epaper
Monday, March 2, 2026
epaper

విస్తృత ప్రచారంతోనే జనసమీకరణ

విస్తృత ప్రచారంతోనే జనసమీకరణ
శతవసంత సభ జయప్రదమే లక్ష్యం
గ్రామగ్రామాన సీపీఐ కార్యాచరణ ఉండాలి
సీపీఐ జాతీయ సమితి సభ్యులు బాగం హేమంతరావు పిలుపు

కాకతీయ, ఖమ్మం : సీపీఐ శతవసంత ముగింపు సభను చారిత్రకంగా జయప్రదం చేయడానికి ప్రతి ఒక్కరూ బాధ్యతగా కృషి చేయాలని, భారీ జనసమీకరణే లక్ష్యంగా విస్తృత ప్రచారం నిర్వహించాలని సీపీఐ జాతీయ సమితి సభ్యులు, ఆహ్వాన సంఘ కార్యదర్శి బాగం హేమంతరావు పిలుపునిచ్చారు. స్థానిక గిరిప్రసాద్ భవన్‌లో శుక్రవారం జరిగిన సిపిఐ జిల్లా కార్యవర్గ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ సమావేశానికి కొండపర్తి గోవిందరావు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా బాగం హేమంతరావు మాట్లాడుతూ… జనవరి 18న జరిగే శతవసంత ముగింపు సభకు లక్షలాది మందిని తరలించడమే లక్ష్యంగా గ్రామగ్రామాన, ఇంటింటా సిపిఐ మహాసభ ప్రచారం చేపట్టాలని తెలిపారు. ఇప్పటికే తొలి దఫా ప్రచారం పూర్తయిందని, మండలాల్లో రెండో దశ ప్రచారం ప్రారంభమైందన్నారు.

10 నుంచి 17 వరకు కార్యాచరణ
ఈనెల 10 నుంచి 17 వరకు చేపట్టే కార్యాచరణను జిల్లా కార్యవర్గ సమావేశంలో ప్రకటించారు. 10న అలంకరణ కమిటీతో పాటు వివిధ కమిటీల బాధ్యుల సమావేశం, 11న ఖమ్మం నగరంతో పాటు ప్రధాన కేంద్రాల్లో కాగడాల ప్రదర్శన, 12న బహిరంగ సభ జయప్రదం కోరుతూ ట్రాక్టర్ ర్యాలీ, పతంగులు, బెలూన్ల ఏర్పాటు, అదే రోజు స్థానిక డీపీఆర్‌సీ భవనంలో కవి సమ్మేళనం నిర్వహించనున్నట్లు తెలిపారు.
ఈ కవి సమ్మేళనంలో ప్రముఖ సినీ రచయిత సుద్దాల అశోక్తేజ, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, అభ్యుదయ రచయితల సంఘం నాయకులు కేవీఎల్, పల్లేరు వీరస్వామి, రాపోలు సుదర్శన్‌తో పాటు ఖమ్మం జిల్లాకు చెందిన ప్రముఖ కవులు పాల్గొంటారని వివరించారు.

ఇంటింటా సీపీఐ జెండా – ముగ్గుల పోటీలు
13న ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కమ్యూనిస్టు పార్టీ కార్యకర్తలు తమ ఇండ్లపై సీపీఐ జెండాలను ఆవిష్కరించాలని పిలుపునిచ్చారు. 14న గ్రామాల్లో ముగ్గుల పోటీలు నిర్వహించాలని, ఇందులో జాతీయ మహిళా సమాఖ్యతో పాటు యువజన, విద్యార్థి సంఘాలు పాల్గొంటాయని తెలిపారు. ఇప్పటికే ఐదువేల మందికి జనసేవా దళ్ శిక్షణ ఇచ్చినట్లు, మరో రెండు రోజుల్లో మరికొంత మందికి శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. వందేళ్ల కమ్యూనిస్టు ఉద్యమ చరిత్రలోని ముఖ్య ఘట్టాలను ప్రతిబింబించే ఫోటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. లక్షలాది మంది సభకు హాజరవుతున్న నేపథ్యంలో నగరంలోని అన్ని ప్రధాన కూడళ్లలో ఎల్‌ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఖమ్మం నలువైపులా నుంచి నాలుగు ప్రదర్శనలుగా సభాస్థలికి చేరుకుంటారని, పెవిలియన్ మైదానం నుంచి వేలాది మంది జనసేవా దళ్ కార్యకర్తల కవాతు ఉంటుందని వివరించారు. సమావేశంలో రాష్ట్ర కంట్రోల్ కమిషన్ ఛైర్మన్ మహ్మద్ మౌలానా, జిల్లా కార్యదర్శి దండి సురేష్, సహాయ కార్యదర్శి జమ్ముల జితేందర్‌రెడ్డి, రాష్ట్ర సమితి సభ్యులు యర్రాబాబు, ఏపూరి లతాదేవి, సిద్ధినేని కర్ణకుమార్, బీజీ క్లెమెంట్, అజ్మీరా రామ్మూర్తి తదితరులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఎస్సీ వర్గీకరణ పోరులో అమరవీరులకు జోహార్లు

ఎస్సీ వర్గీకరణ పోరులో అమరవీరులకు జోహార్లు సింగరేణిలో ఎమ్మార్పీఎస్ గద్దె వద్ద నివాళులు త్యాగాలు...

బొగ్గు–ఇసుక లారీల బీభత్సం..!

బొగ్గు–ఇసుక లారీల బీభత్సం..! మణుగూరు–బయ్యారం రహదారి ధ్వంసం దుమ్ము ధూళితో గిరిజన బిడ్డల అనారోగ్యం ప్రజల...

అదుపుతప్పిన ఇసుక ట్రాక్టర్ – డ్రైవర్ దుర్మరణం

అదుపుతప్పిన ఇసుక ట్రాక్టర్ – డ్రైవర్ దుర్మరణం నాగులవంచ వద్ద తెల్లవారుజామున ప్రమాదం ఓవర్‌టేక్...

వెలుగుమట్ల బాధితులపై ముమ్మర సర్వే

వెలుగుమట్ల బాధితులపై ముమ్మర సర్వే 21 మంది తహశీల్దార్లతో యుద్ధప్రాతిపదికన సర్వే ఖమ్మం జిల్లాకు...

వెలుగుమట్ల బాధితులకు బీఆర్ఎస్ అండ

వెలుగుమట్ల బాధితులకు బీఆర్ఎస్ అండ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర ఆధ్వర్యంలో భోజనాల పంపిణీ కాకతీయ,...

సీఎం రేవంత్ రెడ్డికి సన్మానసభ పోస్టర్ ఆవిష్కరణ

సీఎం రేవంత్ రెడ్డికి సన్మానసభ పోస్టర్ ఆవిష్కరణ కాకతీయ, ఖమ్మం : ఎస్సీ...

భూదాన్ వ్యవహారంలో విపక్షాలే అభాసు

భూదాన్ వ్యవహారంలో విపక్షాలే అభాసు పేదల పేరుతో రాద్ధాంతం చేశారు ఏజెంట్ల మోసాలపై బాధితులకు...

మోదీ పాలనలో దేశానికి ప్రమాదం

మోదీ పాలనలో దేశానికి ప్రమాదం కార్పొరేట్ల కోసమే కేంద్రం విధానాలు సీపీఐ (ఎం) పొలిట్...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img