epaper
Tuesday, January 27, 2026
epaper

ప్రశ్నించే గొంతుకగా ‘కాకతీయ’

ప్రశ్నించే గొంతుకగా ‘కాకతీయ’

ప్రజా సమస్యలపై ధైర్యమైన కథనాలు ప్రశంసనీయం
2026 క్యాలెండర్ ఆవిష్కరించిన మంత్రి వివేక్ వెంకటస్వామి

కాకతీయ, రామకృష్ణాపూర్ : అనతి కాలంలోనే ప్రశ్నించే గొంతుకగా కాకతీయ తెలుగు దినపత్రిక అగ్రగామిగా నిలిచిందని చెన్నూరు ఎమ్మెల్యే, కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి అన్నారు. మంగళవారం స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాకతీయ తెలుగు దినపత్రిక 2026 నూతన సంవత్సర క్యాలెండర్‌ను మంత్రి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రజా సమస్యలపై కాకతీయ అందిస్తున్న కథనాలు ప్రత్యేకంగా ఆకట్టుకుంటున్నాయని పేర్కొన్నారు. సమాజ హితానికి దోహదపడే వార్తలతో పాటు ప్రజా ప్రయోజనాలను ప్రతిబింబించే కథనాలు ప్రచురిస్తూ విశ్వనీయతను మరింత పెంచుకోవాలని సూచించారు. ప్రజాస్వామ్యంలో మీడియా పాత్ర కీలకమని, ప్రజల తరఫున ప్రశ్నించే ధైర్యం పత్రికలకు ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు పిన్నింటి రఘునాథ రెడ్డి, పల్లె రాజు, మాజీ వైస్ చైర్మన్ సాగర్ రెడ్డి, అబ్దుల్ అజీజ్, మహంకాళి శ్రీనివాస్, నీలం శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

వైభవంగా “కంకవనం” పూజ

వైభవంగా “కంకవనం” పూజ కాకతీయ, రామకృష్ణాపూర్ : ఆర్కే వన్ ఏ గని...

స్థానిక ఎన్నికల్లో సత్తా చాటాలి

స్థానిక ఎన్నికల్లో సత్తా చాటాలి బీఆర్ఎస్ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు బాల్క సుమన్ కాకతీయ,...

ప్రజా–ప్రభుత్వాల మధ్య వారధిగా కాకతీయ

ప్రజా–ప్రభుత్వాల మధ్య వారధిగా కాకతీయ ఆర్కేపీ పట్టణ ఎస్సై శ్రీధర్ కాకతీయ, రామకృష్ణాపూర్...

ఆర్కే వన్,గాంధారి ఖిల్లా జాతర ఏర్పాట్ల పరిశీలన

ఆర్కే వన్,గాంధారి ఖిల్లా జాతర ఏర్పాట్ల పరిశీలన కాకతీయ, రామకృష్ణాపూర్ : ఈ...

అందుబాటులోకి నూతన మార్కెట్

అందుబాటులోకి నూతన మార్కెట్ ప్రారంభించిన మంత్రి వివేక్ కాకతీయ, రామకృష్ణాపూర్ : వీధి వ్యాపారస్తుల...

మంత్రి వివేక్ చిర్రు బుర్రు..!

మంత్రి వివేక్ చిర్రు బుర్రు..! స‌మ‌స్య‌లు విన్న‌వించేందుకు స్థానికుల య‌త్నం వింటా..వింటా అంటూనే జ‌నంపై...

క్రికెట్ ఆడొద్దన్నందుకు ఆత్మ‌హ‌త్య‌

క్రికెట్ ఆడొద్దన్నందుకు ఆత్మ‌హ‌త్య‌ తల్లి మందలింపును తీవ్రంగా తీసుకున్న బాలుడు మంచిర్యాల జిల్లా దండేపల్లిలో...

అమెరికా నుంచి వచ్చి ఓటు వేసిన మామ

అమెరికా నుంచి వచ్చి ఓటు వేసిన మామ ఒక్క ఓటు తేడాతో గెలిచిన...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...

రేవంత్ కు కొత్త సవాల్!

* సర్కార్ కు పరీక్షగా సీఎస్ ఎంపిక? * ఈ నెలాఖరున రామకృష్ణారావు...

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం కాక‌తీయ‌, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారంలో...

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన ప్రతిపాదించిన ప్రాజెక్టుపై...

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా న్యూ డిల్లీ జూలై...

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు మొన్న యూనివర్సిటీల్లో ఆందోళనలు నిషేధిస్తూ మెమో నేడు...
spot_img

Popular Categories

spot_imgspot_img