epaper
Thursday, January 15, 2026
epaper

రాజగోపాల్ రెడ్డిపై క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి హాట్ కామెంట్స్..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో అంతర్గత రాజకీయాలపై మరోసారి చర్చ మొదలైంది. సిద్ధిపేట డీసీసీ అధ్యక్షుడు నర్సారెడ్డిపై వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో క్రమశిక్షణ కమిటీ ఆయనను పిలిచి విచారణ జరిపింది. ఈ సమావేశం అనంతరం కమిటీ నర్సారెడ్డికి నోటీసులు జారీ చేస్తూ, వారం రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశించింది.

నర్సారెడ్డి తనపై వస్తున్న ఆరోపణలను ఖండిస్తూ స్పందించారు. నేను ఎవరినీ కించపరచలేదు. నేను నేడు ఉన్న స్థాయికి రావడానికి దళితుల సహకారం ప్రధాన కారణమన్నారు. పార్టీ కార్యక్రమాల్లో ఎప్పుడూ దళితులకు ప్రాధాన్యత ఇచ్చాను. వారికే ఎక్కువ పదవులు ఇచ్చాను. కావాలనే నాపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు అని నర్సారెడ్డి స్పష్టం చేశారు.

ఇదిలా ఉండగా పీసీసీ నాయకుడు రాజగోపాల్ రెడ్డి విషయంలో ఏవైనా ఫిర్యాదులు వచ్చాయా అనే ప్రశ్నపై ఎంపీ మల్లు రవి స్పందించారు. రాజగోపాల్ రెడ్డిపై మాకు ఎలాంటి ఫిర్యాదు రాలేదు. అలాంటిది ఉంటే పీసీసీ తప్పకుండా మాకు తెలియజేసేది. కాబట్టి ఆ అంశంపై చర్చ జరగలేదు అని ఆయన చెప్పారు.

అలాగే మల్లు రవి, స్థానిక ఎన్నికలు సమీపిస్తున్నందున అన్ని స్థాయి నేతలు సంయమనం పాటించాలని సూచించారు. ఇప్పుడే పార్టీకి ఏకత అవసరం. వ్యక్తిగత వ్యాఖ్యలు, పరస్పర ఆరోపణలు చేయడం పార్టీకి మంచిది కాదు అని ఆయన హితవు పలికారు.

మొత్తం మీద, కాంగ్రెస్ అంతర్గత సమస్యలు మరోసారి బహిరంగ చర్చకు రావడం ఆసక్తికరంగా మారింది. నర్సారెడ్డి వివరణను క్రమశిక్షణ కమిటీ స్వీకరించిన తరువాతే ఈ వ్యవహారం ఎటు దిశగా వెళ్తుందో స్పష్టమవుతుంది.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

మీ పార్టీలో మహిళలకు టికెట్లు ఎక్కడ..?

మీ పార్టీలో మహిళలకు టికెట్లు ఎక్కడ..? నిర్ణయాధికారాలు ఎవరివి..? ముస్లిం మహిళలు మీ...

సికింద్రాబాద్‌పై కత్తి పెట్టొద్దు!

సికింద్రాబాద్‌పై కత్తి పెట్టొద్దు! డీలిమిటేషన్ పేరుతో కుట్ర కార్పొరేషన్‌తో పాటు జిల్లా ఏర్పాటు చేయాలి హైద‌రాబాద్‌ను...

తెలంగాణలో హిందువుల భద్రత ప్రశ్నార్థకం

తెలంగాణలో హిందువుల భద్రత ప్రశ్నార్థకం దేవాలయాలపై దాడులు యాదృచ్ఛికం కావు కాంగ్రెస్ పాలనలో ‘అప్పీజ్‌మెంట్’...

బీఆర్ఎస్‌కు ట‌ఫ్ టైం

బీఆర్ఎస్‌కు ట‌ఫ్ టైం ఖ‌మ్మంలో పార్టీని నిల‌బెట్టేది ఎవ‌రు..? మాజీమంత్రినా..? మాజీ ఎంపీనా..? కారు దిగిపోతున్న...

జర్నలిస్టులకు అండగా ప్రజా ప్రభుత్వం

జర్నలిస్టులకు అండగా ప్రజా ప్రభుత్వం అక్రిడిటేషన్లు తగ్గవు… మరింత పెరుగుతాయి జీవో–252లో మార్పులు, సూచనలకు...

ఇరాన్ ఆంక్షల దెబ్బ… బాస్మతి ఎగుమతులకు బ్రేక్

ఇరాన్ ఆంక్షల దెబ్బ… బాస్మతి ఎగుమతులకు బ్రేక్ అమెరికా ఆంక్షలతో ఇరాన్ ఆర్థిక...

జంక్ష‌న్లు జామ్‌

జంక్ష‌న్లు జామ్‌ విజయవాడ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ 6 కిలోమీటర్ల మేర నిలిచిపోయిన...

మూసీ ప్రాజెక్టుతో రియ‌ల్ బూమ్‌

మూసీ ప్రాజెక్టుతో రియ‌ల్ బూమ్‌ ప్రాపర్టీ ధరలు హైక్ ! దాదాపు 15 నుండి...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...

రేవంత్ కు కొత్త సవాల్!

* సర్కార్ కు పరీక్షగా సీఎస్ ఎంపిక? * ఈ నెలాఖరున రామకృష్ణారావు...

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం కాక‌తీయ‌, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారంలో...

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన ప్రతిపాదించిన ప్రాజెక్టుపై...

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా న్యూ డిల్లీ జూలై...

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు మొన్న యూనివర్సిటీల్లో ఆందోళనలు నిషేధిస్తూ మెమో నేడు...

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌ కాంగ్రెస్‌ దూత ఫోన్‌ ట్యాపింగ్‌..! గాంధీ...
spot_img

Popular Categories

spot_imgspot_img