆస్పత్రిలో...

దేశంలోనే ధనవంతమైన బల్దియా !

దేశంలోనే ధనవంతమైన బల్దియా ! ఆదాయంలో బీఎంసీ రికార్డు..! మేయర్ ఎన్నికల వేళ ప్రత్యేక...

ఉమర్ ఖాలిద్‌కు న్యూయార్క్ మేయర్ లేఖ

ఉమర్ ఖాలిద్‌కు న్యూయార్క్ మేయర్ లేఖ జైలు డైరీ చదివానంటూ మద్దతు వివాదంగా మారిన...

సుక్మాలో భారీ ఎన్‌కౌంటర్

సుక్మాలో భారీ ఎన్‌కౌంటర్ 12 మందికిపైగా మావోయిస్టులు హతం మృతులంతా కొంటా ఏరియా కమిటీ...

2026కు స్వాగతం పలికిన న్యూజిలాండ్‌

2026కు స్వాగతం పలికిన న్యూజిలాండ్‌ అందరికంటే ముందే కొత్త ఏడాదికి ఆహ్వానం ఆక్లాండ్‌లో ఘనంగా...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...

రేవంత్ కు కొత్త సవాల్!

* సర్కార్ కు పరీక్షగా సీఎస్ ఎంపిక? * ఈ నెలాఖరున రామకృష్ణారావు...

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం కాక‌తీయ‌, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారంలో...

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన ప్రతిపాదించిన ప్రాజెక్టుపై...

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా న్యూ డిల్లీ జూలై...

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు మొన్న యూనివర్సిటీల్లో ఆందోళనలు నిషేధిస్తూ మెమో నేడు...

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌ కాంగ్రెస్‌ దూత ఫోన్‌ ట్యాపింగ్‌..! గాంధీ...
spot_img

Popular Categories

spot_imgspot_img