epaper
Wednesday, March 25, 2026
epaper

రాజు మృతి కేసులో న్యాయం చేయాలి

రాజు మృతి కేసులో న్యాయం చేయాలి
పోలీస్ స్టేషన్ ఎదుట కుటుంబ సభ్యుల ఆందోళన
సమగ్ర విచారణ జరుగుతోందన్న పోలీసులు

కాకతీయ, గీసుగొండ : అనుమానాస్పద మృతి కేసులో న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్ ముందు ధర్నా చేపట్టారు. పోలీసులు పూర్తి స్థాయిలో విచారణ చేయడం లేదని ఆరోపించారు. ఐదు నెలల క్రితం మృతి చెందిన ల్యాదెళ్ల రాజు కేసులో కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గుండెపోటుతో మృతి చెందినట్లు పోలీసులు పేర్కొనగా, ఇది హత్యేనని కుటుంబీకులు అంటున్నారు. కాల్ డేటా, సీసీటీవీ ఫుటేజీలు బయటపెట్టాలని డిమాండ్ చేశారు. మృతదేహంపై గాయాలు ఉన్నప్పటికీ పోస్టుమార్టం నివేదికలో ప్రస్తావించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సీఐ విశ్వేశ్వర్ మాట్లాడారు. కేసుపై సమగ్ర విచారణ కొనసాగుతోందని తెలిపారు. మామునూరు ఏసీపీ వెంకటేష్ సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. కుటుంబ సభ్యులను నచ్చజెప్పారు. ఈస్ట్ జోన్ డీసీపీ అంకిత్ కుమార్ వద్దకు తీసుకెళ్లి వివరాలు తెలియజేస్తామని హామీ ఇచ్చారు. దీంతో కుటుంబ సభ్యులు ధర్నాను విరమించారు. ఫోరెన్సిక్ నివేదిక అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

వాళ్లు నాటారు.. వీళ్లు నరికారు..

వాళ్లు నాటారు.. వీళ్లు నరికారు.. పచ్చదనంపై గొడ్డలి వేటు శాఖల సమన్వయ లోపమే...

గ్రామాభివృద్ధికి ప్ర‌జ‌లు సహకరించాలి

గ్రామాభివృద్ధికి ప్ర‌జ‌లు సహకరించాలి కాంగ్రెస్ మండల అధ్యక్షుడు సిద్ధన రమేష్ కాకతీయ, చెన్నారావుపేట :...

లక్ష కనకాంబరాల‌తో భ‌ద్ర‌కాళికి పుష్పార్చన

లక్ష కనకాంబరాల‌తో భ‌ద్ర‌కాళికి పుష్పార్చన కాకతీయ, వరంగల్ సిటీ : శ్రీ భద్రకాళీ...

ఒలింపియాడ్‌లలో సిద్ధార్థ విద్యార్థుల విజయాలు

ఒలింపియాడ్‌లలో సిద్ధార్థ విద్యార్థుల విజయాలు కాకతీయ, చెన్నారావుపేట : అంతర్జాతీయ ఒలింపియాడ్ పరీక్షల్లో...

సేంద్రీయ పద్ధతిలో కూరగాయల సాగు చేయాలి

సేంద్రీయ పద్ధతిలో కూరగాయల సాగు చేయాలి.. *జిల్లా కలెక్టర్ డా. సత్య శారద కాకతీయ,గీసుగొండ:సేంద్రీయ...

గ్రామాన్ని అభివృద్ధి చేయడమే ధ్యేయం

గ్రామాన్ని అభివృద్ధి చేయడమే ధ్యేయం బ్రాహ్మ‌ణ కొత్త‌ప‌ల్లి స‌ర్పంచ్ యాకాంతం గౌడ్ గ్రామంలో సీసీ...

108 అంబులెన్స్‌ తనిఖీ

108 అంబులెన్స్‌ తనిఖీ కాకతీయ, పెద్దవంగర :మహబూబాబాద్ జిల్లా పెద్దవంగర మండలానికి సంబంధించిన...

ఆరు నెలలుగా జీతాల్లేవు

ఆరు నెలలుగా జీతాల్లేవు వెంటనే బకాయిలు విడుదల చేయాలి ఏటూరునాగారం సామాజిక వైద్యశాల సిబ్బంది...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img